గత ఏడాది పత్తి పంటపై లాభాలు ఆర్జించిన రైతన్నలు ఈ ఏడాది సాగును గణనీయంగా పెంచారు. లక్ష్యానికి మించి పత్తిని వేశారు. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తికి మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతన్నలు పత్తిపైన కోటి ఆశలు పెట్
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేలా వారి ఓట్లు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంది 9,45,094 ఓటర్లు ఉండగా అందులో 18 నుంచి
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పునర్విభజనతో కొత్తగూడెం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాగా మారిందే తడవుగా తెలంగాణ ప్రభుత్వం పాలనను మన్యం ప్రజల దరిచేర్చింది. ప్రత్యేక వనరులను సమకూర్చింది. కొత్త కలెక్టరేట్తో సహా
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లిన ఓ ముగ్గురు యువకులు నీట మునిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిస్టు స్పాట్లకు విడిదిగా మారింది. మనిషి నిత్యం బిజీగా ఉండే ఈరోజుల్లో మనసును పులకరింపజేసే ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెర�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఒక్కో పనిని చకచకా పూర్తి చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో చ�
వర్షాకాలం సీజన్ కావడంతో ఆలస్యంగానైనా జిల్లా అంతటా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భద్రాచలం గోదావరికి వరదలు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నాం.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. వరద తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భద్రా�
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షా�