ప్రజా సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓ నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో సర్పంచ్ గుం�
పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు అన్నారు. ఈ మేరు గురువారం వేర్వేర
పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంతో భద్రాచలం ఏజన్సీతో పాటు బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల ప్రజలు లక్షలాది మందికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని...ముంపు సమస్యకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృంద
సామాజిక స్పృహతో తమ వంతు ప్రయత్నంగా యువకులు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ఆర్ వి బి ఎస్ అమ్మ ట్రూత్ సొసైటీ చైర్మన్ బానోత్ విజయ, కార్యదర్శి భానోత్ రమేశ్ ల�
బొగ్గు గని కార్మికులు దుమ్ము, ధూళి, కాలుష్యం మధ్య ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. సిం�
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్తో తెలంగాణలోని గోదావరి తీరప్రాంతాల్లో ప్రభావం కలిగించే పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం (పీపీఏ) బుధవారం మండలంలో పర్యటించింది. తొ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షానికి ఓ భారీ చింతచెట్టు విరిగి ఇంటిపై పడడంతో ఓ ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. గ్రామానికి చెందిన సిరి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో పారిశుధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే మురుగు నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోతకు తీవ్�
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు పచ్చిరొట్టె విత్తనాలతో పాటు, అన్ని రకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా స�
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల "ఖేతి బచావో అభియాన్" కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలోని అంబేద్కర్ నగర�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో కొత్తగూడెం సింగరేణి ఏరియా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కార్మికులు, తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల వృక్షాలు నెలకొరిగాయి. ఈదురు గాలులకు మండలంలోని శ్రీ�
పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రుద్రంపూర్కు చెందిన పార్టీ కార్యకర్త కంటాత్మకూరి ముఖేష�
బూర్గంపహాడ్ మండలంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులతో పాటు తాసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్ బి, ప్రభు