భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి రామయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి 13 లక్షల రూపాయల విలువ గల స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. అర్చకులు ఆయన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Kumrambhim Asifabad | అడా ఎస్బీఐ బ్యాంక్లో భారీ చోరీ
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్