Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లిన ఓ ముగ్గురు యువకులు నీట మునిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిస్టు స్పాట్లకు విడిదిగా మారింది. మనిషి నిత్యం బిజీగా ఉండే ఈరోజుల్లో మనసును పులకరింపజేసే ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెర�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఒక్కో పనిని చకచకా పూర్తి చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో చ�
వర్షాకాలం సీజన్ కావడంతో ఆలస్యంగానైనా జిల్లా అంతటా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భద్రాచలం గోదావరికి వరదలు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నాం.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. వరద తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భద్రా�
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షా�
Telangana | సారపాకలో ఇండియన్ టుబాకో కంపెనీ(ఐటీసీ) మరో నూతన యూనిట్ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రూ.2,800కోట్ల పెట్టుబడితో 8వ యూనిట్ను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం సారపాకలో ప్రజాభి
Telangana | న్యూఢిల్లీ : నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం రాష్ట్రపతి భవన్లో గురువారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏఎన్ఎం తేజావత్ సుశీల అవార్డును అందుకున్నారు.
తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వ అవార్డుల పరంపర కొనసాగుతున్నది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకోగా తాజాగా కేంద్ర జలశక్తి శాఖ (Jal shakti ministry) ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్ల�