బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి గాను వారాంతపు సంత, పశువుల సంతకు సంబంధించి సోమవారం నిర్వహించిన సంత వేలంపాట రసాభాసగా జరిగింది. తొలుత ఎంపీడీఓ జమలారెడ్డి సంత వేలంప�
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆ�
సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే నూతన బొగ్గు బ్లాకులను తక్షణమే ప్రారంభించాలని, కార్మికులపై పడుతున్న ఆదాయపు పన్ను భారాన్ని కోల్ ఇండియా తరహాలో కంపెనీయే భరించాలని, లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని స
జూలై, నవంబర్ నెలల్లో అర్హత కలిగి ఉన్నప్పటికీ మెడికల్ అన్ఫిట్గా ప్రకటించని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని టీజీబీకేఎస్ కోరింది. మెడికల్ బోర్డు తక్షణమే నిర్వ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో ముస్లింల స్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు, కబరస్తాన్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఐటీసీ సీఎస్ఆర్ నిధులు రూ.30 లక్షలతో చేపట్టే నిర్మాణ పను
సింగరేణి కార్మికుల కుటుంబాల జీవన సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కొండ మల్లికార్జున రావు అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సిం�
కోతుల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. దడిగల సత్యం అనే వృద్ధుడు తన ఇంటి ఆవరణలో మామిడి చెట్టుకు కోతుల నుండి రక్షణ
తెలంగాణ జెన్కోలో అలాగే కేటిపీఎస్ లోని కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వికెఎస్) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యుత్ సౌదాలో గురువారం టీజీ జెన
13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలు పరిష్కరించడంతో పాటు 14వ వేతన ఒప్పందం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో కలిసి చేయాలనే డిమాండ్తో గత మూడు రోజుల క్రితం రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని చేపట్టారు. బుధవారం రాత�
తెల్లవారుజామున 4:30 గంటలు. కాలనీ అంతా ఇంకా నిద్రలోనే ఉంటుంది. అయితే ఒక్కసారిగా వినిపించే బొగ్గు ముక్కలను సుత్తితో కొట్టే చప్పుళ్లు సింగరేణి కాలనీలకు ఉదయపు సంకేతంగా మారేవి. ఆ శబ్దం వినిపించగానే రోజు మొదలైం�
చుంచుపల్లి మండలం 4 ఇన్క్లైన్ పంచాయతీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు పగలు-రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతుండడంతో పంచాయతీ నిధులు వృథా..
సింగరేణి సంస్థలో అప్రెంటిస్ల నియామకం, పనుల విషయంలో కీలక మార్గదర్శకాలను మానవ వనరుల అభివృద్ధి (HRD) విభాగం జారీ చేసింది. ఈ నెల 23న అన్ని ఏరియా సంబంధిత శాఖ అధికారులకు ఈ మేరకు లేఖలు పంపినట్లు సమాచారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రైతుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. మండల కేంద్రంలోని ఒంటి గుడిసె క్రాస్ రోడ్డు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శాశ్వత మార్కెట్ నిర్మాణ