Bhadradri Kothagudem | ఓ మూఢ నమ్మకం చిరుప్రాయాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి అప్పుడే నూరేళ్లూ నిండేలా చేసింది. గ్రామీణులు కూడా ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కొందరు ఆదివాసీలు మాత్రం అవగాహన రాహి
మంత్రి సత్యవతి | అందరి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ మండల కమిటీలు వేసుకుంటాం. గ్రామ కమిటీలలో అవకాశం రాని వారు నిరుత్సాహ పడొద్దు. వారికి మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయిలో, నామినేటెడ్
మావోయిస్టు సానుభూతి పరులు | జిల్లాలో భారీ ఎత్తున మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. మావోయిస్టు సానుభూతిపరులుగా, మిలీషియా సభ్యులుగా, గ్రామ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న 52 మంది ఎస్పీ సునీల్దత్, సీఆర్ప�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గ�
దుమ్ముగూడెం : దుమ్ముగూడెంలో కొలువైన ముత్యాలమ్మ తల్లి ఆలయం శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులతో పోటెత్తింది. దుమ్ముగూడెం మండలం నుంచే కాకుండా భద్రాచలం, చర్ల మండలాలతో పాటు సమీప గ్రామాల భక్తులు పెద్ద�
భద్రాచలం : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ కనీస వేతనాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 24న జాతీయ సమ్మెను తలపెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అన్నిసంస్థల్లో పనిచే
భద్రాచలం: పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నిర్వహిస్తున్న రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశాలువాయిదావేశారు. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు)లోని రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స�
IED Bomb | చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో
భద్రాద్రి జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. కుండపోతగా వానకురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత వారం రోజుల నుండి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చండ్రుగొండ: మున్నూరుకాపులకు రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటి డిమాండ్ చేసింది. గురువారం మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఉషాశారదకు �
భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే పరిష్కారమని సీఆర్పీఎఫ్ 141 కమాండెంట్ హరి ఓం ఖరే అన్నారు. గురువారం గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ అభివృ�