మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, క�
గత మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని, కుటుంబ పోషణ కూడా గడవడం లేదని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు నిలిచిపోయినప్పటికీ బాధ్యతాయుతంగా విధుల�
తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్, విద్యానగర్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఆధ్వర్యంలో సోమవారం చుంచుపల్లి మండలం రూప్ల తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాందాస్ తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో సోమవారం యూరియా విక్రయాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సొసైటీ సిబ్బంది రవాణా చార్జీలను అదనంగా వసూలు చేయడం పట్ల..
అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను కరకగూడెం మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా ఖానపూర్ మండలం బుధరావుపేటకు చెందిన నలుగురు వ్యక్తులు కరకగూడెం చుట్టుపక్కల గ్ర
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన యువ నాయకుడు జాడి రవి తండ్రిగారైన జాడి మెంగయ్య ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల
నేటి సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నా ఇంకా మంచితనం, నిజాయితీ సజీవంగా ఉన్నాయని నిరూపించాడు జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చెంగల నాగేశ్. వివరాల్లోకి వెళితే.. నాగేష్ కాకర్ల నుం�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో జేఎంఈటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం. వసీం ఖాన్కు జరిగిన ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్య సేవల్
బూర్గంపహాడ్ మండలంలో ఈ నెల 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుci ఏజే రమేశ్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలో�
గోదావరి వరదల నేపధ్యంలో బూర్గంపహాడ్ మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ముందుగా సారపాకలోని బసప్పక్యాంప్, భాస్కర్నగర్ ఎస్టీ కాలనీ, పాత సారపాక ప్రాంతాలతో పాట�
దుమ్ముగూడెం మండల కేంద్రంలో హెడ్లాకుల వద్ద గోదావరి వరద శనివారం మధ్యాహ్నం నుండి తగ్గుముఖం పట్టింది. వరద నీరు 30 అడుగులకు చేరుకున్న అనంతరం కొద్దిసేపు నిలకడగా ఉండి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రెం�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. శనివారం భద్రాచలం వద్ద మధ్యాహ్నానికి 55.90 అడుగులకు వరదనీటి మట్టం చేరుకోవడంతో పరివాహక ప్రాంతాలైన సారపాక-నాగినేన�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడని ఆరోపణలు వెలువడ్డాయి. ఏడో తరగతి చదువుతున్న భుక్య తమన్ తేజ్ అనే విద్యార్థిని తెలుగు ఉపా
సింగరేణి కొత్తగూడెం ఏరియాకు నూతన జనరల్ మేనేజర్గా నియమితులైన సీహెచ్.వెంకట రమణ శనివారం జనరల్ మేనేజర్ ఏరియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వో టు జీఎం గోవిందరావు ఆధ్వర్యంలో ఏరియా ఉన్నతాధికార
పై ఫొటోలో చిత్తడిగా మారిన రోడ్డు మట్టి రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్టే. ఆళ్లపల్లి మండల పరిధి మర్కోడు పంచాయతీ 5వ వార్డు అంబేద్కర్ కాలనీ సీసీ రోడ్లు చిన్న చినుకులకే ఇలా బుర్దమయంగా మారుతున్నాయి. సైడ్ డ్�