Gudipadu | వేంకటేశ్వరుడు గిరిజన ప్రియుడు. తొలి రోజుల్లో తిరుమల దేవుడి పూజారులు గిరిజనులేనంటారు. కొండజాతులతో కొండలరాయుడి బంధుత్వాన్ని అనేక కీర్తనల్లో వర్ణించాడు అన్నమయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ‘పా�
కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన ఐదవ జాతీయ స్థాయి క్రీడల్లో కొత్తగూడెం జిల్లా విద్యార్థినులు సత్తాచాటారు. అంతర్జాతీయ కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత�
Bhadradri Kothagudem | మైనర్పై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అడిషనల్ జడ్జి పీ చంద్రశేఖర్ రెడ్డి తీర్పును వెలువరించారు. మణుగూరుకు చెందిన ఎస్కే మహబూబ్ అల�
ములకలపల్లి: ములకలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. 9 బంగారు పతకాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింతగా పెంచారు. గురుకులం ప్రి�
దుమ్ముగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలోని శ్రీసంగమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం మాసశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ ఆధ్వర్యంలో మేళతాళాల�
చండ్రుగొండ: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ నోడల్ అధికారి నిరంజన్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్నసేవలు, వైద్య సిబ్బంది రోగులతో ప్రవర్తన, వైద్యం అం�
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�
మణుగూరు : ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 98.90లక్షల టన్నులకు గాను 88.52లక్షల టన్నులు 90శాతం ఉత్పత్తి సాధించిందని, ఓబీ వెలికితీతలో 109 శాతం సాధించి కంపెనీ వ్యాప్తంగా మణుగూరు ముందు స్థానంలో నిలిచిం�
భద్రాచలం:భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా దర్శించుకున్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కమి షనర్ యోగితా రాణా బుధవారం భద్రాచలం విచ్చేసారు. ఆల�
చండ్రుగొండ: మద్యం టెండర్లను మళ్లీ నిర్వహించాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ల
Bhadradri Kothagudem | జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్�