భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సేవలు రైతులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు కొత్త సంఘాలు ఏర్పాటు దశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనవ�
Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ కోటర్స్ లో క్రీడలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు గురువారం ప్రారంభించారు.
ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విజయవంతం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర�
కళ్లు తెరవకుండానే మీ పొత్తిళ్ల వెచ్చదనానికి దూరమవుతున్న మేము.. ‘ఏం పాపం చేశాం అమ్మా?’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా కన్పిస్తున్నాయి అభంశుభం తెలియని పసిగుడ్ల మోములు. తల్లెవరో? తండ్రెవరో అనే ఊహ తెలియకుం
Uke Abbaiah | ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) ఇక లేరు. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు.
ఓ వ్యక్తి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కరకవాగు గ్రామానికి చెందిన
Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్టా సుదర్శన్(ఆదాబ్ రిపోర్టర్)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ర�
Taliperu river | పండుగపూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి(Youths died )చెందారు. ఈ విషాదకర సంఘటన చర్ల మండలం తేగడ గ్రామంలో చోటు చేసుకుంది.
Committed suicide | సింగరేణిలో(Singareni) ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పటంతో దళారుల మాట నమ్మిన లక్షలు రూపాయలు ముట్ట జెప్పారు. తీరా తాము మోసపోయామని గుర్తించి బలవన్మరణానికి(Couple committed suicide) పాల్పడ్డారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై(Woman) గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి(Knife attack )చేసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన జూలూరుపాడు మండలం మాచినపేటలో చోటు చేసుకుంది.
Lightning strike | రెక్కాడితే గాని డొక్కాడని కూలీలపై ప్రకృతి కన్నెర్ర జేసింది. రోజువారి కూలీ పని చేసుకొని జీవించే బడుగులపై పిడుగుపడి వారి జీవితాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఏజెన్సీ గూడేలకు ప్రాథమిక వైద్యం నేటికీ దూరంగానే ఉంటోంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకున్నా.. ఆదివాసీలకు ప్రాథమిక వైద్యం ఇంకా అందని ద్రాక్షనేగా మిగులుతోంది. ఈ చిత్రాలే ఇందుకు నిదర్శనంగా నిల�
జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. గణపతిబప్పా మోరియా.. అంటూ భక్తకోటి గణనాథుడికి భక్తిప్రపత్తులతో వీడ్కోలు పలికారు. ఉత్సవ మండపాలు, భారీ సెట్టింగులు, చలువ పందిళ్లలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి వెళ్లి �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై నిజనిర్ధారణకు శనివారం బస్సులో వెళ్తున్న పౌరహక్కుల సంఘం నేతలను మణుగూరు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశ