14వ వేతన ఒప్పంద చర్చలను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో జరిపించకపోతే రానున్న రోజుల్లో 4 వేల మంది కార్మికులతో కలిసి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సో�
పాత పాల్వంచలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ను 47వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ల�
దళిత క్రైస్తవులపై అమల్లో ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేదా వాటి పరిధి నుండి దళితులను మినహాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ �
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న మంద ప్రేమ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. తక్కువ జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు..
బూర్గంపహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోసిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంత
14వ వేతన ఒప్పంద ప్రక్రియను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ �
కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని మండుటెండను సైతం లెక్కచేయకుండా 23 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు వరంగల్ లేబర్ జాయింట్ కమిషనర్ స్పందించినట్లు జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్ల�
కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు శుక్రవారం డివిజ�
రహదారి ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ ప్రాణ రక్షణ చర్యలు అందించాలనే లక్ష్యంతో కొత్తగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అరైవ్-అలైవ్ రహదారి భద్రత వారోత్సవాలు స్థానిక రవాణ�
నాటుసారా విక్రయిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి 16 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్నీసాబేగం గురువారం తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి జానయ్య ఆదేశాల మేరకు జిల్లా అసిస్�
పాల్వంచకు చెందిన బరపటి సీతారాములు 18వ వర్ధంతిని సిపిఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం టౌన్ కార్యదర్శి వర్గ కమిటి సభ్యులు కాతోజు సత్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఖమ్మం నగరంలో నిర్వహించనున్న పార్టీ ‘మినీ ప్లీనరీ’ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు ల�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శవంతమైన మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప�
ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బ్లాస్టింగ్కు అవసరమైన అభ్యంతరం లేని ధృవపత్రం (NOC) ఇవ్వబోమని చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ సర్పంచ్ గుగులోతు జ్యోతి స్పష్టం చేశా