భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి 2.26 గంటల తర్వాత స్వల్పంగా భూమి కంపించడంతో పిల్లలతో పాటు పెద్దలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశ�
Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపలు కలకలం రేపాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూ ప్రకంప�
కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో "పచ్చిరొట్ట పైర్లు – ఉపయోగాలు" అనే అంశంపై అవగాహన కార్యక్రమం అల్లపల్లి మండలం రాయపాడు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 60
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని పేర్కొంటూ బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందానికి లేఖ రాశారు. ఈ లేఖను గురువార
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉద్యాన పంటల రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ శుభవార్త అందించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు "డ�
Funeral Tragedy | ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోమాలోకి వెళ్లగా, అన్న మృతి చెందాడు. అయితే రెండు రోజులపాటు వేచిచూసిన చెల్లెలు, తల్లిదండ్రులు ఇంకా కోమాలోనే ఉండటంతో దిక్కుతోచనిలో స్థితి లో అన్నకు అంత�
రాష్ట్రంలో తిరుగులేని, బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ అవతరించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్
మొక్కజొన్న కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు గురువారం ఆందోళనకు దిగారు. కోనుగోలు కేంద్రం వద్ద 4 రోజులుగా మక్క కోనుగోలు చేయట్ల�
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నడిమిగూడెం బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బానోత్ నరే�
Free Petrol | రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ కొరత నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్టెల్ ప్రతినిధులు వినూత్న ఆఫర్ ఇచ్చారు. తమ దగ్గర సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఇస్తామని బంపరాఫర్ ప్రకటించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంకుల్లో ఇందనం లేక మూతపడడంతో వాహనదారులు, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వెళ్లే వాహనదారులు, బంకుల్లో పెట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శనివారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని కనులపండువగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజు మహా పట్టాభిషేకం న�
సింగరేణిలో పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని కార్మికలోకం డిమాండ్ చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశా