భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శనివారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని కనులపండువగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజు మహా పట్టాభిషేకం న�
సింగరేణిలో పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని కార్మికలోకం డిమాండ్ చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశా
ప్రజా పాలన ప్రగతి పరిపాలన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కత్తి పట్టి కంపచెట్లు, చెత్తను తొలగించారు. మంగళవారం జిల్లా కేంద్రం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్ర
Summer |రాష్ట్రంలో నిరుడు దండిగా వర్షాలు పడినా ప్రస్తుతం మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవికాలమంతా ముందే ఉండగా ఈ ఏడాది అప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. \
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో నూతన కలెక్టర్ అంకిత్ తొలి రోజు ప్రజావాణి నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు అధికారులు అందరూ హాజరు కావాలని అంతకుక్రితం రోజే ప్రకటన జారీ చేశారు. అయినా 11 గంటల వరకు సైత�
Tekulapalli : టేకులపల్లి ఫిబ్రవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ రామా నాయక్ తన గ్రామ ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతుంది. ఏ రోడ్డు చూసినా ఆక్రమణలకు గురికావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణలో భా�
కొత్తగూడెం కార్పొరేషన్ మేయరు పీఠం సిపిఐ దక్కించుకుంది. తొలి మేయర్గా మూడ్ గణేష్ సోమవారం నగర పాలక సంస్థలో ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివ�
జరుగబోయే కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో లంబాడీ గిరిజనుల ఓట్లు గెలుచుకోవాలంటే వారి చిరకాల డిమాండ్లను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షు�
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు..