వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట డిప్యూటీ తాసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి
ఈ నెలలోనే భద్రాచలం-సారపాక మధ్యలో నిర్మించిన నూతన వంతెనపై రాకపోకలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం వంతెన వద్ద అప్రోచ్ పనులను ఆయన పరిశీలించారు. వంతెన ప�
జర్నలిస్టుల సంక్షేమంతో పాటు హక్కుల పరిరక్షణకు నూతనంగా ఎన్నికైన కమిటీల బాధ్యులు సమిష్టితో కృషి చేయాలని టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాటేటి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్
ఆర్ఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా.తుకారం రాథోడ్ హెచ్చరించారు. మంగళవారం కరకగూడెం మండల కేంద్రంలో
బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో దోమలు విజృంభిస్తున్నాయని, సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం కావడంతో దోమల నివారణకు పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచుతూనే బోధన అభ్యసన పద్ధతులు మెరుగుపర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈఓ వివాసంతి అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని శ్రమజీవులపై దాడిని తీవ్రం చేసిందని, ప్రజలకు అందుతున్న కొద్దిపాటి సబ్సిడీలు కూడా పూర్తిగా రద్దు చేస్తుందని, స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాల ప్రాంగణ రక్షణ, విద్యార్థుల భద్రతను కాంక్షిస్తూ ఫెన
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ సీఈఆర్ (CER) క్లబ్ ప్రవేశ ద్వారం వద్ద చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మి�
వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించా�
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఈ నెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసి దినోత్సవ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి మాట్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అంజనాపాలెం సమీపంలోని గుట్టను జేసీబీలతో తవ్వి, రాత్రింబవళ్లు వందలాది ట
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపార�
భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేసిన దిగవంత సున్నం రాజయ్య ఆదివాసీలకు ఎనలేని సేవ చేశారని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి అన్నారు. సోమవారం సారపాకలో సున్నం రాజయ్యతో పాటు ఆయన మరణించిన రోజే సీఐటీయూ ...
గంజాయి అక్రమ రవాణా కేసులో దోషులుగా తేలిని ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సరిత సోమవారం తీర్పు వెలువరించారు. కేసు వివ