విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న కారుణ్య నియామక పథకం ఆర్థిక భరోసాను కల్పిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా ప్రజా పర�
అక్రమ అరెస్టులతో పోరాటం ఆపలేరని, సీతారామ ప్రాజెక్టుతో ఈ జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రులు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో గురువారం 16న భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రైతుల కోసం ప్రత్యక్ష ప్రసార ద్వారా వీక్షించే కార్యక్రమాన్ని నిర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో ఓ యువకుడిపై జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం, రామాంజనేయ కాలనీకి చెందిన రాహుల్కు అదే ప్రాంతానికి చెందిన
ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన "చలో మణుగూరు" పిలుపునకు భయపడి కొత్తగూడెం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందించడాన
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు రైతుల సమస్యలపై నిరసనకు సిద్ధమైన అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్కు తరలిం
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్�
కిన్నెరసాని వాగు వద్ద అక్రమంగా ఇసుక తోడుతున్న జేసీబీని బూర్గంపహాడ్ పోలీసులు బుధవారం సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రమైన బూర్గంపహాడ్ సమీపంలోని కిన్నెర
సుజాతనగర్ మండలం పాత, కొత్త అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్–కొత్తగూడెం ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువైన స్కూల్ బ్యాగులు, నోట్బుక్�
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు బీసీ-ఈ (ముస్లిం) క్యాటగిరీకి చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ మైనార్టీ అసోసియేషన్ రాష
చుంచుపల్లి గ్రామ పంచాయతీ అధికారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ సుభాష్ చంద్రబోస్ నగర్, పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబుక్యాంప్ వైకుంఠధామం ప్రాంగణంలో ప్రతిరోజూ చుంచ�
అటవీ హక్కుల చట్టం ప్రకారం చెల్లుబాటయ్యే అటవీ హక్కు పత్రాలు లేకుండా భూముల్లో పోడు సాగు చేయవద్దని, దుక్కులు దున్ని పంటలు వేయొద్దని ముసలిమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి అన్నారు. బుధవారం బూర్గ�
పిఎసిఎస్ కొత్తగూడెం సంఘ పరిధిలోని చుంచుపల్లి మండల సంఘ కార్యాలయంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవ
విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్�