మారుమూల ఏజేన్సీలో వలస ఆదివాసీల అవసరాలను గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ స్వచ్చంధ సంస్థ దాతల సహకారంతో అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు అభినందనీయమని ఏడూళ్లబయ్యారం సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడ
ఇటీవల పలు మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన గర్భిణి కేసుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. సంబంధిత గర్భిణికి ప్రభుత్వ మాతా శిశు కేంద్రం (MCH)లో ప్రామాణి�
బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) శిథిల భవనంలోనే కొనసాగుతోంది. ఓ పక్క శిథిలమైన భవనం.. మరోపక్క అసౌకర్యాల నడుమ అరకొర వైద్యులు, సిబ్బందితో రోగులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రద�
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' పథకాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ భద్ర�
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్లను ఎ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని అడవి రామవరం గ్రామీణ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో వేలాడుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
అక్రమంగా డంప్ చేసిన ఇసుకను తోడుతున్న జేసీబీతో పాటు ఇసుక తరలిస్తున్న లారీని గురువారం రాత్రి పట్టుకున్నట్లు బూర్గంపహాడ్ పోలీసులు తెలిపారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహన్రావుతో కలిసి శుక్రవారం ముమ్మరంగా విద్యుత్ మరమ్మతు ప
బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తిస్థాయిలో జరిగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు, సర్ ప్రోగ్రామ్ ఇన్చార్జి దిండిగల రాజేందర్ అన్నార�
సీతారామ ప్రాజెక్టు జలాలను జూలూరుపాడు మండలానికి పిల్ల కాల్వల ద్వారా తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు నిరసన చేపట్టారు. సీపీఎం గుండెపూడి, రామచంద్రాపురం శాఖల ఆధ్వర్యంలో రామచంద్రాపురం స�
జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని రాష్ట్ర హైకోర్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తులు జస్టిస్ జె.శ్రీనివాసరావు, జస�
దమ్మపేట మండలంలోని నాయుడుపేట పాఠశాలలో తొలగించిన మధ్యాహ్నం భోజన కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవా�
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో రైతులకు ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఏ బి.రాజేశ్వరి మాట్లాడ