యువతిని పెళ్లిపేరుతో గర్భవతిని చేసి మోసం చేసిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై బూర్గంపహాడ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని...
నేటి టెక్నాలజీ యుగంలో సెల్ఫోన్ మనుషులకు ఒక ముఖ్యమైన నిత్యావసర వస్తువుగా మారిపోయింది. సమాచార ప్రసారం, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్యాభ్యాసం, ప్రయాణాలు, మ్యాప్స్, అత్యవసర పరిస్థితులు, వినోదం ఇలా ప్�
సర్వర్ మొరాయించడంతో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయి లబ్దిదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలోని రేషన్ దుకాణం వద్ద లబ్దిదారులు రేషన్ బియ్యం కోసం వెళితే..
బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో కార్యకర్తలే పునాదిరాళ్లు వంటి వారిని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు, రావికంపాడు గ్�
శ్వమానవాళికి చిట్టచివరి ప్రవక్తగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త చూపిన జీవన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఆయన బోధనలు మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావం, దయ, న్యాయం వంటి సద్గుణాలను �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు సంబంధించి బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి...
విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. చుంచుపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ�
దుమ్ముగూడెం మండల పరిధిలోని సుంకర కాలనీ గ్రామానికి చెందిన కాశిబోయిన యాకయ్య(అఖిల్) (38) ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని చినబండిరేవు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీకి...
ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మంగళవారం జూలూరుపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వినోభా
పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో జూలూరుపాడు మండలంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని మొత్తం..
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మ�
వ్యక్తి అదృశ్యంపై బూర్గంపహాడ్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బూర్గంపహాడ్కు చెందిన కోట ప్రసాద్ ఈ నెల 17న ఇంటి నుండి ఎరుపురంగు స్కూటీపై బయటకు వెళ్లాడు. అప�