రుద్రంపూర్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్ప�
జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో సోమవారం జరిగాయి. మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం
చికాగో అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ట్రేడ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంపూర్లో ఉన్న సబ్ స్టేషన్ పాముల ఆవాస కేంద్రంగా మారిందని అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుండి తరచూ విష సర్పాలు బయ
టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా..
బీఆర్ఎస్ను ప్రజల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ చెంప చెళ్�
కాలం చక్రంలా తిరుగుతుంది అంటారు. కానీ ఆ కాలం సృష్టించిన ‘ఆధునికత’ అనే వేగంలో రైతుకు వెన్నెముకగా నిలిచిన ఎడ్లబండి చక్రం నేడు శాశ్వతంగా ఆగిపోతోంది. ఒకప్పుడు పల్లెటూరి జీవనశైలికి చిహ్నంగా, రైతు గర్వంగా ఊరే
ఆరోగ్యవంతులైనా పౌరులే దేశానికి అసలైన సంపద అని, మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన అన్నారు. శుక్రవారం స్థానిక సమీకృత �
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఓ సమస్యగా మారితే, అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్
13వ వేతన ఒప్పందం ముగిసి 24 రోజులు గడుస్తున్నా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ కర్మాగారంలోని అడ్మిన్ బ్లాక్ వద్ద 24 గంటల పా�
ఐటీసీ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, వేతన ఒప్పంద పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ కన్వీనర్, బీఆర్డీయూ భద్రాద్�
29 రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నాం.. ఐటీసీ పెద్దలారా ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించండి.. లేదంటే సమ్మె తప్పదు.. కార్మికులుగా హెచ్చరిస్తున్నామంటూ క�
భవిష్యత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు టేకులపల్లి గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 26న నిర్వహించనున్న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా జి గ్రామ పంచాయితీ సమీపంలో ఉన్న సాయమ్మ చెరువులో గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు�