సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా విశిష్ట సేవలందించిన ఎం.షాలెమ్ రాజు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో సింగరేణి అధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాల న�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ జాతీయ రహదారిపై అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కాల్వ పనులను 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొబ్బరికాయ కొట్టి కాల్వ పనులను ప్ర�
సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా మరో ప్రజాహిత కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగూడెం పట్టణంలోని రామవరం గణేష్ చమన్లో సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో నిర్మించిన 400 �
పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పదికాలాల పాటు ఉండాలన్న లక్ష్యంతో సారపాక- భద్రాచలం మధ్యలో కోట్లాది రూపాయలతో నిర్మించిన కొత్త వారధికి మరోసారి ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల భద్రాచలం-సారపాక వారధి ప్రారంభంలో రోడ�
భద్రాద్రి కొత్తగూడెం చర్లమండలం వీరాపురం ఇసుక ర్యాంపును గోదావరి వరద చుట్టూముట్టింది. ర్యాంపు సిబ్బందితో పాటు ఇసుక లారీలు వరదలో చిక్కుకు పోయాయి. సమాచారం అందుకున్న...
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా విశిష్ట సేవలందించి శుక్రవారం పదవీ విరమణ పొందనున్న ఎం.శాలెం రాజును ఏరియా ఎస్అండ్పీసీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు గురువారం ఏరియా ఎస్అండ్పీసీ కార్యాలయంల�
భద్రాచలంలో ఇసుక లారీల రాకపోకల కారణంగా ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో యూత్ సభ్యులు పూడ్చి వేశారు. రోడ్డపై ఏర్పడిన గుంతల కారణంగా..
కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు చాలా తక్కువ నిధులు కేటాయించడం వల్ల అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడడం లేదని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. గురువారం �
సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న అప్రెంటిస్ శిక్షణ యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా వారి భవిష్యత్ ఉపాధికి బలమైన పునాదిగా నిలుస్తుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) క�
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, గోసంరక్షణ, జంతు సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంలో సేవలందిస్తున్న సామాజిక సేవకుడు టి.గోవిందరెడ్డి జంతు పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గోవిందరెడ్డి ఆలయాల పర�
చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంఅండ్హెచ్వో) డాక్టర్ తుకారాం రాథోడ్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ప్రతాప్ గురువారం సందర్శిం�
చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై జడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారుల నుండి వివరణ కోరుతూ జిల్లా శాఖల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపా�
అల్ప పీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దమ్మపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ కలెక్టర్ (U/T) & తాసీల్దార్ మద్దినేని మురళి సూచించారు. చెరువులు, వాగుల ప్రవాహం ఉన్న..
రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని సోషల్ మీడియా వేదికగా సైతం ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు. గురువారం ఇల్ల