భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీనగర్ పంచాయతీలోని గంగారం తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదని వరి ధాన్యం ఆరబోసిన కల్లానికి నీళ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం మలి పోరు జరగనుంది. రెండో విడతలో భాగంగా ఆయా పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం రాత్రే పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోల�
సింగరేణి ఓసీ విస్తరణలో అక్కడ ఊరు మాయం అయింది. దీంతో అక్కడ ఉన్న కుటుంబాలు తలోదిక్కయ్యాయి. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి ఎన్నికలు వచ్చాయి. మరి ఎవరు పోటీ చేస్తున్నారు. ఎవరు బరిలో ఉన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు ప్�
ప్రతి ఒక్కరూ ఇంటి నుండి వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించి రావాలని, రక్షణ అనేది ఇంటి నుండే మొదలు పెడదామని జనరల్ మేనేజర్ సెంట్రల్ వర్క్ షాప్ ఎన్.దామోదర్ రావు అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ షా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న దివ్యాంగ ఉపాధ్యాయుడు బానోత్ లక్ష్మా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగ
అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటన, సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని, ఆయన జ్ఞానానికి ప్రతీక అని కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్
Bhadadri Kothagudem | టేకులపల్లి, డిసెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోయాడు. నామినేషన్ వేయవద్దని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై దాడికి దిగాడు. చుక్కలబోడు నామినేషన్ �
గత రెండు సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల పట్ల యాజమాన్యం మెడికల్ బోర్డు పైన వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఆర్ జీ వన్ జిఎం ఆఫీస్ ఎదుట ఈ నెల 6వ �
పేదలకు సర్కారు ఇచ్చే రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు దొడ్డిదారిలో దోచుకుంటున్నారు. ఉచితంగా వచ్చే బియ్యమే కదా, అందులో సర్కారు బియ్యమే కదా అదే సర్కారు వాళ్లతో జతకడితే మనకు అడ్డు ఎవరూ ఉండరని లారీ కాంట్రాక్ట�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రెండో విడత జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్
బాల బాలికలు, యువతీ యువకులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఎం.పరంధామరెడ్డి అన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థా
ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న లోపం తలెత్తకుండా అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకులు వి.సర్వేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాలను సందర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం రేపాయి. ఓ బాంబును కొరికిన వీధి కుక్క పేలుడు ధాటికి మృతి చెందింది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించా�
గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 155 పంచాయతీల పరిధిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది.