తక్షణమే సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు శుక్రవారం బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసీల్దార్కు ఆ సంఘం జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ అన్నారు. జూలూరుపాడు మండలం సాయిరాంతం
నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు తాసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవ�
రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 'తరుగు' పేరుతో క్వింటాకు ఐదు కిలోల చొప్పున కోత విధిస్తూ అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్�
చుంచుపల్లి మండలం పెనగడప– రాంపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజులుగా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ విమర్శించారు. బీఆర్ఎ�
బీసీ ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సకినాల సమ్మయ్య అధ్యక్షతన నూతనంగా పర్సనల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన ఎల్. తిరుపతిని శాలువాతో సన్మానించి ఘనంగా శుభాకాంక్షలు తె�
కామ్రేడ్ జార్జ్ పోరాటాల స్ఫూర్తితో సింగరేణి సంస్థ, కార్మిక చట్టాల రక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు
వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపహాడ్ మండల కమిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బత్తుల వెంకటేశ్వర్లు, �
రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసిందని, నిబంధనలు ఉల్లంఘించి పశువులను తరలిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి జి�
ఎండలు మండిపోతున్న వేళ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్తగూడెం పట్టణంలోని 29వ డివిజన్ పరిధిలో గల న్యూ గొల్లగూడెంలో మరో నూతన బోర్ ఏర్పాటు చేశారు. డా.అలీ బాబా ఇంటి ముందు డివిజన్ కార్ప
చుంచుపల్లి మండల ప్రజా పరిషత్ 2023-2024 సంవత్సరానికి గాను ఎంపీపీ నిధుల ద్వారా పీఎఫ్ఎంఎస్ పద్ధతిలో మంజూరైన బోర్వెల్ (మోటార్తో సహా) ఎన్ కె నగర్ పంచాయతీ పరిధిలోని చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో..
బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం సేకరణ నిలిచిపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యార్డులో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో లారీల కొరత కారణంగా ధాన్యం సేకరణ నిలిపివేయడంతో రైతులు అసహ�
బూర్గంపహాడ్ మండలంలో ఉపాధి హామీ కూలీలకు ఎంపీడీఓ జమలారెడ్డి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. బుధవారం బూర్గంపహాడ్లో ఈజీఎస్ ఏపీఓ విజయలక్ష్మితో కలిసి ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జాబ్ కార్డులు కలిగ�
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ నూతనంగా నిర్మించిన వంతెనను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. స