భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని, అర్హత కలిగిన మహిళందరికీ అందేలా చూడాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశిం�
ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార�
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు మరో ఐదుగురిది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత�
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని భరోసా సెంటర్ ఎస్ఐ చల్లా అరుణ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరెట్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భరోసా సెంటర్ ద్వారా అందిస్త�
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆరవ జాతీయ జల అవార్డులు అలాగే జల్ సంచయ్-జన్ భగీదారి అవార్డులను ప్రదానం చేశారు. జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని విజయవంతం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ అవార్డును అందుకో�
తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట స�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు తన కుమార్తె అంజలి (19) ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి 6 నెలల క్రితం (�
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం త�
భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ఎంతోమంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలని రక్తతర్పణం చేశారని, వారిని స్మరిస్తూ నవంబర్ 1 నుండి 9వ తేదీ వరకు సంతాప సభలు గ్రామ గ్రామాన జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూడె�
ప్రజా పాలన దరఖాస్తు ఎంక్వయిరీలో ఇందిరమ్మ గృహ మంజూరులో స్థలం ఉండి కూడా స్థలం లేని (ఎల్ టు) జాబితాలో తమ పేర్లు నమోదయ్యాయని రామవరానికి చెందిన చల్ల రమ్య, బోదాసు జ్యోతి గ్రీవెన్స్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ�
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. సోమవారం ఇల్లెందు పట్టణం కొత్త కాలనీలో చైతన్యం -డ్రగ్స్ పై యుద్ధంలో భాగంగా ఇల్లెందు సబ్ డివిజన�