దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, స�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపు�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆ�
పర్ణశాల: దుమ్ముగూడెం మండల పరిథిలో ఉన్న13చెరువులకు తాలిపేరు నీరు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ రాజ్ సుహాస్ తెలిపారు. శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాలిపేరు నీరు 12 తూముల ద్వారా 13చెరువులకు నీరు విడు�
అశ్వారావుపేట:బషీర్బాగ్ విద్యుత్ అమరవీరులకు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. శనివారం పట్టణంలోని హమాలీ అడ్డాలో జరిగిన అమరువీరుల సంస్మరణ సభలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివా
చండ్రుగొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్1నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా తరగతి గదులను సిద్ధం చేయాలని ఎంపిడిఓ అన్నపూర్ణ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండల పరిధిలోన�
దమ్మపేట: నూతనంగా నియమితులైన బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్టా మల్లి�
చండ్రుగొండ: విష జ్వరంతో యువకుడు మృతి చెందిన సంఘట గురువారం మండలంలో చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఆకుల ధనుష్(18) గత మూడు రోజుల క్రితం జ్వరంతో కొత్తగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్లేట�
కరకగూడెం: మండల పరిధిలోని గొల్లగూడెంలో బుధవారం మహిళలు ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు నిర్వహించారు. డప్పువాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కులు సమర్పించారు. గ్రామ ప్�
ఇల్లెందు : ఆత్మహత్యకు పాల్పడిన మృతుడికి జిల్లా పరిషత్ కోరం కనకయ్య నివాళులర్పించారు. బుధవారం మండల పరిధిలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ తీగలంచకు చెందిన లారీ డ్రైవర్ నాగరాజు (45)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం
చర్ల : జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్కుమార్ నాయుడు బుధవారం చర్ల అటవీప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సుబ్బంపేట, వద్దిపేట లో ప్లాంటేషన్ లను ఆయన సందర్�
భద్రాచలం: భద్రాచలశ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 28న శ్రీమద్భాగవత సప్తాహం కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ బుధవారం ఓ ప్రకటనలో తె�
భద్రాచలం :భద్రాచలశ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరా�
చండ్రుగొండ : ఈ నెలాఖరు కల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు.ఈ సందర్భంగ�