ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు అప్రమత్తత, శాఖల మధ్య సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చ�
చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు
వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న వేళ కార్పొరేషన్ పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలోనాటిన హరితహారం మొక్కలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ఈ చెట్లు ప్రస్
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రామవరం జామియా మసీదు కమిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉచిత చల్లని మంచినీటి సేవలను అందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని రామవరం
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన జూలూరుపాడులో నిర్వహించిన టూ కే రన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతమైంది. జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అ�
హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసి శనివారం కోర్టుకు హాజరు పర్చినట్లు పాల్వంచ సీఐ సతీష్ తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 11న ఉదయం 3.30 గంటల సమయంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం..
ప్రతి అర్హుడికి సకాలంలో పరీక్షలు, మందులు, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జగదీష్ సిబ్బందిని ఆదేశించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరి
చుంచుపల్లి మండలంలో పీఆర్ రకానికి చెందిన వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారికంగా ప్రభుత్వం పీఆర్ రకాల ధాన్యానికి తరుగు తీసుకోవాలనే నిబంధన ఎక్కడా లేకపోయినా, మిల్లర్లు – అధి�
అన్నదాతలు మార్కెట్ డిమాండ్ను అనుసరించి వరి రకాలను ఎంపిక చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్�
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ(ఇంట్రా) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరబ్రహ్మదేవ్, మండల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిశోర్ ఆదేశాల మేరకు సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన శనివారం నీటి నాణ్యత పరీక్ష
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం 437/1 రెవెన్యూ భూమిని బయటకు తీసి జాయింట్ సర్వే చేసి గోదావరి వరద బాధితులందరికీ ఇండ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రైతు కూలీ
వీకే ఏరియా వర్క్ షాప్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. పిట్ కార్యదర్శి మధుకృష్ణ అధ్యక్షతన వ�
బూర్గంపహాడ్ మండలంలో మేజర్ పంచాయతీగా ఉన్న సారపాకలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా నాయకులు శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగ�