టేకులపల్లి మండలం స్టేషన్ తడికలపూడి గ్రామంలో గల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ స్కూల్ను తావూరియాతండా పంచాయతీ సర్పంచ్ తేజావత్ అను, కాంప్లెక్స్ హెచ్ఎం ధరావత్. రాంచందర్ సింగ్ గురువారం ప్�
షీ టీమ్స్పై మంగళవారం టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ..
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం టేకులప�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలో పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందిస్తున్న రామవరం పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముస్తఫా, ఆయన మనవడు అఫాన్ జైదీనీ ని గురువారం పంజ�
చుంచుపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటి నుండి కొనసాగనుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ఆదివారం నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు వేయనున్నారు. మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 168
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పాల్వంచలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారిలో గల అంబేద్కర్ విగ్రహానికి అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ (ఉత్తర పొంటు కాలనీ) లో నూతనంగా వైన్ షాప్ ఏర్పాటు చేసేందుకు యజమాని ప్రయత్నిస్తున్నాడని, వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని కోరుతూ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను కట్టడి చేసి, కేటీఆర్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లాకవత్ గిరిబాబు అన్నారు. జ
కార్మికుల హక్కుల కోసం, వారి జీతాల పెంపుదల కోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అన్నారు. సిఐటియు పాల్వంచ పట్టణ మహాసభ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఈరోజు వరకు రోడ్లపై తట్టెడు మట్టి పోయట్లేదు, కొత్త రోడ్ల నిర్మాణం చేయడం లేదని ఆరోపిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష
పాత పాల్వంచలో గల మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గండికోట సంజన, చండ్ర భావజ్ఞ సోమవారం తెల్లవారుజామున పాఠశాల నుంచి పారిపోయారు. విద్యార్థినుల అదృశ్యంపై తల్లిదండ్రుల�
చుంచుపల్లి మండల 1వ అధ్యక్షుడిగా ముత్యాల రాజేశ్, చుంచుపల్లి మండల 2వ అధ్యక్షుడిగా గూడెల్లి యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేగ కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా�