భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, క్లస్టర్ స్థాయి ప్రత్యేక అధికారి బి.నాగలక్ష్మి మంగళవారం జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మాచినపేట తండా, అన్నార
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై లారీ, యాష్ ట్యాంకర్ వాహనాలు ఎదురెదురుగా ఢీక�
దమ్మపేట మండలంలోని దమ్మపేట రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం వర్షాకాలంలో వరి పంట స�
సింగరేణి కొత్తగూడెం ఏరియాకు చెందిన భూమి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను ఎస్ అండ్ పి సి (సెక్యూరిటీ) సిబ్బంది, స్పెషల్ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో మంగళవారం తెల్లవారుజామున పట్టు�
బూర్గంపహాడ్ మండలంలో రేషన్ లబ్దిదారులు సర్వర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో సర్వర్ పనిచేయక పోవడంతో బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. నిరుపేదలు, కూలీ పనులకు వెళ్లే వారు రేషన్ దు�
బూర్గంపహాడ్ మండలంలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యుజే(ఐజేయూ) కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రత్నం ఆదేశాల మే�
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని బుడ్డగూడెంతో పాటు సారపాక బ్రిడ్జి కింద అక్రమార్కులు ఇసుక రవాణాను జోరుగా సాగిస్తున్నారు. ఒక పక్క గోదావరి వరద వస్తున్నప్పటికీ పట్ట�
వానాకాలం సాగు కీలక దశలో ఉన్న సమయంలో చుంచుపల్లి మండల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీని యాప్ ఆధారిత బుకింగ్ విధానంలో అమలు చేస్తున్నప్పటికీ, చుంచుపల్లి మండలాన�
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కోల్ మైన్స్ కాంటాక్ట్ మజ్దూర్ సంగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఇనుప నూరి నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన �
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు సెక్యూరిటీ విభాగం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్టీ ప్రాంతంలో ఎస్ అండ్ పి సి (S&P.
వలస గ్రామాల ప్రజలు, ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా జీకే ఓసి విస్తరణలో భాగంగా నైన్ ఇంక్లైన్ కాలనీ వాసులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎస్ ఐ ఆర్ లో భాగంగా సింగరేణి 9వ ఇంక్లైన్ పరిధి నుండి గతంలో పునరావాసం పొందిన ఓటర�
ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఆయన కొత్తగూడెం తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర�
అంగన్వాడీల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని, వారి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ప్రభుత్వ పతనం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.