భద్రాచలం:భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా దర్శించుకున్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కమి షనర్ యోగితా రాణా బుధవారం భద్రాచలం విచ్చేసారు. ఆల�
చండ్రుగొండ: మద్యం టెండర్లను మళ్లీ నిర్వహించాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ల
Bhadradri Kothagudem | జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కనిపించింది..టేకులపల్లి మండలం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి ప్రవేశించింది. మోట్లగూడెం సమీపంలోని జంగాలపల్లి గేట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున పులి రోడ్డు దాటుతుండ
అశ్వారావుపేట : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ఫామ్ సాగు విస్తరణ, మొక్కల ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్కుమార్ స్పష్టం చేశారు. సాగు యాజమాన్య పద్�
Bhadradri Kothagudem | ప్రేమించిన బాలికను పెండ్లి చేసుకునేందుకు తిరుపతికి తీసుకెళ్లిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, కుటుంబ సభ్యులు వారి ఆచూకీ తెలుసుకొని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా భయపడి తప�
Tiger | లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాలలో పులి సంచరిస్తోంది. ఆవును ఓ పెద్దపులి చంపేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అట�
కరోనా నివారణ చర్యలకు అవార్డు తెలంగాణ నుంచి ఏకైక పంచాయతీ కరకగూడెం, నవంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. కొవిడ్ వేళ వైరస్ వ్యాప్తిని అరికట్�
సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగ�
చండ్రుగొండ: తిప్పనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గుగులోత్ భగవాన్నాయక్(92)బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహానికి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించారు. అంతిమయాత్రల�
మంత్రి హరీశ్రావు | జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వ