చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం కొత్తగూడెం ఆర్డీఓ, ఈఆర్వో మధు ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల బలోపేతానికి అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సంఘం అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు అన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్
సింగరేణి అధికారుల శ్రమకు తగిన వేతనాలు చెల్లించి, వారి గౌరవాన్ని కాపాడడంతో పాటు సంస్థ భవిష్యత్ను మరింత బలోపేతం చేయాలని బీసీ, ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్నారు.
కరకగూడెం మండల కేంద్రంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో సోమవారం పీహెచ్సీ ఆధ్వర్యంలో డా.రవితేజ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి
దమ్మపేట మండలంలోని నల్లకుంటలో బడుగు, బలహీన, గిరిజన రైతులు బొగ్గం శివ, మల్లా కమల, గోళ్ల సీతారావమ్మ, గోళ్ల వెంకటేశ్వర్లు, గట్ల సర్వేశ్వరరావు, జంగాల వెంకటేశ్వరరావుకు చెందిన 273/1 సర్వే నెంబర్ల భూముల్లో ఆదివారం
బూర్గంపహాడ్కు చెందిన షేక్ ఆశా, గౌతంపురం కాలనీకి చెందిన షేక్ మహబూబ్ అలీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) బాధ్యులు
ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, బూర్గంపహాడ్ మండల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు
ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ కొనసాగుతున్న వేళ చుంచుపల్లి మండలంలో పలువురు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 2026 ఓటరు జాబితాలో పేర్లు ఉండి...
కొత్తగూడెం ఏరియాలోని పీవీకే నెం.5 ఇంక్లైన్ భూగర్భ గనిని సింగరేణి భూగర్భ గనుల జనరల్ మేనేజర్ కె. యాదయ్య శనివారం సందర్శించారు. గనిలో జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలు, నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ల గ్రామానికి చెందిన చందా లింగయ్యకు అరుదైన గౌరవం లభించింది. చందా లింగయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లా జడ
బూర్గంపహాడ్ మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్ధినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి(సీడీపీవో) కేఎం తార శనివారం ఒక ప్రకటనలో తెలిపార�
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి మనుగడకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బిజెపి భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో క�
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్ను సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు శనివారం ఇల్లెందు గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి �
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ లిట్రసీ క్లబ్ ఏర్పాటు చేసుకుని 18 ఏళ్లు దాటిన యువతకు కొత్తగా ఓటు నమోదు చేపట్టాలని ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్ అన్నారు. శనివారం బూర్గం�
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం సమగ్రంగా ఉండేలా పూరించాలని భద�