గ్రామంలో చిన్న గుంతకు తట్టెడు మట్టి పోయాలన్నా అధికారులు సహకరించడం లేదు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అధికారులు అడ్డుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాలని రుద్రంపూర్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని జూలూరుపాడు - వినోబానగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ వంతెన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. వంతెన నిర్మాణం పూర�
తెలంగాణ ఉపాధి, శిక్షణ శాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు, ఏటీసీలు, ఆర్ఐటీఐలు, మైనారిటీ ఐటీఐలు అలాగే ప్రైవేట్ ఐటీఐల్లో ఆగస్టు–2026 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులై�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను సింగరేణి కొత్తగూడెం ఏరియాలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్. వెంకట�
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం �
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామం నందు బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చుంచుపల్లి సెక్టర్ సూపర్వైజర్ సీత మంగమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ సమక్షంలో తల్లిపాల విశిష
వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచడం, సబ్సిడీ ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్.ఎఫ్.ఎస్ నూతన యాప్ను ప్రవేశపెట్టిందని జూలూరుపాడు ఏఓ జి.దీపక్ ఆనంద్ బుధవ�
జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నరసాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రైతు సంఘం జి�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆదినారాయణ చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామానికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బురద నీటిలో నిలబడి బుధవారం నిరసన తెలిపారు. ఈ �
చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామ పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు ఎర్ర చెరువు, చిట్యాల కుంట చెరువుల నుండి వర్షపు నీరు తూముల షట్టర్లు దెబ్బతినడంతో వృథాగా పోతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నార�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాల కోసం పాకులాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. శంకుస్థాపనలు, పైలాన్ల ఏర్పాట్ల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తూ ప్రచారాలకు తెర లేపుతోంది. తమ ప్రచారాలకు అడ్డు వచ్చే ప్రభుత్వ
వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట డిప్యూటీ తాసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి
ఈ నెలలోనే భద్రాచలం-సారపాక మధ్యలో నిర్మించిన నూతన వంతెనపై రాకపోకలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం వంతెన వద్ద అప్రోచ్ పనులను ఆయన పరిశీలించారు. వంతెన ప�