భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెట్రాంచెలక సమీపంలో గల 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీలోని గ్రామాలను ఇండియన్ ఇంజీనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) అధికారులు తుషార్ కుమార్, యూపీఎస్సీ 2021 బ్యాచ్ ఉత్తరప్రదేశ్, మహేంద్�
కొత్తగూడెం కార్పొరేషన్లోని పాల్వంచ పట్టణంలోని చెత్తను ఎర్రగుంట, జగ్గు తండా ప్రాంత సరిహద్దుల్లో వేయడాన్ని నిరసిస్తూ రెండు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మంగళవారం మున్సిపాలిటీ చెత్త సేకరించే వా�
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల సమర్పణలో అవకతవకలకు పాల్పడి విజయం సాధించిన ముగ్గురు అభ్యర్థులపై కేసులు నమ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సిగ్నల్ సేవలు మెరుగు పర్చాలని బోడు గ్రామస్తులు, సర్పంచ్ పొదెం స్వరూప కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విలే�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా (పీ) గ్రామానికి చెందిన కొందరిపై అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి అధికార బలంతో అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు గురి చేస్తున్నట్లు సేవాలాల్ స�
రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజును కొత్తగూడెంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి..
రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చ�
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మైనారిటీ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను పొందాలని ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు 24 ఏరియా మైనారిటీ గురుకుల పాఠశాలలో..
మణుగూరు ఏరియా సింగరేణి మల్లేపల్లి ఓపెన్కాస్ట్లో ఇటీవల పనులు చేపట్టిన యాజమాన్యం పనుల్లో ఉపయోగిస్తున్న వాహనాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖ అధి
నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని బీ కాలనీ తండాలో గురువారం కార్డె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ బోడ బాలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో..
సీఎం పీఎఫ్ (CM PF కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వ
తెలంగాణ సిరుల తల్లి సింగరేణి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, దందాలపై సిబిఐచే విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తల్�
వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గ్యమస్థానాలకు చేరుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానిక�