‘తెలి మంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ..’ అన్నారు ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘స్వాతికిరణం’ సినిమాలో గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తాజా మంచు దుప్పట్లను గనుక ఆయన చూసి ఉండుంటే ‘తెల్లవారిపోయిన�
పోలీసు శాఖలో విధుల పట్ల ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘సేవా’ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
భద్రాద్రి రామయ్యను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన భక్తులకు పాట్లు తప్పలేదు. సెక్టార్లలో వందలాది మంది భక్తులు నించునే స్వామివారిని దర్శించుకున్నారు. సెక్టార్లకు ని
Cyclone Michaung | మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వర్షాలు విస్తారంగా కురవడం.. వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నాణ్యమైన పత్తి దిగుబడి చేతికొస్తుండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. ఇప్పటికే 15 రోజుల నుంచి పత్తి రైత�
పోడు సమస్యకు చరమగీతం పాడి కొత్త చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో ఏళ్లుగా సతమతమవుతున్న గిరిజన రైతుల కన్నీళ్లను తుడిచి చేతిలో పోడుపట్టాలు పెట్టడంతో వారి కండ్లల్లో ఆనందం వెల్లివెరుస్తున్న�
గత ఏడాది పత్తి పంటపై లాభాలు ఆర్జించిన రైతన్నలు ఈ ఏడాది సాగును గణనీయంగా పెంచారు. లక్ష్యానికి మించి పత్తిని వేశారు. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తికి మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతన్నలు పత్తిపైన కోటి ఆశలు పెట్
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేలా వారి ఓట్లు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంది 9,45,094 ఓటర్లు ఉండగా అందులో 18 నుంచి
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పునర్విభజనతో కొత్తగూడెం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాగా మారిందే తడవుగా తెలంగాణ ప్రభుత్వం పాలనను మన్యం ప్రజల దరిచేర్చింది. ప్రత్యేక వనరులను సమకూర్చింది. కొత్త కలెక్టరేట్తో సహా
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లిన ఓ ముగ్గురు యువకులు నీట మునిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిస్టు స్పాట్లకు విడిదిగా మారింది. మనిషి నిత్యం బిజీగా ఉండే ఈరోజుల్లో మనసును పులకరింపజేసే ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెర�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�