ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గోనెల విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పేగళ్లపాడు పంచాయతీ తెలగూరులో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్ష�
టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా..
ఎరువుల సమతుల వినియోగం, పంట మార్పిడి విధానం, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతతో పాటు వరిలో సన్న రకాల సాగు, వాటి ప్రయోజనాలపై ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో..
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ ఆప్యాయంగా �
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ముస్లింల అతి పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి అన్యాయం చేసిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్
విద్యార్థుల భవిష్యత్కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ భాషిద్ అన్నారు. బుధవారం మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగ�
పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను తెలుసుకుని ఆ పనులను పూర్తి చేసినప్పుడే ప్రజల్లో వారి సేవలు మరింత గుర్తింపునిస్తాయని బూర్గంపహాడ్ ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయ శాఖకు పాల్వంచకు చెందిన నవ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, మండల ప్రత్యేక అధికారి కొండపల్లి శ్రీరామ్ పలు పాఠశాలలను బుధవారం సందర్శించి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా..
పాఠశాల విద్యార్థులు ఇంటి వద్ద జరిగే గ్యాస్ ప్రమాదాలు, ఇతర అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని ఇల్లెందు ఫైర్ స్టేషన్ ఇన్చార్జి రామారావు అన్నారు.
గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వారి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం బూర్గ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు పేరుతో మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు మంగళవారం..
మన డివిజన్ను మనమే బాగు చేసుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో మంగళవారం పాల్వంచ పట్టణం 7వ డివిజన్లో చేపట్టిన పరిసరాల శుభ్రతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు జడ్పీ హైస్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, ఫ్యాడ్స్, స్కేల్లు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకాన్ని మండల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆశ్రమ పాఠశాల (ఏహెచ్ఎస్) కోయగూడెంలో..