రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందారు. టేకుపల్లి మండలం రోళ్లపాటు క్రాస్ వద్ద బుధవారం
భద్రాచలం, ఆగస్టు 17: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవాలకు వైభవంగా అంకురార్పణ గావించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అ
మోస్తరు వానలు| రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది.
భద్రాద్రి విద్యుత్ కేంద్రం| భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ కేంద్రంలోని బాచింగ్ ప్లాంట్లో పడి ఓ కార్మికుడు మృతిచెందాడు.
తాలిపేరు ప్రాజెక్టు | చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆ జలాశయం నిండు కుండలా తొణికిసలాడుతోంది
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్సెంట్రల్ లైటింగ్, వైకుంఠధామం, గ్రామపంచాయతీ భవనం ప్రారంభంరఘునాథపాలెం, జూలై 2: రఘునాథపాలెం మండలాన్ని రోల్ మోడల్ చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ �
కొత్తగూడెం| భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నది. వర్షం కారణంగా మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగ�
మార్గదర్శకాలు జారీ చేసిన సీఎండీమొదటి సారి ఆర్టీజన్లకు స్థాన చలనంహర్షం వ్యక్తం చేస్తున్న సంస్థ ఉద్యోగులుమామిళ్లగూడెం, జూన్ 25 : తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీ జాతర ప్రారంభమైంది. ఉ�
అసంక్రామిక వ్యాధుల నిర్మూలన కోసం పనిచేయాలికొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలిజిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బీ మాలతిఖమ్మం సిటీ, జూన్ 24: జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని