భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి స్కూల్లో మధ్యాహ్న భోజనం మోనూ ప్రకారం పెట్టడం లేదని, రోజు పప్పుచారునే పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వంట నిర్వాహకురాలు రోజూ అన్�
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకర్గ నాయకులు బుధవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఖమ్మం పర్యటనలో ఉన్న..
మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు, లిఖిత పూర్వకంగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. మంగ
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే గెస్ట్ హౌస్ వద్ద కాపర్ వైర్ను కొందరు వ్యక్తులు అపహరించుకుపోయారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు ఎస్ అండ్ పిసి సిబ్బంది అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. మాయాబజార
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లి చూపెట్టే ప్రేమకు సాటిలేదంటారు. అలాంటి కన్న ప్రేమకు ఇదో ఉదాహరణ. చంటి బిడ్డ ఏడుపు చూడలేకపోయిన ఆ తల్లి ఆర్టీసీ బస్సులోనే ఊయల ఏర్పాటు చేసి ఆ పసిపాప హాయిగా నిద్రించేలా చే�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మేత కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్లే మేకల ట్రాలీ పల్టీ కొట్టిన ఘటనలో 15 మేకలు మృతి చెందాయి. ఈ దుర్ఘటన ఇల్లెందు మండలం పోచారం తండా సమీపంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ట్రాన్స్జెండర్స్కి ఆర్ధిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్కి రూ.75 వేల చొప్పున మొత్తం 8 యూనిట్లకు వంద శాతం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా
వినియోగదారులకు న్యాయమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ అన్నారు. బుధవారం ఇల్లెందు మండలం కొమరారంలో విద్యుత్ శాఖ పల్లె బాటలో భాగంగా 132/33 కే.వి ఇల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల
చుంచుపల్లి మండల తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న పి.కృష్ణ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోట్ అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బాలు నాయక్ ఆధ్వర్యంలో డీలర్లు క�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం తిప్పనపల్లి రేషన్ దుకాణాన్ని జిల్లా సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసినట్లు సివిల్ సప్లై ఆర్ఐ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఈ నెల 28న రేషన్ షాప్ తనిఖీలో భాగం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, గౌతమ్పూర్లో నివాసం ఉండే వృద్ధ దంపతులు జీడి దుర్గయ్య, పోచమ్మ. వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఇరువురికి పెండ్లిండ్లు అయ్యాయి. ఎవరి జీవితాలు వారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని విజయవాడ– జగదల్పూర్ జాతీయ రహదారిపై రామవరం వద్ద ఉన్న మాతా-శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో యూ–టర్న్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి తీసుకువచ్చ�
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బల�