కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడ�
14వ వేతన ఒప్పందం జరుగుతున్న క్రమంలో 13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం ఆర్యూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని..
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వృత్తి విద్యా కోర్సులు నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు తెలిపారు. జి.యం.ఆర్. వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ & లైవ్లీహుడ్స�
ఇసుక లారీల వల్ల గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మితిమీరిన లారీల రాకపోకలతో సిమెంట్ రోడ్లు సైతం కుంగిపోయి భారీగా గుంతలు ఏర్పడుతున్నాయని ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్
ఉపాధి హామీ పథకం.. పేదవాడికి ఆసరాగా నిలవాల్సిన ఈ పథకం ఇప్పుడు కూలీల పాలిట శాపంగా మారుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సుమారు 24 గ్రామ పంచాయతీల పరిధిలో 10,368 మందికి జాబ్ కార్డులు ఉండగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ గత ఐదు నెలలుగా మూతపడడంతో మూడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుజాతనగర్, ఏన్కూరు, జూలూరుపాడు మం
జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాం�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఉన్నారు. సోమవారం ఇల్లెందు బీఆర్ఎస�
సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ అంశాలు పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పంద ప్రక్రియను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతోనే జరిపించాలని డిమాండ్ చ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణ పనులను గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో సెల్ టవర్ నిర్మ�
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మేజర్ పంచాయతీగా ఉన్న బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో మాజీ ఉప సర్పంచ్ చిప్పా సుధాకర్ కలెక్టర్కు ఫిర్యాదు
కొత్తగూడెం ఏరియాలో ఆర్సిహెచ్పి ద్వారా జరిగిన బొగ్గు రవాణా నిర్ణయించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందుగానే అధిగమించింది. నిర్దేశించిన 49.50 లక్షల టన్నుల డిస్పాచ్ లక్ష్యాన్ని అధిగమిస్తూ..
టేకులపల్లి మండల కేంద్రంలో టేకులపల్లి, గోలియా తండా పంచాయతీల ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న వారాంతపు సంత వేలం పాట గోల్యతండా పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించా�
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈద్గాకు చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు చేశారు. ప�
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్న తరుణంలో ఆర్సిఓఏ క్లబ్ ఆధ్వర్యంలో ముస్లిం ఆఫీసర్స్ అసోసియేషన్, ఉద్యోగుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి