భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి ఆధ్వర్యంలో స్థ
పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం వారి శిబిరంలోనే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఐకెపి వీఓఏల జా
ముస్లింలకు సంబంధించిన బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బీసీ కమిషన్ను కోరారు. ఈ మేరకు స�
పోలవరం ముంపు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యవర్గంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3 లే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పెండ్యాల విజయభాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్య
రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేతను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, డిస్పెన్సరీని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సింగ
బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కబరస్థాన్లో ఎమ్మెల్యే సొంత నిధులతో మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కబరస్థాన్లో మంచినీటి వసతి లేక అంత్యక్రియల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గతంలో కాంగ్రెస్ మైనార్టీ నాయక�
బూర్గంపహాడ్ మండలంలో పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో బెల్టుషాపు నిర్వాహకులకు సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ హెచ్చరికలు చేశారు. సారపాక ప్రధాన సెంటర్తో పాటు గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషా�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మేజర్ పంచాయతీ సారపాక పరిధిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు సారపాక 10వ వార్డు సభ్యులు పాటి అశోక్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పనులు చేస్తున్న..
పాల్వంచ పట్టణ, మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పాల్వంచలోని గల బుక్స్ గోడౌన్స్ నుండి మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి నూతన విద్యా సంవత్సరం 2026-27 కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను సోమవారం అందజేశారు. పాఠశాలల�
ఎటువంటి ఆదేశాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద నెలసరి చందా ముందస్తుగా ఉద్యోగుల జీతాల నుండి మినహాయించడం చట్ట విరుద్ధమని, వాటిని వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగా�
సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జనరల్ మేనేజర్ జి.వి. కోటిరెడ్డి సింగరేణి సంస్థకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా �
రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, ఆస్పత్రిని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ డిమాండ్ చేశా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన పోడు రైతులు శనివారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవికి వినతిపత్రం సమర్పించారు. సాగు చేసుకుంటున్న పోడు