బూర్గంపహాడ్ మండలం నకిరిపేట సమీపంలో అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల(అటవీ జంతువుల) కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి...ఈ ఘటనకు సంబంధిం�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకుని వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి అన్నారు. జూలూరుప
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతంలోని గోధుమ వాగు బ్రిడ్జిపై ఏర్పడిన పార్ట్ హోల్ మరమ్మతు పనులను అధికారులు చేపడుతున్నారు. గురువారం ఉదయం నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై భ�
నిరుపేదల పక్షాన నిలబడి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పోడు భూముల కోసం భూ పోరాటాలు చేసిన సిద్ధి వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు(లడ్డా) అన
పారిశ్రామికవాడ సారపాకలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సారపాక మేజర్ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో జమలారెడ�
పైప్లైన్ పనుల కారణంగా రుద్రంపూర్ ప్రధాన రహదారి దెబ్బతిన్నందున దానిని పునరుద్ధరించడంతో పాటు గ్రామంలోని అంతర్గత రహదారుల నిర్మాణం కూడా చేపట్టాలని కోరుతూ రుద్రంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ కేస్లీ �
చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38)...
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా జరుగుతున్న పరిణామాలు భవిష్యత్లో తీవ్ర ప్రతికూల ఫలితాలకు దారితీసేలా ఉన్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ సంస్థలను ప్రైవేట్ �
గౌతమ్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓలు పద్మ, ఈశ్వరి, శివలీల, మస్తాన్ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సపావత్ కళ్�
చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామ పంచాయతీ నడి ఒడ్డు గ్రామంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. గ్రామ సర్పంచ్ కారం సీతారాములు, ఉప సర్పంచ్ మహ
దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల�
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యం అవుతోంది. అందుకు నిదర్శనమే కరకగూడెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ�
భద్రాచలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ప్రజాదరణ లేక బోసిపోయింది. అధికారుల నిర్లక్ష్యం, సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజలు రాక ఈ కార్యక్రమం వెలవెలబోయింది. సమస్యల ప�
నేతాజీ రామవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల సంరక్షణతో పాటు వ్యక్తిగత భద్ర