Alcohol | విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే..(School teacher) వారి ముందు దారితప్పి ప్రవర్తించాడు. అందునా ఉదయమే పూటుగా మద్యం తాగి(Drinking alcohol) పాఠశాలకు వచ్చాడు.
Ganja | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో భారీగా గంజాయి(Huge ganja) పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తనిఖీలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ఇన్నాళ్లూ విధులు నిర్వహించిన డాక్టర్ ప్రియాంక సేవలు ప్రశంసనీయమైనవని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రియాంక దంపతు�
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే విశాల మానవత్వానికి రూపమిచ్చారు. ఆదివారం ఉదయం 10:15 గంటల సమయంలో కొత్తగూడ�
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖాన ఎదుట సోమవారం ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనత�
విప్లవాన్ని అణచివేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ‘కగార్'ను చేపట్టాయని, ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామర�
లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ పలు విషాద ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఓటు వేయడానికెళ్లిన ముగ్గురు, విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు అస్వస్థతకు గురై, గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన ఆయా స్థా�
Employee died | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్(Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో(Employee died)మృతి చెందాడు.
మావోయిస్టు సానుభూతి పరుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిరుడు ఆగస్టులో డ్రోన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్న కేసులో మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం చార్జీషీటు దాఖలు చేస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన పది రోజులుగా ఏ గ్రామంలో పరిశీలించినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ గమనించినా 42 డిగ్రీలకు తక్కువగా �
ఎల్ఆర్ఎస్ చేయడం కోసం ఇద్దరు మున్సిపల్ ఉ ద్యోగులు, ఓ చోరీ కేసును మాఫీ చేసేందుకు ఇద్దరు పోలీసులు, ఓ ప్రైవేట్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డారు.
Breaking | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మందలపల్లి దగ్గర బైక్పై వెళ్తుండగా వారిని గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. తండ్రికి త�
Bhadrachalam | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలోని కూనవరం రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.