భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతుంది. ఏ రోడ్డు చూసినా ఆక్రమణలకు గురికావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణలో భా�
కొత్తగూడెం కార్పొరేషన్ మేయరు పీఠం సిపిఐ దక్కించుకుంది. తొలి మేయర్గా మూడ్ గణేష్ సోమవారం నగర పాలక సంస్థలో ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివ�
జరుగబోయే కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో లంబాడీ గిరిజనుల ఓట్లు గెలుచుకోవాలంటే వారి చిరకాల డిమాండ్లను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షు�
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి నుండి యూరియాని రైతులకు యాప్ ద్వారానే అమ్మాలని డీఏఓ బాబురావు అన్నారు. శనివారం ఇల్లెందు పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను స్థానిక ఏఓ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు సమక్షంలో బీజేపీకి చెందిన సుమారు 300 మంది ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు ఏమునూరి శివకృష్ణ ఆధ్వర్యం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అలాగే ఉమెన్స్ కాలేజీలో చదువుకున్న విద్యార్థినులకు రవాణా స�
జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించార�
నాణ్యమైన భోజనం వండి పెట్టడం లేదని, నీళ్ల చారుతో సరిపెడుతున్నారంటూ విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్లు తెచ్చుకుంటున్నారు. ఈ ఘట న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎ
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్�
కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని నాగయ్య గడ్డ ప్రాంతంలో మతి స్థిమితం లేని బాలిక(19 )పై శుక్రవారం రాత్రి జరిగిన అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నందున ముందుగానే మున్సిపల్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలోని మసీదు ఏ క్యూబాలో షాబే మేరాజ్ పురస్కరించుకుని శుక్రవారం రాత్రి యాత్రపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలా�