భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో లిఫ్ట్ పనిచేయడం లేదు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భద్రాచలం ఆలయ అ భివృద్ధికి నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. బడ్జెట్పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద�
దక్షిణాది అయోధ్య భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు దర్శనం చేసుకునే వీల�
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం, మహోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు అధికారులు చెప్పారు.
భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం ఏడో రోజు కు చేరాయి. దశావతారాల్లో భాగంగా స్వామివారు నిజరూప రాముడిగా దర్శనమివ�
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైకుంఠ రాముడు వర�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గత నెల 30 (శ్రీరామ నవమి రోజు)న ప్రారంభమైన శ్రీరామ పునర్వసు దీక్షలు 27 రోజులు పూర్తి చేసుకొని గురువారంతో ముగిశాయి. దీక్ష విరమణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ని�
భద్రాద్రి దివ్యక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి వసంత పక్ష బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 5 వరకు ఇవి కొనసాగనున్నాయి. శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల పనులు ఇప్పటికే పూర
Bhaddrachalam | పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.
Bhadradri | భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.