రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మూడునెలల బియ్యం పంపిణీ చేయనుంది. 2025 జూన్లో జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం, అలాగే 2026 ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం పంపిణీ చేసింది. ఇప్పుడు ఆగస్టు న�
వర్షాలకు తోడు గుంతలమయంగా మారిన రోడ్డుపై ఓ నిండు గర్భిణి 108 వాహనంలోనే నానాపాట్లు పడుతూ ప్రసవించిన ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్నది.
మాతా-శిశు ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం రా�
అటవీ అధికారులు ట్రెంచ్ పనులు చేస్తుండగా వలస ఆదివాసీ గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అధికారురులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి చెదరగొట్టడంతో పలువురు గిర�
Bhadadri Kothagudem |భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎంఈఈ ప్లాంట్ వద్ద వేడి నీరు ప్రవహించే పైప్పు మరమ్మతు చేసే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. కొ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డు వెస్ట్ గేట్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Irrigation AEE | చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి 2.26 గంటల తర్వాత స్వల్పంగా భూమి కంపించడంతో పిల్లలతో పాటు పెద్దలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశ�
Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపలు కలకలం రేపాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూ ప్రకంప�
కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో "పచ్చిరొట్ట పైర్లు – ఉపయోగాలు" అనే అంశంపై అవగాహన కార్యక్రమం అల్లపల్లి మండలం రాయపాడు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 60
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని పేర్కొంటూ బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందానికి లేఖ రాశారు. ఈ లేఖను గురువార
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉద్యాన పంటల రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ శుభవార్త అందించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు "డ�