క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చు�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-17 జాతీయస్థాయి కబడ�
సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్కు సి�
టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా గురువారం జూలూరుపాడు టీబీ యూనిట్ పెనగడప పీహెచ్సీ రుద్రంపూర్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ నేహా అమ్రిన్ అధ్యక్షతన టీబీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్లో గురువారం ఎంఈఓ జగన్ మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్కావెంజర్ పనితీరుపై విచారణ చేపట్టారు. బుధవారం నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్లో వ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి స్కూల్లో మధ్యాహ్న భోజనం మోనూ ప్రకారం పెట్టడం లేదని, రోజు పప్పుచారునే పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వంట నిర్వాహకురాలు రోజూ అన్�
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకర్గ నాయకులు బుధవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఖమ్మం పర్యటనలో ఉన్న..
మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు, లిఖిత పూర్వకంగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. మంగ
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే గెస్ట్ హౌస్ వద్ద కాపర్ వైర్ను కొందరు వ్యక్తులు అపహరించుకుపోయారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు ఎస్ అండ్ పిసి సిబ్బంది అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. మాయాబజార
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లి చూపెట్టే ప్రేమకు సాటిలేదంటారు. అలాంటి కన్న ప్రేమకు ఇదో ఉదాహరణ. చంటి బిడ్డ ఏడుపు చూడలేకపోయిన ఆ తల్లి ఆర్టీసీ బస్సులోనే ఊయల ఏర్పాటు చేసి ఆ పసిపాప హాయిగా నిద్రించేలా చే�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మేత కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్లే మేకల ట్రాలీ పల్టీ కొట్టిన ఘటనలో 15 మేకలు మృతి చెందాయి. ఈ దుర్ఘటన ఇల్లెందు మండలం పోచారం తండా సమీపంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ట్రాన్స్జెండర్స్కి ఆర్ధిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్కి రూ.75 వేల చొప్పున మొత్తం 8 యూనిట్లకు వంద శాతం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా
వినియోగదారులకు న్యాయమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ అన్నారు. బుధవారం ఇల్లెందు మండలం కొమరారంలో విద్యుత్ శాఖ పల్లె బాటలో భాగంగా 132/33 కే.వి ఇల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల