సంపాదనలో ఒక భాగాన్ని పేదవారికి ఇవ్వడం ప్రతి సామర్థ్యమున్న ముస్లింకి విధిగా ఖురాన్ పేర్కొంటుంది. ఇది పేదవారి హక్కుగా భావించబడుతుందని జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యుడు అబ్దుల్ బాషీద్ అన్నారు. మంగళవారం రుద్
విద్యుత్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ వరంగల్ సిఎండి కె.వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లెందు మండలం పరిధిలో చల్ల సముద్రం, ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న విద్యుత్ పనులన�
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకుంటూ అధికారి, ప్రజాప్రతినిధి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దాడులకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో రె�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో మంగళవారం లారీ ఫైర్ పైపులైనుకు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మెడకు తీవ్రగాయాలై మృతిచెందగా మరో ఇద్దరు ప్రమాదం నుండి బయటప
పంట కొనుగోళ్లకు సంబంధించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయొద్దని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పంద జాప్యానికి సంబంధించి వరంగల్కు చెందిన జాయింట్ లేబర్ కమీషనర్ (జేసీఎల్) వివరణ కోరినట్లు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ
ఎండను సైతం లెక్కచేయడకుండా 27 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడుతున్నా కార్మిక సమస్యలు గాలికొదిలేసి ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ఉందన
తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (SBTET) నిర్వహించే పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ముందుగా ఏప్రిల్ 20తో ముగియాల్సిన లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కీలకమైన ప్రధాన రహదారి.. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగే మార్గం. కానీ నేడు ఆ రోడ్డు జూలూరుపాడు వాసులకు ఒక నరకప్రాయమైన అడ్డంకిగా మారింది. రోడ్డుపై అడుగు పొరలా పేరు�
జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఎంపీడీఓ తాళ్లూరి రవి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా వం�
పాల్వంచ పట్టణంలోని టీచర్స్ కాలనీ, గట్టాయిగూడెం, ఒడ్డుగూడెం, సబ్స్టేషన్ ఏరియా, మార్కెట్ ఏరియా పరిసర ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాలను సమన్వయం చేస్తూ 38వ డివిజన్లో పోషణ్ పక్వాడా కార్యక్రమాలు సోమవారం ఘనంగా
అంగన్వాడీ కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగ�
ఏరియాకు గుండెకాయలాంటి జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయంలోనే తాగునీటి సమస్య తలెత్తడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత సంవత్సరం అక్టోబర్లో హంగు ఆర్భాటాలతో కొత్తగా ప్రారంభించిన ఈ కార్యాలయంలో క
కార్మిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఐటీసీ కర్మాగారం అడ్మిన్ బ్లాక్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు పర�
ఖమ్మం పట్టణంలోని మమతా కళాశాల గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి శనివారం