Telangana | ఆ గ్రామంలో ఏ ఇంటికెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తారు. గతంలో ఈ పల్లె జగన్నాథపురం పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం రంగాపురం నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 809 జనాభా ఉండగా.. అందులో ఎస్టీ కుటుంబాల�
VC Sajjanar | ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా ని�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంత�
CM KCR | కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన
CM KCR | తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెడితే, కడుపు పెట్టుకుని, కాపాడుకున్నది ఖమ్మం జిల్లా ప్రజలే అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం
CM KCR | మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ నెల 12, 18 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. 12న భద్రాద్రి కొత్తగూడెంలో, 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించనున్నారు.
DGP Mahender reddy | అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని
FRO Srinivasa rao | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.