గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరి�
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. సారపాకలో ఐరన్షాపులో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటంతో..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో ఇటీవల ప్రజలు, ప్రయాణీకుల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్ను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే పబ్లిక్ టాయిలెట్ వద్ద నిర్వాహకుడు ఎండలో ఉండే విధ�
భద్రతకు అత్యంత ప్రాధాన్యం కలిగిన గ్యాస్ గోడౌన్ ప్రాంతం నిర్లక్ష్యంతో ప్రమాదానికి కేంద్రంగా మారుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ క్లబ్
జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా జరిగాయి. లోక రక్షకుడైన యేసు క్రీస్తు మానవాళి పాప విముక్తి కోసం సిలువపై ప్రాణత్యాగం చేసిన రోజున�
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కూల్ హ్యాండ్లింగ్ ప్లా�
భక్తి శ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో రుద్రంపూర్లో గల శ్రీ గుండాల సాయమ్మ తల్లి ఆలయంలో చుక్క బోనం కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. “ఆపదల నుండి రక్షించు, వైపరీత్యాలను దూరం చేయి, మా కోరికలు నెరవ�
భద్రాచలంలో పలు వార్డుల్లో తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, దీనికి ప్రజా ప్రతినిదులు సమాధానం చెప్పాలని గ్రామ ప్రజలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. గురువారం భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీ కార్య�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రహదారి పరిస్థితి చూస్తుంటే అద్దం లాంటి రోడ్లు దేవుడెరుగు కానీ.. ఉన్న రోడ్డుపై మట్టిని తీసే నాథుడే కరువు అన్నట్లుగా ఉంది. మండల కేంద్రంలోని..
ఇల్లెందు మున్సిపాలిటీ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత గ్రామ సభకు రాకపోవడం, వార్డులో అందుబాటులో ఉండకపోవడంతో స్థానిక ప్రజలు గ్రామ సభను బహిష్కరించారు. గురువారం ఇల్లెందు మున్సిప�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో ఇటీవల ప్రజలు, ప్రయాణీకుల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్ను ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వేసవి సమీపించడంతో పబ్లిక్ ట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ అన్నారు. గురువారం బూర�
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో ఐటీసీ యాజమాన్యం చర్చలకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు..