పాపన్నపేట, మే15 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి పెద్ద సంఖ్యలో నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయలలో పుణ్యస�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర
చేర్యాల, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 4వ వారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకో�
Komuravelli Mallanna | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి | జిల్లాలోని చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కీసరగుట్ట | కీసరగుట్ట పరిసర ప్రాంతామంతా శివభక్తులతో కోలాహలంగా మారిపోయింది. కార్తికమాసోత్సవంలో భాగంగా చివరి సోమవారం కావడంతో నగర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శివభక్తులు కీసరగుట్టకు తరలివచ్చారు. సోమవారం శ
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి | శ్రీ కాళేశ్వర ముక్వీశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటికిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక�