కేరళ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య అపవిత్ర కలయిక బహిర్గతమైందని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. కేరళలో మాజీ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేతల ఇళ్లలో ఈడీ సోదాల
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ 2006-07 పదో తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్ధులు తమ స్నేహితురాలికి ఆపన్నహస్తం అందించారు. చింతచిగురు కోసే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి నడుం విర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ జిల్లాలో ఉన్న సింగరేణి సంస్థలో నిబంధనల ప్రకారం గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కేలా చూడా�
రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో కనుమరుగవడం ఖాయమని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ �
అకాల వర్షాల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. బుధవారం చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ స
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- మహిళా వారోత్సవాల సందర్భంగా బుధవారం కరకగూడెం మండలం కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షురాలు పోలెబోయిన సరస్వతి అధ్యక్షతన స్వయంశక్తి మండల మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కప్పలకుంట చెరువు వద్ద బుధవారం ఉపాధిహామీ కూలీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా, కేవలం ఫొటోలు దిగి వెళ్లే �
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతాన్ని గణనీయంగా పెంచేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్య సిబ్బం�
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల పంపకాలు, కమిటీల నియామకాలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి, కేసుల పాలైన స�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన చమురు ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది. జూలూరుపాడు మండల కమిటీ సమావేశం బుధవారం తోటకూరి నరేష్ అధ్యక్షతన జరిగిం�
చుంచుపల్లి మండల పరిధిలోని పెనుబల్లి గ్రామ పంచాయతీ వద్ద గోధుం వాగులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సిద్ధల వెంకన్న ఎడ్లబండిపై ఇసుక తీసుకురావడానికి వాగులోకి వెళ్లగా, నీటితో నిండిపోయిన ల�
చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వచ్చిన భారీ గాలి దుమారం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురు గాలులకు ఓ భారీ చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో 10 వ�
వడదెబ్బ కారణంగా సింగరేణి మాజీ కార్మికుడు మృతి చెందిన ఘటన గౌతంపూర్లో విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని గౌతమ్పూర్ పంచాయతీ టి-2, 3ఏ క్వార్టర్
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో మణుగూరు దుర్గా కంపెనీ ఉద్యోగ నియామకాలలో అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా గతంలో సమర్పించిన మెమోరాండంపై మంగళ�