గణేష్ నిమజ్జన పర్వదిన పురస్కరించుకొని శుక్రవారం మండలంలో గణేష్ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ramappa temple | ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కట్టడం రామప్ప దేవాలయాన్ని(Ramappa) శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు.
Minister Talasani | కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని, విజయవాడలో ని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవార్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కుటుంబ సభ్యులతో కలి�
యాదాద్రి భువనగిరి : ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారు. అలాంటి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రజా గాయకుడు గద్దర్
మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేం
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని రాష్గ్ర హైకోర్టు న్యాయమూర్తి సుధ, ఎండోమెంటల్ గౌరవ అధ్యక్షుడు రవీందర్ శర్మ, ఏపీ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ కుటుంబ సమేతంగా వేరు వేరుగా దర్శిం�
జనగామ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి వారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా
ములుగు :మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రుద్రేశ్వర స్వామికి ప్రత్యే పూజలు నిర్వహించారు. కాగా, సినీ నటుడు ఫిష్ వెంకట్ రామప్ప సందర్శ�
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మేడారం జాతరను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న న�
Kaleswaram Temple | జిల్లాలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని శాసన మండలి ప్రొటైం చైర్మన్ భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.