రామవరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల నాణ్యతను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీ�
రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం బస్ట�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు వరకూటి నర్సింహారావు బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. అయితే కుటుంబానికి న్యాయం చేయాలని భర్త మృతదేహంతో పిల్లలతో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి నగర్ శివాలయం ప్రధాన అర్చకుడు ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు మద్దిరాల ముక్తేశ్వర రావుకు అమెరికన్ యునైటెడ్ యూనివర్సిటీ పూదుచ్చేరిలోని కంభన్, కలైరంగం ఆ�
హైదరాబాద్ ప్రాంతీయ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కార్యాలయానికి చెందిన ప్రజారోగ్య నిపుణుడు డా.వరుణ్ విజయ్ గైకి గురువారం చుంచుపల్లి మండలం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దన్బాద్–2 ఆరోగ్య కేంద్రాన్ని..
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, ఏకపక్ష తీరుపై దమ్మపేట న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) తీవ్ర స్థాయిలో భగ్గుమంది. దమ్మపేట రెవెన్యూ మౌజా పరిధిలోని 273/1 సర్వే నంబర్ సివిల్ పంచాయితీలో పోలీసులు అనవసరంగా తలదూ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఐటీసీ సహకారంతో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం భూమి పూజ చేశారు. సర్పంచ్ బా�
సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హచ్ఎం) డిప్యూటీ డైరెక్టర్ వరుణ్ సూచించారు. బుధవారం బూర్గంపహాడ్ మండల �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం పోస్టాఫీస్లో గ్రామ ప్రజలకు పోస్టాఫీస్ అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లుగా ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగించకూడదు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని భద్రాద్ర
దమ్మపేట మండలంలోని అంకమాపాలెం పాఠశాలలో గుప్పెడు గింజల (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ చందన, దమ్మపేట ఏటిడీఓ చంద్రమోహన్ పాల్గొని విద్యార్థులను అభినంది�
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు సింగరేణి మైనింగ్ అఫీసర్స్ అసోసియేషన్ (CMOAI) ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా వాడవాడలా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, లక్ష్మీపురం, మో�
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని, ఈ ప్రవేశ పరీక్షను తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బ్రిలియంట్ నవోదయ కోచింగ్ సెంట�