కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్బరో కార్యక్రమం బూర్గంపహాడ్ మండలంలో సోమవార�
మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో సీపీఎం మ�
కొత్తగూడెంలోని విద్యాదరి ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి రాజేష్ ఖన్నా శనివారం ఐఐటి విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకున్నారు. కొత్తగూడెం రైటర్ బస్తి గొల్లగూడెంకు చెందిన టేకుమట్ల స్నేహిత పదవ తరగతి, ఇంటర్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర సాగుతుందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా తెలిపారు. శనివారం బూర్గంపహాడ్ మండల కేంద్రానికి చేరుకున్న యాత్రలో భాగం�
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్కు గురైన వ్యక్తికి అత్యవసర సమయంలో సకాలంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు.
పోలీస్ నిబంధనలను వాహనదారులు బేఖాతర్ చేస్తున్నారు. పారిశ్రామిక కారిడార్గా ఉన్న బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో లారీ యార్డు వద్ద వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలుపుతూ నిబంధనలను..
చినుకుకోసం ఎదురుచూసిన రైతులను ఒక్కసారిగా వచ్చిపడిన గోదావరి వరద ముంచిందని, వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు పున్నంచంద్ డిమాండ్
బూర్గంపహాడ్ మండలం సారపాక గోదావరి బ్రిడ్జి వద్ద శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... సారపాక-భద్రాచలం వంతెన కింద మూడో పిల్లర్ వద్ద...
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి కాలినడకన బయల్దేరిన రామ భక్తులకు చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా మందిరంలో శనివారం అన్నదానం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పల్లెపాడు �
అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు పాలిచ్చే ఆవు బలి అయ్యింది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకయ్�
గోదావరి వరదల సమయంలో పోలవరం బ్యాక్ వాటర్ ముంపు మండలమైన బూర్గంపహాడ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం సా�
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు అప్పులు చేసి నిధులు తేవడం అవసరమా అని బీఆర్ఎస్ కార్పొరేటర్ బీమా శ్రీవల్లి, స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు బీమా శ్రీధర్ ప్రశ్న�
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఎంపీ�
పారిశ్రామిక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ప్రధాన ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ మేడా ప్రసాద్ శుక్రవారం నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. లార�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో శుక్రవారం వైఆర్టీజీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో హెచ్ఐవీ, సిఫిలిస్ రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్ పరీక్షల�