భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా నిలుస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి కుటు�
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గిరిజన మహిళా సర్పంచ్, పాలకవర్గానికి శుక్రవారం ఘోర పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీలో అభివృద్ధి పనుల విషయంలో ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి సైడ్ డ్రైన్ నిర్మాణ పను
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ సమీపంలో ఉన్న పాలగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యం�
రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరకొరగా గిఫ్ట్ ప్యాక్లు ముంజూరు చేయడం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప�
కోయగూడెం ఓసీలో పనులు నాణత్యతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సంస్థకు చెందిన కార్పొరేట్ ఉన్నతాధికారులు డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ.సూ
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని, యువత వీటికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ రాణి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్త
గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మర
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గోనెల విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పేగళ్లపాడు పంచాయతీ తెలగూరులో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్ష�
టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా..
ఎరువుల సమతుల వినియోగం, పంట మార్పిడి విధానం, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతతో పాటు వరిలో సన్న రకాల సాగు, వాటి ప్రయోజనాలపై ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో..
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ ఆప్యాయంగా �
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ముస్లింల అతి పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి అన్యాయం చేసిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్
విద్యార్థుల భవిష్యత్కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ భాషిద్ అన్నారు. బుధవారం మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగ�
పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను తెలుసుకుని ఆ పనులను పూర్తి చేసినప్పుడే ప్రజల్లో వారి సేవలు మరింత గుర్తింపునిస్తాయని బూర్గంపహాడ్ ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయ శాఖకు పాల్వంచకు చెందిన నవ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్�