భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ఐదుగురు యువకులు భద్రాచలంలో ఉంటున్న వారిద్దరి స్నేహితులతో కలిసి ఏడుగురు విద్యార్థులు గోదావరి నద
టేకులపల్లి మండల కేంద్రంలోని మసీద్లో ముస్లింలకు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లక్కినేని సురేందర్ రావు, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలునాయక్ ఇచ్చిన ఇఫ్తారు విందులో బుధవారం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రి�
పాల్వంచ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన గల వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర - 2026, ఉగాది వేడుకలకు..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సర్వేక్షన్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణ, వర్మికంపోస్ట్ తయారీ తద�
కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట
తాండ్ర నారాయణ రావు ట్రస్ట్ పాల్వంచ, చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరావు (అమెరికా) ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా సుమారు 3 వేల పేద ముస్లిం కుటుంబాలకు రూ.30 లక్షల విలువ చేసే 14 రకాల నిత్యావసర ఆహార పదార్థాలతో..
రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు. రంజాన్ అంటే ఆకలి ఏమిటో అనుభవించడం.. దాహం ఎంత కష్టమో తెలుసుకోవడం. అదే బాధలో ఉన్నవారిని చూసి మన హృదయం కరిగిపోవడం అని పీవీకే 5 ఇంక్లైన్ గని మేనేజర్ డా.శ్యాం ప్రసాద్ అన్నారు.
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిఎస్ఐ చర్చి సమీపంలో తాగునీటి పైపు లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అధికారులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినా, అవి పూర్తి స్థాయి�
సర్పంచుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మేజర్ పంచాయతీ సారపాకకు చెందిన గుగులోత్ కిశోర్ శివరాంనాయక్ ఎన్నికయ్యారు. మంగళవారం భద్రాచలంలో జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో..
ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం పథకం నీరుగారిపోతుందని, బియ్యం సరఫరాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మం�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం సకాలంలో అందక, కనీస సౌకర్యాల కొరతతో కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా 24 గంటలు వైద్యం అందించడంతో పాటు
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా డబ్బులను ఏకకాలంలో రైతులకు చెల్లించాలని అలాగే రైతులు పండించిన పంటలకు మొక్కజొన్న, ఎర్రజొన్న,ఇతర పంటలకు కనీసం మద్దతు ధరలను అమలు చేయాలని �
పాల్వంచ పట్టణంలోని నటరాజ్ సెంటర్లో ఉన్న ముస్లింల స్మశాన వాటికలో పందుల సంచారం పెరిగిపోవడంతో పాటు అక్కడే పందులను కాల్చడం, కోయడం, మాంసం విక్రయించడం జరుగుతుండటంపై మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యా�
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు..