భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాలు మూడోరోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా శనివారం కణ్డన్, ఆండాళ్ అమ్మవారిని బేడా మండపంలో వేంచేపు చేసి
చండ్రుగొండ: గిరివికాస్ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మద్దుకూరు పంచాయతీలో గిరివికాస్ పథకం బోర్బావి తవ్వకం పనులకు భూమ�
టేకులపల్లి:చలికి గజగజ వణుకుతున్న కుక్క పిల్లకు ఓ కోతి మాతృ ప్రేమను పంచింది. తన ఒడిలో చేర్చుకుని అమ్మగా మారింది. గురువారం టేకులపల్లి మండలం కేంద్రంలో ఈ వింత ఘటన చోటుచేసుకున్నది. బుజ్జి కుక్క పిల్ల చలికి తట్
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు తండ్రి మస్తాన్రావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ టీఆర
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్
మందుపాతర పేలి | పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి గ్రే హౌండ్స్ ఆర్ఎస్కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చర్ల మండలం సరిహద్దు ప్రాంతం బత్తినపల్లి, యర్రంపాడు మార్గమధ్యంలో చోటు చ
భద్రాచలం: భద్రాద్రి రామయ్యను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మంగళవారం రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని శనివారం ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికార
చండ్రుగొండ:మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత పదిరోజులుగా వానలు ఆగడంతో వరి కోయించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా వరికోతలు ప్రారంభమవ్వడంతో రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచు�
కేటీపీఎస్ కర్మాగారం | కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పాల్వంచలో టీ జాక్ ఆధ్వర్యంలో KTPS 5&6 దశల చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
దమ్మపేట: మండల పరిధిలోని పట్వారిగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ లైట్లను పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం పి.జగపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద�
దేవులపల్లి ప్రభాకర్రావు | జిల్లాలోని పాల్వంచ పట్టణంలో గల కేటీపీఎస్ కర్మాగారాలను మంగళవారం తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సందర్శించారు.
వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి | వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగులవారిగూడెం చోటు చేసుకున్నది. గ్రా�