cotton price | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాల్కు రూ.8,350 పలికింది. నిత్యం ఇక్కడికి ఆరు వేల క్వింటాళ్ల పత్తి వస్తుండటంతో యార్డు తెల్ల బంగారంతో మెరిస�
two killed in poacher trap in dammapeta | వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో
Crime News | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి దొరికినట్లు ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ గంజాయి మధ్యప్రదేశ్ నుండి రవాణా అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు య
దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్ల శ్రీరాములు కుమారుడు గోపి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స
Gudipadu | వేంకటేశ్వరుడు గిరిజన ప్రియుడు. తొలి రోజుల్లో తిరుమల దేవుడి పూజారులు గిరిజనులేనంటారు. కొండజాతులతో కొండలరాయుడి బంధుత్వాన్ని అనేక కీర్తనల్లో వర్ణించాడు అన్నమయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ‘పా�
కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన ఐదవ జాతీయ స్థాయి క్రీడల్లో కొత్తగూడెం జిల్లా విద్యార్థినులు సత్తాచాటారు. అంతర్జాతీయ కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత�
Bhadradri Kothagudem | మైనర్పై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అడిషనల్ జడ్జి పీ చంద్రశేఖర్ రెడ్డి తీర్పును వెలువరించారు. మణుగూరుకు చెందిన ఎస్కే మహబూబ్ అల�
ములకలపల్లి: ములకలపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకాలు సాధించారు. 9 బంగారు పతకాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింతగా పెంచారు. గురుకులం ప్రి�
దుమ్ముగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలోని శ్రీసంగమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం మాసశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ ఆధ్వర్యంలో మేళతాళాల�
చండ్రుగొండ: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ నోడల్ అధికారి నిరంజన్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్నసేవలు, వైద్య సిబ్బంది రోగులతో ప్రవర్తన, వైద్యం అం�
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�