భద్రాద్రి కొత్తగూడెం : ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. కేంద్ర ఆర్థిక శాఖ �
హైదరాబాద్ : భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండల
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక అధికారిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల నేపథ్యంలో తక్షణమే జిల్లాకు వెళ్ల�
పాల్వంచ రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. కాగా, అధికారులు శుక్రవారం ఉదయం 6 గేట్లు ఎత్తి 56 వేల క్కుసెక్కులు నీటిని దిగువకు వదిలారు. ర
చండ్రుగొండ, జూలై 7 : అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, అన్నపురెడ్డి పల్లి మండలాల్లో ఎమ్�
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు మండలం రామానుజవారం పగిడేరు క్రాస్ రోడ్డు సమీపంలో బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ప్రమాద�
Arjumand Juweria | నిరాశ్రయులు ఏడిస్తే.. ఆమె కంట కన్నీరు కారుతుంది. నిరుపేదలు ఆకలితో అలమటిస్తే ఆమె ప్రాణం విలవిల్లాడుతుంది! అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఇండియా అయినా.. చేయూత అందిస్తూనే ఉంటుంది! సేవా కార్యక్రమాలతో పేద�
భద్రాద్రి కొత్తగూడెం : ప్రణాళికతో చదివితే తప్పక విజయం మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్పై పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల కోసం �
దమ్మపేట రూరల్, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. జిల్లాలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ఛత�
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెండ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మొండి కట్ట గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థా�
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్ వద్ద ఓ ఇద్దరు పిల్లలతో కలిసి డ్రైవర్ దంపతులు స్నానం కోసం గోదావరిలో దిగి గల్లంతయ్యారు. గమనించి�
Thieves | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో దొంగలు (Thieves) హల్చల్ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం : ఒకప్పుడు ఆ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే ఆమెకు మరొకరితో నిశ్చితార్థం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు.. సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడ
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువ�