వైరస్పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు శరవేగంగా ఇంటింటి సర్వే.. జ్వర పీడితులకు మెడికల్ కిట్లు కరోనా పాజిటివ్ తేలితే భయం వద్దు.. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కొ
జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కళాకారుడు ప్రాచీన కళకు ప్రాణం పోస్తున్న కూనవరం ఆదివాసీ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోని మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ వ�
ప్రభుత్వ బడులకు ‘మన ఊరు- మన బడి’ నిధులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధులు కేటాయింపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులూ వినియోగం దాతల సాయానికీ సర్కార్ పిలుపు.. అన్ని రకాల నిధులతో పాఠశాలల అభివృద్ధి ప�
అన్ని చర్యలతో ప్రభుత్వమూ సిద్ధంగా ఉంది ఫీవర్ సర్వే పరిశీలనలో మంత్రి అజయ్కుమార్ 8వ డివిజన్లో పువ్వాడ అజయ్నగర్ ఆర్చీ ప్రారంభం ఖమ్మం/ రఘునాథపాలెం, జనవరి 25: కొవిడ్ ఉధృతిని ఎదుర్కొంటామని, ప్రభుత్వం కూడ
వైరా, జనవరి 25 : మండల కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వెంకటపతిరాజు సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్న�
కూసుమంచి, జనవరి 25: మండలంలోని అన్ని గ్రామాల్లో ఐదో రోజు మంగళవారం జ్వర సర్వేలో 69 టీంలు పాల్గొన్నాయి. 2,695 ఇండ్లలో సర్వే చేశామని, వారిలో 40 మందికొ కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశామని వైద్య �
పోషకాహరంలో ఆదర్శంగా కొత్తగూడెం జిల్లా దేశంలోని 112 ఆకాంక్ష జిల్లాల్లో భద్రాద్రి బెస్ట్ చిరుధాన్యాల ఆహారంతో తగ్గిన పోషకలోపం జాతీయస్థాయిలో 9వ, రాష్ట్రంలో 2వ ర్యాంకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్ట�
నిర్వాసితులకు చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, జనవరి 25: ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన గోళ్లపాడు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప
Crime news | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఐటీసీ పీఎస్ పీడీలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
crime news | అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు.భక్తులు ఆయా అవతారాల్లో దర్శనమిస్తున్న జగదభి�
చండ్రుగొండ: రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం మనది అని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం సంబురాల సందర్బంగా విద్య�
ములకలపల్లి :రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని పూసుగూడెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లోని రైతువేదికల్లో సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద ఎత�
దమ్మపేట: తపాలా సేవలను సద్వినియోగం చేసుకోండని, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత విస్తరించేందుకు శాఖ సన్నద్ధమైందని పోస్టల్ శాఖ మూడు జిల్లాల జోనల్ అధికారి రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని అల్లిపల్�