భద్రాచలం : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ కనీస వేతనాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 24న జాతీయ సమ్మెను తలపెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అన్నిసంస్థల్లో పనిచే
భద్రాచలం: పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నిర్వహిస్తున్న రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశాలువాయిదావేశారు. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు)లోని రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స�
IED Bomb | చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో
భద్రాద్రి జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. కుండపోతగా వానకురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత వారం రోజుల నుండి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చండ్రుగొండ: మున్నూరుకాపులకు రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటి డిమాండ్ చేసింది. గురువారం మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఉషాశారదకు �
భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే పరిష్కారమని సీఆర్పీఎఫ్ 141 కమాండెంట్ హరి ఓం ఖరే అన్నారు. గురువారం గ్రీన్ భద్రాద్రి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ అభివృ�
అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో గ్రామ, గ్రామాన టీఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా నిర్వహించ�
పర్ణశాల: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వైష్ణవ ఆచారం ప్రకారం అర్చకులు బుధవారం ఘనంగా ఉట్లోత్సవాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో ఉత్సవమూర్తులు, మూలవిరాట్లకు నూతన
పర్ణశాల : కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు పోషణ్ అభియాన్ వారోత్సవాలను మండలంలోని పర్ణశాల, బండిరేవు, పెద్దనల్లబల్లి, గౌరారం, నల్లబెల్లి, ప్రగళ్లపల్లి గ్రామాల్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరారం అంగన్�
దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, స�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపు�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆ�
పర్ణశాల: దుమ్ముగూడెం మండల పరిథిలో ఉన్న13చెరువులకు తాలిపేరు నీరు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ రాజ్ సుహాస్ తెలిపారు. శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాలిపేరు నీరు 12 తూముల ద్వారా 13చెరువులకు నీరు విడు�