వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ రైతు వేదికలో "రైతు ముంగిట్లో విత్తన మేళా" కార్యక్రమం ఆ
గత కొన్నేండ్లుగా మూతబడిన ప్రభుత్వ పాఠశాల తిరిగి ప్రారంభం కావడానికి సిద్ధమైంది. పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో 2022లో ఆ పాఠశాల మూతబడింది. రాష్ట్ర ప్రభుత్వం మూతబడిన పాఠశాలలను మళ్లీ తెరిపించాలని ఆదేశాలు �
పినపాక ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్టం, పాఠశాల విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులను ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సామాజిక సేవకులు కర్నె బాబూరావు సోమవారం కొత్తగ�
అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం
తన వ్యవసాయ పొలంలో వరి విత్తనాలు చల్లేందుకు వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధ�
బూర్గంపహాడ్ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి కిచెన్హెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను తనిఖీ చేశారు. కిచెన్ షెడ్
దేశానికి వెన్నెముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ దారుణంగా వెన్నుపోటు పొడిచిందని, అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథగా మార్చే దుర్మార్గానికి తెగబడిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర�
చనిపోయిన వ్యక్తికి మళ్లీ పెళ్లి జరిగినట్లుగా చిత్రీకరించి కల్యాణలక్ష్మి సొమ్ములు స్వాహా చేసిన సంఘటన మణుగూరు మండలం శివలింగాపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మణుగూరు మ�
కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో మాస్టర్ ఇ. కే.ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ సేవ యజ్ఞం నిర్వహించారు. శనివారం నాగయ్యగడ్డలోని లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ సేవ యజ్ఞంలో మ�
రాష్ట్రంలో వాహనదారులపై మరోసారి అదనపు ఆర్థిక భారం పడనున్నట్లు రవాణా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీవో నెం.60 అమలుకు సంబంధించి మూడు నెలల క్రితం లారీ యజమానుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రిఫ్�
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చుంచుపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ గౌతమ్పూర్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక యోగా..
కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి (RCHP), రుద్రంపూర్ రైల్వే సైడింగ్లను శుక్రవారం కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న (IRTS) సందర్శించి బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. సందర్శనలో భాగంగా �
ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఉద్ధేశిస్తూ బాడీ షేమింగ్ చేయడం, హేళనగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచే
రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న లారీని బూర్గంపహాడ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్గంపహాడ్ మార్కెట్ యార్డు సమీపంలో..
రామవరం బ్రిడ్జి నుంచి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వెంట వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు, వాకర్స్ అధికారులను, ఎమ్మెల్యేను కోరుతున్నారు. రామాలయం నుండి విద్యానగర్ కాలనీ, చుంచ