తెలుగు సంవత్సరాదికి స్వాగతంనేడు ఉగాది పర్వంకరోనా నేపథ్యంలో ప్రసార మాధ్యామాల ద్వారా పంచాంగ శ్రవణాలుకొత్తగూడెం కల్చరల్, ఏప్రిల్ 12: శ్రీచైత్రశుద్ధ పాఢ్యమి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది
6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంఈ నెల 30 వరకు గడువునిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వంఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్12: కార్పొరేట్ స్థాయిలో తమ పిల్లలకు విద్యనందించాలనే నిరుపేదల ఆశ�
కరకగూడెం/ఆళ్లపల్లి, ఏప్రిల్ 12: మార్చి మూడో వారం నుంచే ఎండలు పెరిగాయి. జనాలు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో పట్టణ, పల్లె వాసులు కూలర్లు కొనేందుకు ఆసక్తి కనబరస్తున్నారు. వేసవిలో సాగే వ్యాపారాల్లో క�
పట్టువదలని ప్రతిభావంలతులుపట్టుదలతో శ్రమించి.. ప్రణాళికతో చదివి..ఉద్యోగాలు పొందిన యువతకొలువు చేస్తూనే మరో ఉన్నత ఉద్యోగానికి దరఖాస్తుతెలంగాణ ప్రభుత్వ నోటిఫికేషన్లు సద్వినియోగంరఘునాథపాలెం/పెనుబల్లి/బ�
పర్ణశాల, ఏప్రిల్ 10: పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం పంచాయతీలో కొన్ని రోజులుగా అటవీ అధికారులకు, గ్రామ గిరి
‘పల్లె ప్రగతి’తో మహర్దశ ఆహ్లాదకరంగా ప్రకృతివనం సకల హంగులతో వైకుంఠధామం ప్రభుత్వ నిధులు సద్వినియోగం ‘పల్లె ప్రగతి’ అంటే ఇదీ అని నిరూపిస్తున్నది మండలంలోని సుభాశ్నగర్ గ్రామ పంచాయతీ. గతంలో అరకొర వసతులత�
వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి అశ్వారావుపేట టౌన్, ఏప్రిల్8: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనాలు గ్రామాలకు ఆకర్షణీయమని వాటి పరిరక్షణకు అధికారులు, �
భద్రాద్రి జిల్లా పూసుకుంట గ్రామస్తులతో గవర్నర్హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/ దమ్మపేట/దమ్మపేట రూరల్: ‘ట్రాక్టర్, ఎడ్లబండి వెళ్లగలిగే దారి మాత్రమే ఉన్న గ్రామానికి అంబులెన్స్ ఎలా వస్తున్నది?’ �
వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరేరైతును గుండెల్లో పెట్టుకుని చూసుకొంటాంచివరి గింజ వరకూ కొనుగోలుమంత్రి పువ్వాడ అజయ్కుమార్ధాన్యం ఉత్పత్తిలో కల్లూరు అగ్రగామిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పెనుబల్లి,
ఖమ్మం ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఖమ్మం పోలీస్ కమిషనర్( సీపీ)గా విష్ణు వారియర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 4: ఒంటికి దుస్తులు, కాళ్లకు చెప్పులు ఎలాగో, ముఖానికి మాస్క్లు కూడా జీవనంలో భాగమయ్యాయి. ఇటీవల మార్కెట్లోకి ఎన్నోరకాల మాస్క్లు వచ్చాయి. ఎన్-95, సర్జికల్, క్లాత్ ఇలా అనేక రకాల మాస్క్ల
పాల్వంచ, ఏప్రిల్ 4: కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఆదివారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు, బంగారుజాల ప్రాంతంలోని భూముల్లో సర్వే నిర్వహించారు. �
పక్కా ప్రణాళికతో అభివృద్ధిఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతి వనాలుపల్లె ప్రగతితో మారిన గ్రామరూపురేఖలుపినపాక, ఏప్రిల్ 3: ఒకప్పుడు ఆ పల్లె సమస్యలతో సతమతమైంది. తాగునీరందక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎక్కడి చెత్త �