కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు శుక్రవారం డివిజ�
రహదారి ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ ప్రాణ రక్షణ చర్యలు అందించాలనే లక్ష్యంతో కొత్తగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అరైవ్-అలైవ్ రహదారి భద్రత వారోత్సవాలు స్థానిక రవాణ�
నాటుసారా విక్రయిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి 16 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్నీసాబేగం గురువారం తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి జానయ్య ఆదేశాల మేరకు జిల్లా అసిస్�
పాల్వంచకు చెందిన బరపటి సీతారాములు 18వ వర్ధంతిని సిపిఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం టౌన్ కార్యదర్శి వర్గ కమిటి సభ్యులు కాతోజు సత్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఖమ్మం నగరంలో నిర్వహించనున్న పార్టీ ‘మినీ ప్లీనరీ’ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు ల�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శవంతమైన మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప�
ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బ్లాస్టింగ్కు అవసరమైన అభ్యంతరం లేని ధృవపత్రం (NOC) ఇవ్వబోమని చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ సర్పంచ్ గుగులోతు జ్యోతి స్పష్టం చేశా
చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందితే భవిష్యత్లో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. బుధవారం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్
మానవత్వమే అసలైన భక్తి అని, మతాల పేరుతో విభేదాలు సృష్టించుకోవద్దని అబ్దుల్ రెహమాన్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వర్క్ షాప్లో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్క్ షాప్ హెచ్.ఓ
పారిశ్రామిక వాడ సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పందంలో జరుగుతున్న జాప్యం, పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితులపై యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్ పమ�
మండుటెండను సైతం తట్టుకుని కార్మికులు దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కనికరం చూపడం లేదని, కార్మిక సమస్యలకు న్యాయం జరగాలని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ రిలే దీక్షలతో పోరాటం చేస్తుంటే యాజమాన్యం నిర్
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్వంచలోని కేటీపీఎస్ కాలనీలో గల పీఎం సిరి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పాఠశాల
బూర్గంపాడు మండలం ఐటీసీ పీఎస్పీడీ సారపాక కర్మగారంలో అడ్మిన్ బ్లాక్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీతో నల్ల చొక్కాలతో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడ
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ ముడు గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్టాండ్ సెంటర్లో పీఆర్టీయూ ఆధ్�