ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజుకు బుధవారం పీవీకే-5 ఇంక్లైన్లో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీకే-5 ఇంక్లైన్ అధికారులు, ఉద�
చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశం మండల స్పెషల్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ సుభాషిని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జడ్పీ సీఈఓ నాగలక్ష్మి,
తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ కుమార్ మిత్రులు ఎస్.రఘురాం, లలిత (USA) ఆర్థిక సహకారంతో గరిమెళ్లపాడు, చండ్రుకుంట పాఠశాలల్లోని 75 మంది గిరిజన విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువై
ఐటీసీ పీఎస్పీడీ చిన్నారుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని మహిళా శిశు సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూఓ) స్వర్ణలత లెనిన్ అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గాంధీనగర్ ఒడియాక్యాంప�
బూర్గంపహాడ్ మండలంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం కావడంతో మంగళ, బుధవారాలు జోరువర్షం పడుతోంది. వాతావరణ శాఖ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతుండ�
రానున్న 36 గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. భారీ వర్షాల పరిస్థితులను దృష్టిల
అశ్వారావుపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) (ప్రత్యేక సమగ్ర పరిశీలన) ప్రక్రియ పురోగతిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్చార్జి �
భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం తీసుకు వచ్చిన జలసిరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారిణి అనూష అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ ఎంపీడీఓ కార్య�
దుమ్ముగూడెం మండలంలో రైతులు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ఎంపీడీఓ వివేక్రావు, తాసీల్దార్ అశోక్కుమార్, ఏఓ నవీన్కుమార్ తెలిపారు. మంగళవారం జరిగిన మండల సర్వసభ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో నిర్వహించే సాధారణ సమావేశాలలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా �
బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా పంచాయతీ అధికారిణి(డీపీవో) అనూష ఆరా తీశారు. మంగళవారం ఆమె పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశ�
రుణం ఇప్పిస్తానంటూ ఓ మహిళను నమ్మించి సైబర్ మోసంతో రూ.6.90 లక్షలకు టోకరా వేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... �
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా మంగళవారం ఏరియా స్టోర్స్లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని శ�
ముదిగొండ భూ పోరాట అమరవీరుల వారసత్వంతో భవిష్యత్ భూ పోరాటాలకు సిద్ధమవుతామని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మంచికంటి భవన్లో ముదిగొండ భూ పోరాట అమరవీ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన జీవో ఎంఎస్ నెం.76 అమలు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, కొత్తగూడెం నియోజకవర్గంలోని పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబందించి శ్వేతప�