మణుగూరు : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని ప�
మణుగూరు: ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 10.52లక్షల టన్నులకు గాను 96.70లక్షల టన్నులు 92శాతం ఉత్పత్తి సాధించి, ఓబీ 96 శాతం వెలికితీసిందని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని యూనియన్లు ఇచ్
RTC bus crashes | పశువులను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కంది చేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
crime news | జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని ఆమెర్ద కాలనీలో ఓ బాలికను దుండగులు కిడ్నాప్కు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డు మీద నిలబడి ఉన్న 10 సంవత్సరాల పాపను దుండగులు కారులో కి
సుజాతనగర్ : సింగరేణి నిర్లక్ష్యానికి పరాకాష్ట నిమ్మలగూడెం గ్రామపంచాయతీ అని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావును కలిసి వినతి పత్రాన్న�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను, ఆహ్వాన పత్రికలను దేవాదాయశాఖ
దమ్మపేట: ఏజెన్సీ మండలమైన దమ్మపేట, మల్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తొమర్ చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రధానంచేశారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్లో
దమ్మపేట: ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమను సన్మానించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు.గండుగులపల్లిలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్�
బాలల కోసం అందుబాటులోకి ప్రత్యేక వాహనం ఫిర్యాదు వస్తే క్షణాల్లో చేరుకునేలా రెస్క్యూ టీం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు వేధింపులు, బాల్య వివాహాల నివారణకు చర్యలు భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 24 (నమస�
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాలు మూడోరోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా శనివారం కణ్డన్, ఆండాళ్ అమ్మవారిని బేడా మండపంలో వేంచేపు చేసి