క్రైం న్యూస్ | నీటి తొట్టి ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామం లో చోటుచేసుకుంది.
దమ్మపేట:ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన నాయకులు..ఎక్కడంటే..? దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి ప్రకాష్నగర్ కాలనీలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి
భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారిని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు శనివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్�
బండ శ్రీనివాస్ | బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు.
Militia members | మావోయిస్టు పార్టీకి చెందిన 14మంది మిలీషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు.
Lovers | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్లో విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు కొన ఊపిరితో
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఉదయం రామాలయానికి చేరుకున్న ఆయనకు టెంపుల్ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం
Bhadradri Kothagudem | ఓ మూఢ నమ్మకం చిరుప్రాయాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి అప్పుడే నూరేళ్లూ నిండేలా చేసింది. గ్రామీణులు కూడా ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కొందరు ఆదివాసీలు మాత్రం అవగాహన రాహి
మంత్రి సత్యవతి | అందరి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ మండల కమిటీలు వేసుకుంటాం. గ్రామ కమిటీలలో అవకాశం రాని వారు నిరుత్సాహ పడొద్దు. వారికి మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయిలో, నామినేటెడ్
మావోయిస్టు సానుభూతి పరులు | జిల్లాలో భారీ ఎత్తున మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. మావోయిస్టు సానుభూతిపరులుగా, మిలీషియా సభ్యులుగా, గ్రామ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న 52 మంది ఎస్పీ సునీల్దత్, సీఆర్ప�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గ�
దుమ్ముగూడెం : దుమ్ముగూడెంలో కొలువైన ముత్యాలమ్మ తల్లి ఆలయం శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులతో పోటెత్తింది. దుమ్ముగూడెం మండలం నుంచే కాకుండా భద్రాచలం, చర్ల మండలాలతో పాటు సమీప గ్రామాల భక్తులు పెద్ద�