కొత్తగూడెం, రామాంజనేయ కాలనీ ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలకు రూ.10 వేల విలువైన 15 కుర్చీలు, 50 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా ఫ్లోర్ మ్యాట్లు విద్యానగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్�
గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న హాస్టల్స్ పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్లు, వారికి గతంలో ఇచ్చిన వేతనాలను తగ్గించి ఇచ్చిన జీఓ నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చే�
ఇల్లెందు పట్టణం మెయిన్ రోడ్ ఆర్.సి.ఎం చర్చి (పరిశుద్ధ జపమాల మాత దేవాలయం) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఇల్లెందు మెయిన్ రోడ్ ఆర్.సి.ఎం చర్చ్ ఫాదర్ ఏ.సునీల్ జయ ప్రకాష్ ఆధ్వర్యంలో చర్చి 50 సంవ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాలు పత్తి మిర్చి వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి.
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర శనివారం వైభవంగా నిర్వహించారు.
బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, మహిళల సామాజిక కలయికను ప్రోత్సహించే ఆచారంగా నిలిచిందని జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్న�
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు సీఐ తాటిపాముల సురేష్ హెచ్చరించారు. శుక్రవారం ఇల్లెందులోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నిరసన సెగ తగిలింది. రాయిపాడుకు చెందిన రైతు ఊకె నాగేశ్వరరావు టేకులపల్లి మండలం మురళిపాడు బీట్లో 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మురళిపాడు బీట్లో ఒక ఎకరం పొలంలో పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించినట్లు గురువారం రైతులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసి భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులదేనని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. బుధవారం ఇల్లెందు పట్టణం సాహితీ డిగ్రీ కళాశాలలో టి ఏ జి ఎస్ ఆధ్వర్యంలో ఏర
బాత్రూంకు వెళ్లి కాలు జారి కిందపడి గొంతుకు తీవ్రగాయం కావడంతో రామవరం పంజాబ్ గడ్డకు చెందిన బైరీమల్ల మధుసూదన్ (41) మృతి చెందిన ఘటన బుధవారం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సైబర్ నేరగాళ్ల బారిన పడి ఓ గిరిజన రైతు రూ.10 వేలు కోల్పోయిన సంఘటన జూలూరుపాడు మండలంలో జరిగింది. సాయిరాంతండాకు చెందిన గిరిజన రైతు భూక్య కిషన్ జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉ�
Heavy Rains | రాష్ర్టాన్ని వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని, దానికి అనుబంధంగా మరో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో