రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు. రంజాన్ అంటే ఆకలి ఏమిటో అనుభవించడం.. దాహం ఎంత కష్టమో తెలుసుకోవడం. అదే బాధలో ఉన్నవారిని చూసి మన హృదయం కరిగిపోవడం అని పీవీకే 5 ఇంక్లైన్ గని మేనేజర్ డా.శ్యాం ప్రసాద్ అన్నారు.
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిఎస్ఐ చర్చి సమీపంలో తాగునీటి పైపు లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అధికారులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినా, అవి పూర్తి స్థాయి�
సర్పంచుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మేజర్ పంచాయతీ సారపాకకు చెందిన గుగులోత్ కిశోర్ శివరాంనాయక్ ఎన్నికయ్యారు. మంగళవారం భద్రాచలంలో జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో..
ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం పథకం నీరుగారిపోతుందని, బియ్యం సరఫరాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మం�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం సకాలంలో అందక, కనీస సౌకర్యాల కొరతతో కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా 24 గంటలు వైద్యం అందించడంతో పాటు
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా డబ్బులను ఏకకాలంలో రైతులకు చెల్లించాలని అలాగే రైతులు పండించిన పంటలకు మొక్కజొన్న, ఎర్రజొన్న,ఇతర పంటలకు కనీసం మద్దతు ధరలను అమలు చేయాలని �
పాల్వంచ పట్టణంలోని నటరాజ్ సెంటర్లో ఉన్న ముస్లింల స్మశాన వాటికలో పందుల సంచారం పెరిగిపోవడంతో పాటు అక్కడే పందులను కాల్చడం, కోయడం, మాంసం విక్రయించడం జరుగుతుండటంపై మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యా�
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు..
పశ్చిమ ఆసియాలో ఆధిపత్యం కోసం, చమురు వనరుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై జరుపుతున్న దురాక్రమణ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జాతీయ నాయకుడు కెచ్చల రంగారెడ్డి అన్నారు.
ఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఐదు నెలల నుండి వేతనలు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా సోమవారం ఒక..
సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పివికే 5 గనిలో జరిగిన వాల్ పో�
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్- విద్యానగర్, కొత్తగూడెం ఆధ్వర్యంలో సోమవారం సభ్యులు జీఎంవీ ప్రసాదరావు, దండమూడి ధర్మారావు ఆర్థిక సహకారంతో విద్యానగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 కు సుమారు..
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీసీ అధికారులు మాత్రం ప్రోటోకాల్ విషయంలో అందరినీ ఒకేలా గుర్తించాలని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని..