భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రహదారి పరిస్థితి చూస్తుంటే అద్దం లాంటి రోడ్లు దేవుడెరుగు కానీ.. ఉన్న రోడ్డుపై మట్టిని తీసే నాథుడే కరువు అన్నట్లుగా ఉంది. మండల కేంద్రంలోని..
ఇల్లెందు మున్సిపాలిటీ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత గ్రామ సభకు రాకపోవడం, వార్డులో అందుబాటులో ఉండకపోవడంతో స్థానిక ప్రజలు గ్రామ సభను బహిష్కరించారు. గురువారం ఇల్లెందు మున్సిప�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో ఇటీవల ప్రజలు, ప్రయాణీకుల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్ను ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వేసవి సమీపించడంతో పబ్లిక్ ట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ అన్నారు. గురువారం బూర�
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో ఐటీసీ యాజమాన్యం చర్చలకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణ విషయంలో గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతూ ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్కు ఫిర్యాదు నేపథ్యంల
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ పంచాయతీలో వారాంతపు సంత వేలంపాటను భద్రాచలానికి చెందిన చేతన మీ సేవా నిర్వాహకుడు, పాటదారుడు భూక్యా రంజిత్ నాయక్ బుధవారం రూ.35.61 లక్షలకు కైవసం చేసుకున్నాడు. ఎంపీడీఓ �
విద్యార్ధులకు సులభతరంగా పరికరాల ద్వారా విద్యాబోధన చేసేలా ప్రవేశపెట్టిన పీఎం శ్రీ నిధులు పక్కదారి పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెం, అశ్వారావుపేటలోని నారావార�
ఐటీసీ పీఎస్పీడీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఐటీసీ యాజమాన్యం దిగొచ్చేంత వరకు పోరాట నిరసన దీక్ష ఆగదు.. ఆపేది లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర
ఇల్లెందు పట్టణంలో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం పనులు నిర్వహిస్తున్న క్రమంలో డైలీవేజ్ వర్కర్ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. బుధవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి ఏడో వార్డులో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస�
విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీలో గల ప్రాథమికోన్నత పా
ప్రభుత్వ ఉన్నత పాఠశాల బూర్గంపాడులో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాల మొరంపల్లి బంజర, ప్రాథమిక పాఠశాల, గౌతపురం నందు నిర్మాణంలో ఉన్న దివ్యాంగ పిల్లల టాయిలెట్స్ లను పరిశీలించారు. సివిల్ పను
ఐటీసీ కర్మాగారంలో శ్రమను నమ్ముకుని పని చేస్తున్న కార్మికుల సమస్యలంటే ఐటీసీ యాజమాన్యానికి పట్టింపు లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారె�
కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 13వ వేతన ఒప్పంద కాలం ముగిసినా ఆ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు నేటికీ పర�
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మంగళవారం జూలూరుపాడు మండలంలో�