భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికను రాష్ట్ర హైకోర్టు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో లేని జూలూరుపాడు గ్రామాన్ని గిరిజన గ్రామంగా గు�
తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని, దానిని ఎవరు చెరపలేరని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో శనివారం నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానిక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం కాంగ్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్ 28–29 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జిత
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవరాం జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం ఎస్ ఓ టు జీఎం కోటిరెడ్డికి మెమ�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ ఉండదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఐడిఓసి లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతా
జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన ప్రతి కార్యక్రమం అధికారుల నిబద్ధత, గ్రామస్థాయి వర్గాల ప్రాముఖ్యతతో విజయవంతమైందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా నీటి సంరక్�
తమను నిర్ధాక్షణ్యంగా విధుల నుండి తీసేస్తున్నారని, దీంతో తమ కుటుంబాలు వీధిన పడతాయంటూ చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రంపూర్ పంచాయతీలో 13 మంది పారిశుధ్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవిందాపురం ఎల్ గ్రామంలో ఆ పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు, గూండాగిరి పెరిగిపోయాయని లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు మాదినేని వీరభద్
నిర్లక్ష్యం, జాప్యం లేకుండా ప్రత్యేక చొరవతో, వివిధ కమిటీలుగా ఏర్పడి కంపెనీ లెవెల్లో నిర్వహిస్తున్నకబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరలా మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవల్ క్రీడా పోటీ
ప్రతీ పాఠశాలలో పచ్చదనం ఉండేలా మొక్కలు పెంచాలని విద్యా శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకట నర్సమ్మ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 లో భాగంగ�