ప్రకృతి కన్నెర్ర చేసినా, కాలం కలిసి రాకపోయినా అన్నదాత తన ఆరాటాన్ని, పోరాటాన్ని ఆపడం లేదు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం, మరోవైపు బోరు బావుల్లో నీటి మట్టాలు అడుగంటి పోతుండడంతో భద�
కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం 'వీబీ జీ రామ్ జీ' ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా
సింగరేణి కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాల్లో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సంఘీభావం ప్రకటించింది. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్�
గ్రామాభివృద్ధి ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యే పని కాదని, ప్రజల భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల సమన్వయం, అధికారుల సహకారం కలిసి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ పంచాయతీ సర్పంచ్ �
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జూలూరుపాడ
ఒకప్పుడు రాష్ట్ర ఉద్యాన వన శాఖకు ఆదర్శంగా నిలిచిన చుంచుపల్లి మండలంలోని ప్రశాంతినగర్ పంచాయతీలో గల గరిమెళ్లపాడు హెచ్ఎన్టీసీ (హార్టికల్చర్ నర్సరీ ట్రైనింగ్ సెంటర్) నేడు తన ఉనికినే కోల్పోయే పరిస్థితికి
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని, కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దమ్మపేట తాసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐయూక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ నుండి కంటైనర్ లారీలో భద్రాచలం మీదుగా గంజా
సింగరేణి ఓసీ విభాగంలో పదవీ విరమణ పొందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ మధుకర్ను ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఎస్&పీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ఆదేశాల మేరకు ఎస్&పీస
జూలై 12న భద్రాచలంలో మాలల హక్కులు, సమస్యల సాధన కోసం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే మాలల మహా ర్యాలీని విజయవతం చేయాలని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మల కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపహాడ్ మండల
మండల కేంద్రమైన బూర్గంపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం సహకార్ సే సమృద్ధి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘం ఉపాధ్యక్షుడు ఆవుల నాగిరెడ్డి సొసైటీ కార్యాలయం ఎదుట..
భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రతినిత్యం భక్తులు, పర్యాటకులు వేలాది వాహనాల్లో దర్శనానికి వెళ్తుంటారు. అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో గత కొంతకాలంగా సారపాక-భద్రాచలం మధ్యలో నూతన వంతెన మీదుగా రాకపోకలు నిలిపి�
దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ సహకార వ�
చుంచుపల్లి మండలంలోని ఐకేపీ కార్యాలయంలో సెర్ప్ దివ్యాంగుల సమ్మిళిత అభివృద్ధి ఆధ్వర్యంలో శనివారం హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ పీడీ వ�
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ప్రజలకు ఈ సర్వే ప్రక్రియ అందుబాటులో ఉండేలా అధికారులు చూడాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బూర్గంపహా�