ఆరోగ్యవంతులైనా పౌరులే దేశానికి అసలైన సంపద అని, మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన అన్నారు. శుక్రవారం స్థానిక సమీకృత �
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఓ సమస్యగా మారితే, అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్
13వ వేతన ఒప్పందం ముగిసి 24 రోజులు గడుస్తున్నా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ కర్మాగారంలోని అడ్మిన్ బ్లాక్ వద్ద 24 గంటల పా�
ఐటీసీ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, వేతన ఒప్పంద పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ కన్వీనర్, బీఆర్డీయూ భద్రాద్�
29 రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నాం.. ఐటీసీ పెద్దలారా ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించండి.. లేదంటే సమ్మె తప్పదు.. కార్మికులుగా హెచ్చరిస్తున్నామంటూ క�
భవిష్యత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు టేకులపల్లి గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 26న నిర్వహించనున్న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా జి గ్రామ పంచాయితీ సమీపంలో ఉన్న సాయమ్మ చెరువులో గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు�
సంపాదనలో ఒక భాగాన్ని పేదవారికి ఇవ్వడం ప్రతి సామర్థ్యమున్న ముస్లింకి విధిగా ఖురాన్ పేర్కొంటుంది. ఇది పేదవారి హక్కుగా భావించబడుతుందని జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యుడు అబ్దుల్ బాషీద్ అన్నారు. మంగళవారం రుద్
విద్యుత్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ వరంగల్ సిఎండి కె.వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లెందు మండలం పరిధిలో చల్ల సముద్రం, ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న విద్యుత్ పనులన�
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకుంటూ అధికారి, ప్రజాప్రతినిధి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దాడులకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో రె�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో మంగళవారం లారీ ఫైర్ పైపులైనుకు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మెడకు తీవ్రగాయాలై మృతిచెందగా మరో ఇద్దరు ప్రమాదం నుండి బయటప
పంట కొనుగోళ్లకు సంబంధించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయొద్దని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పంద జాప్యానికి సంబంధించి వరంగల్కు చెందిన జాయింట్ లేబర్ కమీషనర్ (జేసీఎల్) వివరణ కోరినట్లు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ
ఎండను సైతం లెక్కచేయడకుండా 27 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడుతున్నా కార్మిక సమస్యలు గాలికొదిలేసి ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ఉందన