ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామ సమీప�
బీఆర్ఎస్ శ్రేణుల నూతనోత్సాహంతో గ్రామాల్లో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇల్లెందు పట్టణంలోని పలు వార్డుల్లో జెండా గద్దెలను నిర్మించారు. వాటికి గులాబీ రంగులద్ది ముస్తాబు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం మంచినీళ్లు అందించండి.. మహాప్రభో! అంటూ ఖాళీ బిందెలతో గ్రామస్థులు, మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.
వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పాల్వంచ పట్టణానికి చెందిన "టీఎన్ఆర్ ట్రస్ట్" అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చాలా బాధాకరమైన విషయమని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రుద్రంపూర్ ముస్లిం పెద్దలు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం �
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణ పోలీస్ స్టేషన్ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్ట�
అన్నా అంటే నేనున్నానంటూ కార్మికుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అనునిత్యం పోరాటం చేసే రాసూరి శంకర్ మరణం తీరని లోటు అని తెలంగాణ ఉద్యమకారుడు తాళ్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం రాసూరి శంకర్ సంతా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామ పంచాయతీలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే రూ.50 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్త�
నకిలీ మక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు (కాంగ్రెస్ పార్టీకి చెందినవారే) ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకొని రోడ్డుపై బైఠ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఏజెన్సీ ప్రాంతమైన ఈ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుట్టలను భారీ జేసీబీలతో తొలిచి లేలాండ్ వాహ�
ఇల్లెందు పట్టణంలో 600 మి.మి వ్యాసం కలిగిన పిసిసిపి పైప్ లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు స్థానిక కొత్త బస్టాండ్ సుందరయ్య స్థూపం నుండి గోవింద్ సెంటర్ మీదుగా ఎండీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల ముందు సీపీఎం పార్టీ పట్టణ, మండల కమిటీ
కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కొత్తగూడెం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్దామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ అన్నారు.