గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను తక్షణమే అందజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో కలిసి మంగళవారం జూలూరుపాడు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర�
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యా సంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్క అజిత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలి
అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పాత పాల్వంచలోని మండల ప్రాథమిక పాఠశాలలలో గల అంగన్వాడీ కేం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా పాల్వంచ పట్టణానికి చెందిన యువ మహిళా న్యాయవాది ముమ్మాడి పావనిని నియమిస్తూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్, జ�
ఇల్లెందు పట్టణానికి చెందిన జానాద్ అబిద్ కాలి నడకన హజ్ యాత్ర చేశాడు. ఇల్లెందు నుండి కాలినడక బయల్దేరి 7,500 కిలోమీటర్లు నడిచి మూడు దేశాలను చుట్టి మహమ్మద్ ప్రవక్త జన్మస్థలం మక్కాకు చేరు�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అజ్మీరా బావ్ సింగ్ నాయక్, దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయం�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయవర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం గ్రామగ్రామానికి ‘నాణ్యమైన విత్తనం’ కార్యక్రమాన్ని భద్రాద్రి-కొత్తగూడెంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాం�
టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు.
భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో కలెక్టర్
వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు 830 కిలోల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. జూలూరుపాడు పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ సమీపంలో వాహన తనిఖీల్లో సుమారు రూ. 4.15 కోట్ల విలువ చేసే 830 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో నిర�