రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేఈఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్ర�
విద్యాభివృద్ధికి బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి పంచాయతీ పూర్తి సహకారం ఉంటుందని పంచాయతీ సర్పంచ్ గుండి బాబూరావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు తెలిపారు. గురువారం మండల పరిధిలోని..
విధి నిర్వహణలో ఉన్న పోస్టుమ్యాన్పై కోతులు దాడి చేసిన సంఘటన గురువారం బూర్గంపహాడ్లో చోటుచేసుకుంది. పోస్టాఫీస్లో పోస్టుమ్యాన్గా పని చేస్తున్న నాగరాజు విధి నిర్వహణలో భాగంగా..
తొలకరి పలకరించింది. ఇక పంటలు వేసుకోవచ్చనే ఆనందంతో ఉన్న అన్నదాతను మాత్రం తొలకరి ముంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్ ఆరంభంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో 80 శాతం మంది రైతుల�
బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని భాస్కరనగర్ ప్రాంతంలోని ఫారెస్ట్ భూముల్లో జేసీబీతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అటవీ భూముల్లో కొందరు అక్రమార్కులు జేసీబీలతో...
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఎస్బీఐ ఆర్థిక సహకారంతో భారతీయ వరి పరిశోధనా సంస్థ సాంకేతిక సహకారంతో నేరుగా వరి వెదజల్లు (డైరెక్ట్ సీడెడ్ రైస్) సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్
జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ గా జీనత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వర్తించిన బాదావత్ రవి కొత్తగూడెం పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా బదిలీ కావడంతో..
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. రుద్రంపూర్, గౌతంపూర్ పంచాయతీ పరిధిలో పలుచోట్ల చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బూర్గంపహాడ్ మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంఈఓ యదుసింహరాజు బుధవా�
గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారంర బూర్గంపహాడ్ మండలంలో పర్యటించిన ఆయన బూర్గంపహాడ్ మండల కేంద్రంలో..
ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తూ బూర్గంపహాడ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేటకు బజాజ్ పల్సర్ వాహనంపై అక్రమ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల భూమి ఆక్రమణకు గురవుతుండంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టేకులపల్లి మండలంలోని రాంపురం పంచాయతీ హరిజన చెర్రి ప్రాథమిక ప్రభుత
అండర్గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా మార్చే విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ యూనియన్ మాత్రమేనని పీవీకే-5 గని పిట్ కమిటీ పేర్కొంది. మంగళవారం పీవీకే-5 గనిలో నిర్వహించిన సమావ�
తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల విభాగాల శాఖ ద్వారా నూతన వేతనాలపై జీవో 6ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కనీస వేతన చట్టాన్ని ఐటీసీ కర్మాగారంలో కూడా కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాల�