భద్రాద్రి కొత్తగూడెం : కార్తిక మాసం పూర్తి కావడంతో సోమవారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఆర్జితసేవగా సువర్ణపుష్పార్చన, సహస్రనామార్చన, కేశవనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి.
ఇవి కూడా చదవండి..
Kumrambhim Asifabad | అడా ఎస్బీఐ బ్యాంక్లో భారీ చోరీ
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్