భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండ్లరేవు పంచాయతీ రాంపురంతండాకు చెందిన మాలోత్ పడితిలాల్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో శనివారం ఆయన కుటుంబాన్ని గుండ్లరేవు సర్పంచ్ భూక్య
దేశంలోని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు పూర్తిగా అప్పగించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకు వస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యద
జి.వి.కోటిరెడ్డి తన ఉద్యోగ జీవితంలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ ఆ�
ఇల్లెందు మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబంలో నుండి ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. శనివారం ఇల్లెందు ము
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీ పరిధిలోని రాంపురం గ్రామంలో గురువారం రాత్రి గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురుగాలులు వీచడంతో �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాలగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామి వారి మాస కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యం�
తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఓ వడ్రంగి మృతి చెందిన ఘటన చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలకు ప్రకారం..
అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని కొత్తగూడెం సహకార సంఘం చైర్మన్ మండే వీర హనుమంతరావు అన్నారు. శుక్రవారం
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని 27 గ్రామ సమాఖ్యలలోని 275 మంది సభ్యులకు రూ.5.50 లక్షలు పెరటి కోళ్ల పెంపకం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంభంది�
వడదెబ్బకు వ్యక్తి మృతిచెందిన సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన యారం చిన్న సుబ్బా
మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన దిగుబడిని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధి
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. �
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జూలూ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని న్యూ కాలనీకి చెందిన పెయింటర్ కల్లోజి నరేశ్ (37) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్ పెయి�
ఐకేపీ వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కరకగూడెం మండల శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయం వద్ద వీఓఏలు గత కొద్ది రోజులుగా చేస్తున్న నిరవదిక దీక్షక