పోషకాహరంలో ఆదర్శంగా కొత్తగూడెం జిల్లా దేశంలోని 112 ఆకాంక్ష జిల్లాల్లో భద్రాద్రి బెస్ట్ చిరుధాన్యాల ఆహారంతో తగ్గిన పోషకలోపం జాతీయస్థాయిలో 9వ, రాష్ట్రంలో 2వ ర్యాంకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్ట�
నిర్వాసితులకు చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, జనవరి 25: ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన గోళ్లపాడు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప
Crime news | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఐటీసీ పీఎస్ పీడీలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
crime news | అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు.భక్తులు ఆయా అవతారాల్లో దర్శనమిస్తున్న జగదభి�
చండ్రుగొండ: రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం మనది అని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం సంబురాల సందర్బంగా విద్య�
ములకలపల్లి :రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని పూసుగూడెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లోని రైతువేదికల్లో సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద ఎత�
దమ్మపేట: తపాలా సేవలను సద్వినియోగం చేసుకోండని, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత విస్తరించేందుకు శాఖ సన్నద్ధమైందని పోస్టల్ శాఖ మూడు జిల్లాల జోనల్ అధికారి రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని అల్లిపల్�
Palwancha | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో (Palwancha) కుటుంబం ఆత్మహత్య ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడి కొత్తగూడెం దవాఖానలో చికిత్స పొందుతూ చిన్నారి సాహితీ మృతి చెందింది.
ఆళ్లపల్లి:అనారోగ్యంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లిమండలపరిధి లోని రాయిపాడు గ్రామానికి చెందిన పెండకట్ల సాయికిరణ్(18) గత రెండు రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ ఇంట
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
చండ్రుగొండ: నిర్బయంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని మెడికల్ ఆఫీసర్ రాకేష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సం�
అశ్వారావుపేట:సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతివేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ�