బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రధాన రహదారులు పశువులకు నిలయాలుగా మారాయి. పశువులకు సంబంధించిన యజమానులు వదిలివేయడంతో అవి ప్రధాన రహదారులపై చేరి తిష్ట వేస్తున్న�
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయ జూస్తుందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు స�
ఎడమ చేయి, ఎడమ కాలు పక్షవాతంతో చచ్చుబడిపోయాయి. మరోవైపు మూత్రపిండాల సమస్యతో రెండు స్టంట్లు వేయించుకుని జీవితాంతం యూరినల్ బ్యాగ్తోనే జీవించాల్సిన దుస్థితి. కనీసం స్వయంగా మలమూత్ర విసర్జన చేసుకోలేని పరిస్
Burgampahad : వన్య ప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతిచెందిన విషయం తెలిసిందే. నవీన్ మృతికి కారణమైన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పాల్వంచ సీఐ �
సంత సమీపంలో ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ విద్యుత్ �
వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంభందించి ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం...
80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని అంజనాపురం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ తేజావత్ జానకిరామ్ సూర్యం మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురం ఎంపీపీఎస్, మోరంపల్లిబంజ
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బూర్గంపహాడ్ మండలానికి చెందిన కళాకారుడు నల్లమోతు సురేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు వేదిక రాష్ట్ర చైర్మన్ కుమారస్వామి చేతు�
విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ అండ్ పిసి స్పెషల్ టీం, ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అభినందించారు. సింగరేణి కొ�
ప్రతి సోమవారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ కుడుముల జమలారెడ్డి శనివారం తెలిపారు.
బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆటవిడుపు కోసం సోడె బక్కయ్య-బాలమ్మ జ్ఞాపకార్ధం వారి మనుమడు సోడే వీరభద్రం-లీలా దంపతులు శనివారం ఇనుప ఉయ్యాలను బహుకరించారు. వి�
"ఆరోగ్యమే మహాభాగ్యం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో, క్రీడల్లో అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు" అని రుద్రంపూర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ బుంగ వెంకటరమణ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని
ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక 'ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్' బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరం