బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో రామభద్ర ఐటీఐ కళాశాల నుండి గాంధీనగర్ కాలనీ వైపు వెళ్లే 30 అడుగుల రహదారి గుంతలమయంగా మారిందని, సమస్యను పరిష్కరించి నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని బీజేపీ భద్రాద
అశ్వాపురం మండల పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి సీతారామ ప్రాజెక్టు సాగునీటి సమస్యలపై వినతిపత్రం అందజేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ కాల్వ వద్ద రైతులు సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చండ్రుగొండ మండలం మీదుగా వెళ్లే సీతారామ లిఫ్ట్ ఇరిగే
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day–NDD) సందర్భంగా సోమవారం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నులిపురుగుల వ
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని యూపీహెచ్సీ రామవరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వ�
జూనియర్ వనజీవి విశ్వామిత్ర చౌహాన్ చేపట్టిన వాక్ ఫర్ ట్రీస్ ఉద్యమం సమాజానికి స్ఫూర్తిదాయకమని కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ గణేష్ అన్నారు. 1,500వ మొక్క నాటిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత చిన్న వయసులో..
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణం పెంపొందేలా, జవాబుదారితనాన్ని కచ్చితంగా పాటించేలా తయారు చేయాలని కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. శనివారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్�
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు..
అమలుకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావ
పిల్లల్లో నులి పురుగుల సమస్యను నివారించి, వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 13న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day)ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా..
దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది గోళ్ల భవాని కృష్ణ యాదవ్పై దమ్మపేట పోలీసులు సివిల్ వివాదంలో కేసు నమోదు చేసిన విషయంలో దమ్మపేట బార్ అసోసియేషన్ రెండు రోజులుగా విధులు బహిష్కరించిన విషయం తెల
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఏఐటీయూసీనేనని అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని పివికే5, ఆర్ సి హెచ్ పి �
నాగయ్యగడ్డలోని (టీజీడబ్ల్యూయూఆర్జేసీ) గురుకుల పాఠశాలలో యూపీహెచ్సీ రామవరం ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వి.సరిత పాల్గొన్నారు. శిబిరంలో హెల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తాసీల్దార్ నాగరాజు తెలిపారు. మండలంలోని మొత్తం 39,547 మంది ఓటర్లలో 27,500 మంది ఓటర్లకు ఎన్యూ�