ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం �
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల కోసం రెండు ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా శనివారం ఓ ప్రకటన�
సమాజ నిర్మాణంలో సేవా గుణమే గొప్పదని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల- ఇల్లెందు ఎన్ఎస్ఎస్ విభాగం శీతాకాల ప్రత్యేక శిబిరం 7 రోజుల క్యాంప్లో భాగంగా నాల్గొవ రోజు మోదుగులగూడెం గ్రామ పరి�
సాధారణంగా మనుషులను బురిడీ కొట్టించడానికి, డబ్బులు లాగడానికి కేటుగాళ్లు 'హనీ ట్రాప్'ను ఆయుధంగా వాడుతుండడం తెలిసిందే. కానీ ఓ కోడిపుంజును దొంగిలించడానికి సైతం దొంగలు అదే 'హనీ ట్రాప్' ఫార్ములాను వాడారు. వి�
నేటి ఆధునిక కాలంలో కాంక్రీట్ కట్టడాలు పెరిగిపోతున్నా, సొంత ఊరుని, పుట్టిన గడ్డ సంస్కృతిని మర్చిపోని వారు కొందరే ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామంలో ఒక ఇంటి ప్రహరీ గో
అభివృద్ధి పేరుతో అటవీ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. అవసరం లేకున్నా పచ్చని చెట్లను నేలకూలుస్తూ దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మం�
బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొత్తగూడెం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యా�
ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయం ఒక కొలిక్కి రాకపోవడం, గెలిచిన కౌన్సిలర్లు సమయానికి హాజర
ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు హైదరాబాద్ శిబిరంలో ఉండడం, ఎన్నికల అధికారులు ఇచ్చిన సమయానికి వారు రాకపోవడంతో, సమయానికి వచ్చిన బీఆర్ఎ�
గతంలో సింగరేణి సంస్థలో ఏదైనా ప్రమాదం జరిగితే దానిపై లోతైన విచారణ జరిపి, మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ మారింది. అధికారుల తీరు కూడా అంతకు మించి మా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 12న నిర్వహించిన తెలంగాణ సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఛాంపియన్షిప్-2026 జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్
టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన మాజీ వైఎస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ టేకులపల్లి మండల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రసాద్ కుమారుడు ఉండేటి చెన్నయ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు పలుగు, పార, బొచ్చలు సర్పంచ్ బోడ బాలు నాయక్ చేతుల మీదుగా..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల విశ్వాసం పెంచాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరు�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్లో పైప్లైన్ పనుల పేరిట ఇష్టానుసారంగా రోడ్లను తవ్వడంపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ ఖని ఓపెన్కాస్ట్ విస్తర