భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు గురువారం సందర్భంగా బేడా మండపంలో అభిషేక తిరుమంజనం నిర్వహించారు. తాతగుడి సెంటర్లో ఉన్న శ్రీగోవిందరాజ స్వామివారికి అభిషేకం జరిపారు. తెల్ల
టేకులపల్లి: బర్లగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న
పాల్వంచ : కళాకారుడిగా పుట్టడం దేవుడిచ్చిన గొప్ప వరమని, అది అందరికీ సాధ్యం కాదని కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర వెలకట్టలేనిదని, గజ్జకట్టి, గళం విప్పి తెల
భద్రాచలం: శిక్షణ పొందిన యువత ఖాళీగా ఉండకుండా ఏదొక ఉపాధి ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని జేడీఎం (జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్) హరికృష్ణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ భద్రాచలం పీఓ గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు యువజన శిక్�
క్రైం న్యూస్ | నీటి తొట్టి ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామం లో చోటుచేసుకుంది.
దమ్మపేట:ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన నాయకులు..ఎక్కడంటే..? దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి ప్రకాష్నగర్ కాలనీలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి
భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారిని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు శనివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్�
బండ శ్రీనివాస్ | బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు.
Militia members | మావోయిస్టు పార్టీకి చెందిన 14మంది మిలీషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు.
Lovers | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్లో విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు కొన ఊపిరితో
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఉదయం రామాలయానికి చేరుకున్న ఆయనకు టెంపుల్ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం
Bhadradri Kothagudem | ఓ మూఢ నమ్మకం చిరుప్రాయాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి అప్పుడే నూరేళ్లూ నిండేలా చేసింది. గ్రామీణులు కూడా ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కొందరు ఆదివాసీలు మాత్రం అవగాహన రాహి
మంత్రి సత్యవతి | అందరి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ మండల కమిటీలు వేసుకుంటాం. గ్రామ కమిటీలలో అవకాశం రాని వారు నిరుత్సాహ పడొద్దు. వారికి మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయిలో, నామినేటెడ్