ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి మనుగడకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బిజెపి భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో క�
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్ను సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు శనివారం ఇల్లెందు గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి �
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ లిట్రసీ క్లబ్ ఏర్పాటు చేసుకుని 18 ఏళ్లు దాటిన యువతకు కొత్తగా ఓటు నమోదు చేపట్టాలని ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్ అన్నారు. శనివారం బూర్గం�
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం సమగ్రంగా ఉండేలా పూరించాలని భద�
మణుగూరు వైపు వెళ్లే సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని, గుంతల రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిపై నాయకులు ర�
దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి చెందాయి. గతరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోపాలపురం గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో ఉన్న చెట్ల�
గ్రామాలలో బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఇల్లెందు మండల బీఆర్ఎస్ బ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖకు చెందిన డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామవరం–ఎస్సీబీ నగర్ ప్రాంతంలో బేతానియా
దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావుకు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ విన్నవించారు. శనివారం కొత్త�
ఆధునిక మానవ జీవన విధానాన్ని శాసిస్తూ, పర్యావరణ ఉనికికే ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ లేని రోజును ఊహించుకోలేని స్థితికి నేటి సమాజం చేరుకున�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు �
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని రాజీవ్నగర్కు చెందిన షేక్ ఆయేషా పర్వీన్ ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడి..
బూర్గంపహాడ్ మండలం పారిశ్రామికవాడగా ఉన్న మేజర్ పంచాయతీ సారపాకలో ఎన్నో పోరాటాల ఫలితంగా ఐటీసీ సహకారంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్కు పర్యవేక్షణ కరవైంది. పబ్లిక్ టాయిలెట్ను అన్ని వసతులతో నిర్మించినప
మండల కేంద్రమైన బూర్గంపహాడ్ గౌతంపురం-2 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం విద్యార్థులకు సర్పంచ్ మందా నాగరాజు స్కూల్ యూనిఫాంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే పిల�
తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ ఈరోజు ఎస్కే మస్తాన్ ఆధ్వర్యంలో ప్రపంచ టూ వీలర్ మెకానిక్ డే ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్ పగడాల రాంబాబు, ఆంగోతు శ్రీను మాట్లాడుతూ..