మలిదశ తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రెటరీ, స్వర్గీయ మోరె భాస్కర రావు పాత్ర మరువలేనిదని కౌన్సిలర్ మోరే రూప అన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో శనివారం ఇల్లెందు పట్టణంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ నుండి పాత బస్టాండ్, బుగ్గ
రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంత వరకు ఉద్యమాలు చేయాలని టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ లక్కినేని సురేందర్ రావు పిలుపునిచ్చారు. టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ స
డ్రగ్స్పై యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా బ
టేకులపల్లి మండల కేంద్రంలో కొమురం భీమ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
దీపావళి పండుగ అంటే నోములు నోచుకోవడం, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. కానీ దీనికి భిన్నంగా గతించిన వారిని గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద దీపావళి జరుపుకునే భిన్నసంస్కృతి కోల్ బెల్ట్ ఏరియ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులు శుక్రవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిప�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ కొద్ది రోజులకే జూనియర్ కళాశాలల్లోని గెస్ట్ లెక్చరర్లకు రెస్ట్ ఇచ్చింది. ఉన్న పళంగా విధుల్లోంచి తొలగించడంతో బాధిత అతిథి అధ్యాపకుల కుటుంబా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిలో వంట కోసం నిల్వ ఉంచిన కర్రల్లో ఐదు అడుగుల నాగు పాము బుసలు కొడుతూ పైకి లేచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని బోజ్యా తండాలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు గ్రామంలో సమస్యలు తీష్ట వేసి తండావాసులను వేధిస్తున్నాయి. పారిశుధ్యం పడకేయడంతో పాటు తాగున�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. చండ్రుగొండ మండలంలో పోకలగూడెం, రావికంపాడు, తుంగారం, రేపల్లెవాడ, తిప్పనపల్లి గ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) కార్యాలయం భారీ కుంభకోణానికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యా�