నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా లబ్ధితొలివిడతలో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యంకరోనా కష్టకాలంలోనూ పెట్టుబడి సాయంసీఎం కేసీఆర్కు అన్నదాతల కృతజ్�
ఎర్రుపాలెం, జూన్14: మండలంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా రాజులదేవరపాడులో అనారోగ్యానికి గురైన వేమిరెడ్డి కృష్ణారెడ్డిని పరామర్శించారు. గ్రామానికికి �
నాణ్యమైన పంటలకు తోడ్పాటుఅధిక దిగుబడులకు దోహదంఎరువుల ఖర్చు తగ్గుదలఅశ్వారావుపేట, జూన్ 12 : వరితోపాటు ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు ఎక్కువగా యూరియా, ఎన్పీకే (పొటాష్, నత్రజని, భాస్వరం కలిసిన మిశ్రమం) ఎరు�
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలోని భీమునిగుడెంకు చెందిన మహిళ సర్పంచ్ కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు చైకీదార్గా మారారు. గ్రామం జనాభా మొత్తం 950. వీరిలో 130 మందికి కొవిడ్-19 పాజి�
ఖమ్మం, జూన్ 11: సుప్రీం కోర్టు ప్రధాన నాయ్యమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి వచ్చిన ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్
నిర్దేశించిన సమయానికే పనులన్నీ పూర్తి కావాలిరోడ్డు విస్తరణ పనుల పరిశీలనలో మంత్రి అజయ్రఘునాథపాలెం, జూన్ 10: అభివృద్ధి పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
ఇల్లెందు, జూన్ 8: కరోనా బాధితులు భయపడొద్దంటూ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ధైర్యం చెప్పారు. ప్రజల ఆరోగ్యం తప్ప తమకు మరేమీ ముఖ్యం కాదన్నారు. బయ్యారం మండలంలోని ఇర్సులాపురం, రామచంద్రాపురం, జగత�
బోనకల్లు, జూన్ 6: మధిర ప్రభుత్వ వైద్యశాలలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి ఎన్
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కునివేదించిన బాధితులుతక్షణం సమస్యకు పరిష్కారం చూపాలని ఖమ్మం కలెక్టర్ కర్ణన్కు ఆదేశాలుఖమ్మం జూన్ 5 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): రెవెన్యూశాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న �
ప్రైవేటు బస్సు| జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డి�