కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల సాధన కోసం చేపట్టిన నిరసన రిలే దీక్షలను ఐటీసీ యాజమాన్యం పట్టించు కోవడం లేదని, రానున్న రోజుల్లో సమ్మెబాట పట్టి తమ హక్కులు, సమస్యలకు పరిష్కరాలు సాధించుకుంటామని కాంట్రా�
దూరదృష్టితో నాటిన మొక్క.. నేడు బాటసారులకు చల్లని రక్షణ కవచమైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం' కార్యక్రమం జూలూరుపాడు మండలంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఒకప్పుడు ఎండ తీ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో మేట్ల పాత్ర అత్యంత కీలకమని, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే కూలీలకు సరైన న్యాయం జరుగుతుందని జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికార�
ఈ నెల 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు ప్రజలు సహకారం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చార్జి గని�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సోమవారం పాల్వంచ బస్టాండ్ను పరిశీలించారు. ఈ మార్గం గుండా వెళ్తూ ఆయన పాల్వంచ బస్టాండ్లో ఆగి బస్టాండ్లో ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలించ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని వైద్య సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ను కలెక్టర్ ఆకస్�
పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో టీవీఏఈ జాక్ ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను బీఆర్ఎస్ ప్రభు
ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిలో కొత్త మైలురాయిని నమోదు చేసింది. వ్యాపారస్తులు సకాలంలో మార్కెట్ ఫీజులు చెల్లించడం, అలాగే మార్కెట్ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ల ఫలితంగా ఈ ఏడాది..
కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు ఐటీసీ యాజమాన్యంతో నిరసన పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు..
గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరి�
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. సారపాకలో ఐరన్షాపులో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటంతో..