ACB Raid | లంచం తీసుకుంటూ భద్రాది జిల్లా ఆలపల్లి మండలం కాచనాపల్లి గ్రామానికి చెందిన ఫారెస్టు బీట్ అధికారి బానోత్ రవికుమార్ , ప్రైవేట్ వ్యక్తి పఠాన్ సాధిక్ ఖాన్ అనే ఇద్దరిని పట్టుకున్నారు.
కారేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పురాతన శివాలయ అభివృద్ధికి బెల్ డీజీఎం గుగులోత్ రవి శ్రీకారం చుట్టారు. శిథిలావస్థకు చేరిన మండపానికి 12 పిల్లర్లు నిర్మించి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఎస్సీ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.
Manuguru : రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో.. మణుగూరు కాందర్(MK) గ్రూప్లోని 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి అతడిని పొట్టనబెట్టుకున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సోమవారం ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అన్ని తాసీల్దార్ కార్యాలయ�
Ration Shop | రేషన్ బియ్యం కోసం వెళ్లిన ప్రజలకు చీకటి కష్టాలు తప్పలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని జీసీసీ కేంద్రంలో గురువారం రాత్రి చీకట్లోనే రే�
అన్నదాతలు ఎరువుల కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లుగా అరిగోస పడుతున్నారు. ఒకవైపు గిట్టుబాటు ధర కల్పించక, మరోవైపు పంటలను కొన
Burgampahad | ప్రతి ఏడాది గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి వరదల నుంచి మ�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జల్లేరు, కిన్నెరసాని, కోడెల, తునికిదున్నే వాగులతో పాటు పలు చిన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీ
యూరియా బస్తాలపై రవాణా చార్జీలు వసూలు చేయడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ అధికారులపై రైతులు మండిపడ్డారు. సొసైటీ సిబ్బంది ఒక్కో బస్తాకు రూ.35 చొప్పున వసూలు చేస్తుండటంపై అ
సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్.వెంకటరమణ సోమవారం తొలి షిఫ్ట్లో పీవీకే నెం.5 ఇంక్లైన్ గనిని సందర్శించి ఉద్యోగులు, అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి నేరార్జిత ఆస్తులుగా భావిస్�