చుంచుపల్లి మండలంలో చోటుచేసుకున్న భూ వివాద ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఓ ఒంటరి మహిళ భూమిలో అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్తో దున్ను�
బూర్గంపహాడ్ మండలంలో మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోలుకు భలే గిరాకీ లభించింది. మార్కెట్లో ఎక్కడ చూసినా చేపలు కొనుగోలు చేసేందుకు జనం పెద్దసంఖ్యలో క్యూ కట్టారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం నాడ�
సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ పట్ల కూడా వివక్షత ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ ఇకపై ఉపేక్షించేది లేదని ఏఐటీయూసీ కేంద్ర కౌన
బూర్గంపహాడ్ మండలానికి మారుమూలన ఉన్న కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మ
స్కూటీని లారీ ఢీకొనగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మర్రికుంట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం కొత్త సూరారం గ్
యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన ప్రజాపాలన-ప్ర�
తమ ఇళ్లను కూల్చివేసి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు గానీ, సింగరేణి సీఎస్ఆర్ నిధుల ద్వారా గానీ ఎలాంటి సహాయం అందలేదని పేర్కొంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సోమవ�
సింగరేణి సంస్థలో సివిల్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ల పేరుతో కొందరు కాంట్రాక్టర్లు భారీ మాయాజాలానికి తెరలేపారు. బ్యాంక్ యాప్లను ఆసరాగా చేసుకుని నకిలీ డిపాజిట్లతో సంస్థను నిలువునా ముంచేస్తున్నారు. భవిష
వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు, ఎర్రుపాలెం మండల ప్రత్యేక అధికారి వాణ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల అన్వేషణలో ఉన్న యువత కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి రూపొందించిన ఈ క్లాస్ యాప్ను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొ�
మాదకద్రవ్యాలు, మద్యం సేవించేందుకు అడ్డుగా ఉందనే కారణంతో కొందరు ఆకతాయిలు గోడను కూల్చివేసిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం భారత్ గ్యాస్ గోడౌన్ పరిసర ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహ�
ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మదర్సాలలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ల లేమి కారణంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక అవకాశాలను కోల్పోతున్నారని మైనా�
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యా�