ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు జక్కుల రాంబాబు డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి బిల్లులు రాకుండా ఆపడం లబ్ధిదారులను..
రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు చెల్లించాల్సిన కాస్మోటిక్ చార్జీలు ఏడాది గడిచినా ఇప్పటికీ వారి ఖాతాల్లో జమ కాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని మైనార్ట�
చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికుల్లో భయాందోళనకు దారితీసింది. గ్రామంలోని రామాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై రాత్రి సుమారు 10:30 గంటల సమ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీఓ రామకృష్ణ అన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువ బాక్సర్లు రాష్ట్రస్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటి పలు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. హైదరాబాద్లోని గౌలిపురాలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన అండర్-15 రాష్ట
సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంస్థ వ్యాప్తంగా సమ్మె తప్పదని, జూన్ 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కన ఇప్పుడు చెత్తా చెదారానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. జూలూరుపాడు మండల
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపప్లో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించిన 'గిరిజన జీవితం, సాంప్రదాయాలు, గతానుభవాలు, అంతర్ద్రుష్టులు, దూరదృష్టి' అంశంపై ఈ 12, 13 తేదీల్లో రెండు రో�
అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్లో అటవీ తనిఖీ కేంద్రంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ అవార్డును
పల్లె ప్రకృతి వనాల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాలకు విరుద్ధంగా చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) కార్యాలయ భవనం నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణ
జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 48వ డివిజన్లో ఎర్రగుంట గ్రామంలోని చెరువును ఆక్రమణదారుడి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ రైతులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చెరువు వద్ద ట�