డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత మార్చి 20న రాత్రి 11:40 గంటల �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని సైడ్ కాల్వలు మురుగునీరుతో అధ్వానంగా మారడంతో 'మురికి కూపం... ప్రజలకు శాపం' అనే శీర్షికన మంగళవారం నమస్తే తెలంగాణలో వార్త కథనం ప్రచురితం అయ్యింద
మొక్కజొన్న, వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతుందన�
మొక్కజొన్న, వడ్లను యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, దళారీలను కట్టడి చేయాలని, మద్దతు ధర చెల్లించాలని, కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎమ్ఎస్) ఆధ్వర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బుధవారం చండ్రుగొండ గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో వి�
లక్ష్మిదేవిపల్లి మండలంలోని లోతు వాగులో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5 లక్షలకు పైగా నష్టం వాటినట్లు సమాచారం. లోతు వాగు గ్రామ పంచాయతీ మాదిగ ప్రోలులో..
మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయని రుద్రంపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుంచుపల
చేయూత పథకం కింద పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న సిబిఎస్ లైవ్ పెన్షన్ అథెంటిఫికేషన్ ప్రక్రియ మంగళవారం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష�
చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు గత రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 9 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్
ప్రజా సమస్యల పరిష్కారంలో ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య వీరోచిత పోరాటం చేశారని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ సార�
వడదెబ్బ తగలడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధి పినపాక పట్టీనగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన భూక్యా వ
చైతన్య సాహిత్య పరిషత్ సౌజన్యంతో, అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు భద్రాద్రి కొత్తగూడెం రామవరానికి చెందిన సయ్యద్ అబ్దుల్ సత్తార్
తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలీసెట్-2026 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీ పాలీసెట్-2026 కన్వీనర్ ఎ.శ్రీదేవసేన ఐఏఎస్ విడుదల చేశారు. సోమవార
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పర్మినెంట్ హోదా ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలను వర్తింపచేయాలని తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ డిమాండ్ చేశారు. సోమవ�