భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి నుండి యూరియాని రైతులకు యాప్ ద్వారానే అమ్మాలని డీఏఓ బాబురావు అన్నారు. శనివారం ఇల్లెందు పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను స్థానిక ఏఓ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు సమక్షంలో బీజేపీకి చెందిన సుమారు 300 మంది ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు ఏమునూరి శివకృష్ణ ఆధ్వర్యం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అలాగే ఉమెన్స్ కాలేజీలో చదువుకున్న విద్యార్థినులకు రవాణా స�
జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించార�
నాణ్యమైన భోజనం వండి పెట్టడం లేదని, నీళ్ల చారుతో సరిపెడుతున్నారంటూ విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్లు తెచ్చుకుంటున్నారు. ఈ ఘట న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎ
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్�
కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని నాగయ్య గడ్డ ప్రాంతంలో మతి స్థిమితం లేని బాలిక(19 )పై శుక్రవారం రాత్రి జరిగిన అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నందున ముందుగానే మున్సిపల్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలోని మసీదు ఏ క్యూబాలో షాబే మేరాజ్ పురస్కరించుకుని శుక్రవారం రాత్రి యాత్రపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో టేకులపల్లి, బోడు గ్రామాల్లో 'అరైవ్ అలైవ్' ప్రోగ్రామ్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను టేకులపలి సీఐ బత్తుల సత్యనారాయణ వివరించ�
ఇల్లెందు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 150 కుటుంబాలు, ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, ని�
బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, మాజీ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు, పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్ పటేల్కు చెందిన కాంపెల్లి సోలార్ ఎనర్జీ నూతన సంవత్సర క్యాలెండర్ను పార్ట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల చొప్పున బియ్యం మంగళవారం అందజేశారు.
క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చు�