సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా అనుబంధ అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జూలూరుపాడు మండల తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతు సమస్యల పరిష్కారం, స్వామినాథన్ కమ
కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో శనివారం వానాకాలం పంటల సాగుపై ముందస్తు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండలం లక్ష్మిపురం గ్రామ పంచాయతీ పరిధి, అశ్వ
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేసినా కూడా పాల్వంచ పట్టణంలో తాగు నీటి కష్టాలు తీరలేదని, అనేక డివిజన్లలో కనీసం రెండు రోజులకు ఒకసారి కూడా తాగేందుకు నీళ్లు రాని పరిస్థిత�
కొత్తగూడెం కార్పొరేషన్ అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారుల ఒంటెద్దు పో�
ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించి మొక్కలు నాటడంపై దృష్టి సారించాలని మణుగూరు, అశ్వాపురం రేంజ్ ఎస్ఆర్ఓ సత్తాజ్ అలీ, డీఆర్ఓలు కృష్ణ, ధనలక్ష్మి, వెంకట్రావు అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ ద
బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పర్యావరణ పాఠశాల అవార్డు దక్కింది. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప�
పర్యావరణ పరిరక్షణ ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన బాధ్యత మాత్రమే కాకుండా ఆరాధనలో భాగమని జమాతే ఇస్లామి హింద్ సభ్యుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పం�
వసుమతి మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, వేధింపులకు కారణమైన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్నిటీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ కోరారు. కొత్తగూ�
రుద్రంపూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శాఖ మేనేజర్కు గ�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లించడం లేదని, పనుల ప్రదేశంలో సరైన వసతులు కల్పించడం లేదని బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతే పట్టీనగర్కు చెం�
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఐటీసీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత�
ప్రజా సమస్యల పరిష్కార మార్గంగా గ్రామ సభలు ఉండాలని, పరిష్కార మార్గం చూపని గ్రామ సభలు ఎందుకని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులను ప్రశ్నించారు. 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆమె మా�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) గనుల భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రెస్క్యూ అండ్ రికవరీ వర్క్స్ (Rescue and Recovery Works) శిక్షణ కోసం అర్హులైన ఉద్యోగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిం�
చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. వర్షాకాలం �
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో నెలకొన్న మౌలిక సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును గురువారం క్యాంప్ కార్యాలయంలో కలిసి సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహనరావు వినతిప�