మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా నెలకొన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరం దిశగా అడుగులు వ
Bhadradri Kothagudem | మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ (BTPS) వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆం
భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దసరా సంబురాలు ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో మొర్రేడు వాగు, రైటర్బస్తీ, రామవరం, రుద్రంపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, ప�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు గురువారం సందర్భంగా బేడా మండపంలో అభిషేక తిరుమంజనం నిర్వహించారు. తాతగుడి సెంటర్లో ఉన్న శ్రీగోవిందరాజ స్వామివారికి అభిషేకం జరిపారు. తెల్ల
టేకులపల్లి: బర్లగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న
పాల్వంచ : కళాకారుడిగా పుట్టడం దేవుడిచ్చిన గొప్ప వరమని, అది అందరికీ సాధ్యం కాదని కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిదని, గజ్జకట్టి, గళం విప్పి తెల
భద్రాచలం: శిక్షణ పొందిన యువత ఖాళీగా ఉండకుండా ఏదొక ఉపాధి ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని జేడీఎం (జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్) హరికృష్ణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ భద్రాచలం పీఓ గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు యువజన శిక్�
క్రైం న్యూస్ | నీటి తొట్టి ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామం లో చోటుచేసుకుంది.
దమ్మపేట:ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన నాయకులు..ఎక్కడంటే..? దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి ప్రకాష్నగర్ కాలనీలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి
భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారిని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు శనివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్�
బండ శ్రీనివాస్ | బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు.