పశ్చిమ ఆసియాలో ఆధిపత్యం కోసం, చమురు వనరుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై జరుపుతున్న దురాక్రమణ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జాతీయ నాయకుడు కెచ్చల రంగారెడ్డి అన్నారు.
ఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఐదు నెలల నుండి వేతనలు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా సోమవారం ఒక..
సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పివికే 5 గనిలో జరిగిన వాల్ పో�
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్- విద్యానగర్, కొత్తగూడెం ఆధ్వర్యంలో సోమవారం సభ్యులు జీఎంవీ ప్రసాదరావు, దండమూడి ధర్మారావు ఆర్థిక సహకారంతో విద్యానగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 కు సుమారు..
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీసీ అధికారులు మాత్రం ప్రోటోకాల్ విషయంలో అందరినీ ఒకేలా గుర్తించాలని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో ఐటీసీ పీఎస్పీడీ సీఎస్ఆర్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టిన నాలుగు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా నిలుస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి కుటు�
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గిరిజన మహిళా సర్పంచ్, పాలకవర్గానికి శుక్రవారం ఘోర పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీలో అభివృద్ధి పనుల విషయంలో ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి సైడ్ డ్రైన్ నిర్మాణ పను
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ సమీపంలో ఉన్న పాలగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యం�
రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరకొరగా గిఫ్ట్ ప్యాక్లు ముంజూరు చేయడం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప�
కోయగూడెం ఓసీలో పనులు నాణత్యతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సంస్థకు చెందిన కార్పొరేట్ ఉన్నతాధికారులు డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ.సూ
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని, యువత వీటికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ రాణి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్త
గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మర