గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం తీసుకుని మానవళి మనుగుడకు చెట్లే ప్రాణధారమని భావించి పలు విడతలలో నాటించిన మొక్కలు హరిత వనాలుగా మారి రహదారులకు నేస్తాలుగా
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో షీ టీం, ఏహెచ్టీయూ, భరోసా ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా
మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండ�
కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరమని, బాధిత నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బా రామనాథం (55) అలియాస్ సుధాకర్ తీవ్ర వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. రామనాథం కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరా
జూలూరుపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెంగన్నపాలెం, వినోబానగర్, గుండెపూడి గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. భానుడ
చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, అవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో డబ్ల్యూపీఎస్ & జీఏ ఆధ్వ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకం మొదటి విడత డ్వాక్రా గ్రూప్ మహిళలకే అనడం సరికాదని, 18 నుండి 60 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని 16వ డివిజన్ కార్పొరేటర్ ము
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ఆదివారం వడదెబ్బ కారణంగా మృతి చెందిన ఎన్.రజనీకాంత్కు రుద్రంపూర్ సర్పంచ్ బానోతు కేస్లీ, పంచాయతీ కార్యదర్శి నరేందర్ సోమ�
తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బ తగిలి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని తిలక్నగర్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవులపల్లి లక�
లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో సోమవారం కుక్క కాటుకి ఎం.రాములమ్మ(40) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. చేతకొండలో ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రాములమ్మపై సోమవారం వీధి క�
Sanitary Inspector : పట్టు వదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని ఆదివాసీ బిడ్డ పాయం రామకృష్ణ నిరూపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గొల్లగూడెంకు చెందిన రామకృష్ణ శాన�
వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని కోయగూడెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శనివారం ఏపీఓ రామారావు, గ్రామ సర్పంచ్ నవీన్ గంగావత్ క్షేత్రస్థా