Telangana | సారపాకలో ఇండియన్ టుబాకో కంపెనీ(ఐటీసీ) మరో నూతన యూనిట్ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రూ.2,800కోట్ల పెట్టుబడితో 8వ యూనిట్ను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం సారపాకలో ప్రజాభి
Telangana | న్యూఢిల్లీ : నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం రాష్ట్రపతి భవన్లో గురువారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏఎన్ఎం తేజావత్ సుశీల అవార్డును అందుకున్నారు.
తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వ అవార్డుల పరంపర కొనసాగుతున్నది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకోగా తాజాగా కేంద్ర జలశక్తి శాఖ (Jal shakti ministry) ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్ల�
Telangana | ఏదైనా కోర్సులో చేరితే ఎప్పుడైపోతుందా?ఎప్పుడు పట్టా చేతికొస్తుందా? అని చూస్తుంటాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఆయులూరి శ్రీనివాసరెడ్డి(41) ఇందుకు భిన్నం.
Maoists | భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని చర్ల మండలం దేవనగరంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన కొరియర్ల వివరాలను జిల్లా ఎస్పీ జి వినీత్ వెల్లడించార
మావోయిస్టుల భారీ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సోమవారం ఎస్పీ వినీత్ గంగన్న మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకార
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�
నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర
Telangana | ఆ గ్రామంలో ఏ ఇంటికెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తారు. గతంలో ఈ పల్లె జగన్నాథపురం పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం రంగాపురం నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 809 జనాభా ఉండగా.. అందులో ఎస్టీ కుటుంబాల�
VC Sajjanar | ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా ని�