భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�
నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర
Telangana | ఆ గ్రామంలో ఏ ఇంటికెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తారు. గతంలో ఈ పల్లె జగన్నాథపురం పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం రంగాపురం నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 809 జనాభా ఉండగా.. అందులో ఎస్టీ కుటుంబాల�
VC Sajjanar | ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా ని�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంత�
CM KCR | కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన
CM KCR | తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెడితే, కడుపు పెట్టుకుని, కాపాడుకున్నది ఖమ్మం జిల్లా ప్రజలే అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం
CM KCR | మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ నెల 12, 18 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. 12న భద్రాద్రి కొత్తగూడెంలో, 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించనున్నారు.