పారిశ్రామికవాడ సారపాకలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక స్టాక్ పాయింట్లపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. సారపాక పంచాయతీ పరిధిలోని గాంధీనగర్, భాస్కర్నగర్, రాజీవ్నగర్ తదితర �
విద్యార్థుల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తో కూడా ముడిపడి ఉన్నందున ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాలు పట్టుదలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా విమర్శ
సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తమకు వద్దని పీసా గ్రామ సభల్లో శనివారం తీర్మానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం, పార్కలగండి, బలరాజుగ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సారపాక ప్రధాన సెంటర్లో మాజీ జడ్పీట
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం మండల కేంద్రంలోని ములకపాడు పీహెచ్సీలో రోగులకు, గర్భిణీలకు పాలు, పండ్లు బ్రెడ్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూ�
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు విద్వాన్ డా కొచ్చర్ల సురేశ్ కుమార్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రాజ్యంగ సదన్లో పాల్గొన్నారు. భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అలాగే..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హా�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఆశాజ్యోతి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ఇల్లెందు పట్టణంలో ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించ�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ ) పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం సుజాతనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల�
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణతో పాటు రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా జూలూరుపాడు పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు
తరగతి గదుల్లో వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ టీచింగ్ ఎంతో ఉత్తమమైనదని, ఆ విధానంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారిణి వాసంతి అన్నారు. గురువారం
కొత్తగూడెంలోని కమ్మవారి కళ్యాణ మండపంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పాల్వంచ 38వ డివ�
భద్రాచలం ఆలయ నిర్మాణం పనులు పుష్కరాలు కల్లా 60 శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. గురువారం భద్రాచలం రామాలయం పనులను పరిశీలించి ఆయన పాల్వంచ పెద్దమ్మ తల్లి కొత్తగూడెం గణేష్ �