"అడిగితే హక్కులు రావు.. పోరాడితేనే లభిస్తాయి" అనే నినాదంతో జూలూరుపాడు మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) తదితర వామపక్ష పార్టీలు, వివిధ
కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్ అన్నారు. ఇల్లెందు సింగరేణి కార్మికుల సంఘం టీజీబీకేఎస్ ఏరియా ఉపాధ్యక్ష
స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి "బాల భరోస" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె కేక్ కట్ చేసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛా
కొబ్బరి చెట్టు కాయలు పడి ఇళ్ల రేకులు పగలడమే కాకుండా పిల్లలకు గాయాలు కావడం నేపథ్యంలో ప్రారంభమైన వివాదం చివరకు ఘర్షణగా మారి, వ్యక్తులపై దాడికి దారితీసిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పో�
పాల్వంచలోని నవ భారత్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని, కార్మిక హక్కులను కాలరాస్తే సహించబోమని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజె రమేష్, అధ్యక్షుడు క�
బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో సెంచరీతో రికార్డు సాధించింది. గత ఏడాది కాలంలో వంద కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు నిర్వహించి ఆస్పత్రి అరుదైన రిక
రుద్రంపూర్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్ప�
జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో సోమవారం జరిగాయి. మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం
చికాగో అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ట్రేడ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంపూర్లో ఉన్న సబ్ స్టేషన్ పాముల ఆవాస కేంద్రంగా మారిందని అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుండి తరచూ విష సర్పాలు బయ
టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా..
బీఆర్ఎస్ను ప్రజల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ చెంప చెళ్�
కాలం చక్రంలా తిరుగుతుంది అంటారు. కానీ ఆ కాలం సృష్టించిన ‘ఆధునికత’ అనే వేగంలో రైతుకు వెన్నెముకగా నిలిచిన ఎడ్లబండి చక్రం నేడు శాశ్వతంగా ఆగిపోతోంది. ఒకప్పుడు పల్లెటూరి జీవనశైలికి చిహ్నంగా, రైతు గర్వంగా ఊరే