నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్షను విరిమింపచేసేలాగా ప
గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ క
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన సింగరేణి డిస్పెన్సరీని సోమవారం సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు ఘనంగా పునఃప్రారంభించా�
పారిశ్రామిక ప్రాంతమైన సారపాక 4వ వార్డులో పాత బావిని పూడ్చి ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్షీ) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో కలిసి వార్డు ప్రజలు ఐటీసీ యాజమాన్యం, ప
మారుమూల ఏజేన్సీలో వలస ఆదివాసీల అవసరాలను గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ స్వచ్చంధ సంస్థ దాతల సహకారంతో అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు అభినందనీయమని ఏడూళ్లబయ్యారం సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడ
ఇటీవల పలు మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన గర్భిణి కేసుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. సంబంధిత గర్భిణికి ప్రభుత్వ మాతా శిశు కేంద్రం (MCH)లో ప్రామాణి�
బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) శిథిల భవనంలోనే కొనసాగుతోంది. ఓ పక్క శిథిలమైన భవనం.. మరోపక్క అసౌకర్యాల నడుమ అరకొర వైద్యులు, సిబ్బందితో రోగులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రద�
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' పథకాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ భద్ర�
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్లను ఎ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని అడవి రామవరం గ్రామీణ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో వేలాడుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
అక్రమంగా డంప్ చేసిన ఇసుకను తోడుతున్న జేసీబీతో పాటు ఇసుక తరలిస్తున్న లారీని గురువారం రాత్రి పట్టుకున్నట్లు బూర్గంపహాడ్ పోలీసులు తెలిపారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహన్రావుతో కలిసి శుక్రవారం ముమ్మరంగా విద్యుత్ మరమ్మతు ప
బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తిస్థాయిలో జరిగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు, సర్ ప్రోగ్రామ్ ఇన్చార్జి దిండిగల రాజేందర్ అన్నార�