DGP Mahender reddy | అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని
FRO Srinivasa rao | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
CM KCR | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసర
Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావును మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా ఆస్పత్రికి
Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేశారు. చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేంజర్ శ్రీనివాసరావు మండల
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. మండలంలోని లక్ష్మిపురం వద్ద గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకోవడంతో ఎక్సైజ్ పోలీసుపై
Bhadradri Kothagudem | ఓ తల్లి తన రెండేండ్ల పసిబిడ్డకు పురుగు మందు తాగించింది. అనంతరం తల్లి కూడా పురుగు మందు సేవించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన
Bhadrachalam KIMS | భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో విద్యుత్ షాక్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలకు సంబంధించి తెల్ల రేషన్కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా మే నెల కోటాను గురువారం పంపిణీ చే
భద్రాద్రి కొత్తగూడెం : ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. కేంద్ర ఆర్థిక శాఖ �
హైదరాబాద్ : భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండల