కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్పాషా,
తమ భూముల మీదుగా సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువలు వెళ్లకుండా నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ పంచాయతీ గిరిజన రైతులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో డీటీ సమ్మయ్యక�
రాష్ట్రంలో గతంలో బాధ్యతలు తీసుకున్న సొసైటీ పాలకవర్గాలు తిరిగి పాలకవర్గాన్ని కొనసాగించాలని ఆదేశించడంతో ప్రభుత్వం చేసిన సూచన మేరకు బూర్గంపహాడ్ మండలంలో పీఏసీఎస్ పాలకవర్గాన్ని తిరిగి కొనసాగించారు. మంగళ�
నవ భారత్ కంపెనీ పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచలోని శేఖరం బంజర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్ రూమ్ ను నిర్మించారు. దీనిని జిల్లా వైద్య ఆరోగ్య అధిక
కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. ప్రతి కాలనీ భద్రత పోలీసులకు మాత్రమే పరిమితం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా
బూర్గంపహాడ్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేశారు. సోమవారం మండల పరిధిలోని పినపాక ఉప్పుసాక గ్రామాల మధ్య కిన్నెరసాని వాగు నుండి యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుం
భద్రాచలం పేపర్ బోర్డు కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సోమవారం టీపీఎం, సురక్షను బహిష్కరించి కార్మిక నేతలు నిరసన తెలిపారు. వేతన ఒప్పందం ముగిసి 34 రోజులు గడుస్తున్నా
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ చేపట్టిన RP&NCRAP (రెమెడియేషన్ ప్లాన్ & సహజ సామాజిక వనరుల వృద్ధి ప్రణాళిక) కార్యక్రమం కింద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెం
బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో మాజీ వార్డు మెంబర్ సోడె గోపయ్య (50) తన చేసులో నువ్వులు వర్షానికి తడవకుండా ఆరబోస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపడింది. దీంతో గోపయ్య..
నింగి నిండా కారుమబ్బులు.. వీస్తున్న ఉగ్రరూప వడగాల్పులు.. రోడ్డు మీద మట్టిని రజనులా ఎగరేస్తున్న గాలి దుమారం.. ఇదీ శనివారం మధ్యాహ్నం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద కనిపించిన భీతావహ దృశ్యం. వర్ష
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి హెచ్చరించారు. శనివారం రిలే నిరాహారదీక్షలు 38వ రోజుకు చేరుకోవడంతో దీక్షల్లో..
చేతికి వచ్చిన మొక్కజొన్న అగ్ని ప్రమాదంలో కాలి బూడిద కావడం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదం�
వ్యవసాయం అంటే కేవలం చెమట చిందించడమే కాదు. అది ఒక నిరంతర తపస్సు, పక్కా ప్రణాళికతో కూడిన జీవన కళ అని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రైతు. మూడు దశాబ్దాలకు పైగా ఒకే పంటను నమ్మ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రుగొండ రోడ్డు, గుండెపుడి సమీపంలో గల ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆదివారం (మే 3వ తేదీ) ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమాన్ని జయప�