భద్రాద్రి దివ్యక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి వసంత పక్ష బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 5 వరకు ఇవి కొనసాగనున్నాయి. శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల పనులు ఇప్పటికే పూర
Bhaddrachalam | పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.
Bhadradri | భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.
Vaikunta Ekadashi | భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాలు మూడోరోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా శనివారం కణ్డన్, ఆండాళ్ అమ్మవారిని బేడా మండపంలో వేంచేపు చేసి
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ భక్తుడు వితరణ అందించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కస్తూరి సుబ్రహ్మణ్య శర్మ రూ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లు ఆన్లైన్లో ఉంచనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. దేవస్థానం ఆధ్వర్�
భద్రాచలం: భద్రాద్రి రామయ్యను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మంగళవారం రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అ�