రైతులు పండించిన ప్రతి పంటను ఎలాంటి తరుగు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చుం�
ఇల్లెందు వ్యవసాయ శాఖలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఇల్లెందు మండలంలో రేపల్లెవాడ కొనుగోలు కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సర�
హనుమాన్ జయంతి నేపథ్యంలో దైవ దర్శనం కోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా బూర్గంపహాడ్ మండలం సారపాక వద్ద జామాయిల్ కర్రలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి కా�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచలో మంగళవారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, 7వ డివిజన్ కార్పొరేటర్ కాలేరు సి�
పీసా చట్టం, గ్రామసభ తీర్మానం లేకుండా తమ భూముల మీదుగా సీతారామ ప్రాజెక్టు పిల్ల కాల్వలు తీసేందుకు సర్వే నిర్వహించడం పట్ల బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ గిరిజన రైతులు ఆదివాసీ మండల నాయకుడు మెండి భ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి పల్లె దవాఖానలో ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యం, ఇతర వ్యాధులకు సంబంధించి సర్పంచ్ గుండె బాబూరావు అధ్యక్షతన మంగళవారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట�
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో జీపీఏఐ పథకం ద్వారా మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల బీమా చెక్కును బూర్గంపహాడ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ నాగరాజు మంగళవారం అందజేశారు. బ్యాంకులో జరిగిన కార్యక్రమం�
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు బాధ పడవద్దని, ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ సాధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి అన్నారు. పాల్వంచలోని బొల్లూరుగూడెం ఉ�
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు �
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా తప్పుబట్టారు. జూలూరుపాడు మండ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన నర్మద ఇటీవల ప్రమాదానికి గురికావడంతో రెండు కాళ్లు, వెన్నెముక, ఛాతిలో తీవ్రంగా గాయాలై మంచానికే పరిమితమైంది. విషయం తెలుసుకున్న మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన
మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకోవడంతో బండరాయితో మోది వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సులానగర్, దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి, సంపత్ నగర్ పంచాయతీల్లో భారీగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సులా�
రాష్ట్ర ప్రభుత్వం 'రైతు రాజ్యం' అని గంభీర ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ధాన్యం కొనుగోలు కేం�
యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్�