పంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీఓ సుధీర్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీఓ మద్ది రామకృష్ణతో కలిసి ఆయన ఆకస్మి
వీబీ జీ రామ్ జీ స్కీమ్కు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు జూలై 1న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్�
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ ఎం.రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మాదకద్రవ్యాల (యాంటీ డ్రగ్స్) నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కా�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం- విజయవాడ హైవేపై 16వ డివిజన్ పరిధిలో చేపడుతున్న కాల్వ నిర్మాణం షాప్ యజమానులకు నష్టం కలగకుండా చేపట్టాలని డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ నగర కమిషనర్ కొడరు సుజాతక�
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ ఆర్థిక సహకారం, మొక్కజొన్న పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్ సాంకేతిక సహకారంతో శనివారం "మొక్కజొన్న సాగు – మెలుకువలు" అవగ
బూర్గంపహాడ్ మండలంలో అతిపెద్ద సంతగా పేరున్న మోరంపల్లిబంజర్ సంతలో నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. వారంలో బుధ, గురు, శుక్రవారాల్లో జరిగే పశువులు, కూరగాయల విక్రయాల్లో నిర్వాహకులు అధిక ధరలు వసూల�
బూర్గంపహాడ్ మండలంలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రజా పాలన 'చెత్త' పాలనగా మారింది. పారిశుధ్య పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాప�
వర్షాకాలం ప్రారంభమైన వేళ చెరువుల్లో నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో చెరువుల తూముల షట్టర్లు పాడైపోయినా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను మోసగించేలా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ల�
విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీలో గల పిఎం సిరి (జడ్.పి.హె�
ప్రస్తుత సమాజంలో డిగ్రీ పట్టా చేతికి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం, నోటిఫికేషన్లు రాక నిరాశతో నిస్పృహకు లోనవ్వడం ఒక సాధారణ దృశ్యం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్
వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా (విత్తన వారోత్సవాలు) వెలవెలబోయింది. ఈ విత్తన మేళాలో వ్యవ
నూతన వేతన జీవోను తక్షణమే ఐటీసీ కర్మాగారంలో అమలు చేయాలని రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యుడు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి మంగళవారం ఐటీసీ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ�
బూర్గంపహాడ్కు చెందిన ఫొటోగ్రాఫర్ భజన మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బూర్గంపహాడ్ మండల ఫొటోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి బాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ల సహకారంత�
చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టి విద్యార్థుల చేరికలపై అవగాహన కల్పించారు. ఈ కార్య�