మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోచవరంలో కట్టా కాంస్య విగ్రహావిష్కరణ కల్లూరు, జనవరి 2 : నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన మహనీయుడు దివంగత మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య అని రాష్ట్ర రవాణాశా�
నేడు మత్స్యావతారంలో రామయ్య జనవరి 13వరకు నిత్య కల్యాణాలు నిలిపివేత భద్రాచలం, జనవరి 2 : భక్తకోటి ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. భద్రాద్రి దివ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి వైకు�
మణుగూరు రూరల్/ సారపాక, జనవరి 2 : రైతుబంధు డబ్బుల విడుదలను హర్షిస్తూ రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. మణుగూరు మండలంలోని తిర్లాపురం రైతువేదికలో టీఆర్ఎస్�
అశ్వారావుపేట రూరల్, జనవరి 2 : నేపాల్లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో ఇండియా టీమ్ రన్నర్గా నిలిచింది. ఈ టీమ్లో మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పండువారిగూడెం గ్రామానికి చెందిన గిరి
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు కొవిడ్ నిబంధనలు పాటించాలి ఈవో బానోతు శివాజీ పర్ణశాల, డిసెంబర్ 31 : ముక్కోటి అధ్యయనోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు భద్రాచలం ఆలయ ఈవో బానోతు శివాజీ పేర్కొన్నార
దుమ్ముగూడెం మండలంలో ఏటా 20వేల ఎకరాల్లో వరిసాగు యాసంగిలో సాగుపై సందిగ్ధం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ పర్ణశాల, డిసెంబర్ 31: రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తున్నది. �
శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ శాఖ ముందంజ మాదక ద్రవ్యాల నిర్మూలనలో రాష్ట్రంలోనే మొదటి స్థానం ఎస్పీ సునీల్ దత్ కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 31: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టుల కట్టడి, గంజాయి-గుట
కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 31 : ఈ నెల 15వ తేదీ నాటికి నర్సింగ్ కాలేజీ మొదటి బ్లాక్ స్లాబ్ పనులను పూర్తి చేయాలని, రెండవ బ్లాక్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కలెక్�
3 నుంచి అధ్యయనోత్సవాలు 12న తెప్పోత్సవం.. సిద్ధమవుతున్నహంస వాహనం.. 13న ఉత్తర ద్వార దర్శనం రూ. కోటి వ్యయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు భద్రాచలం, డిసెంబర్ 29: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలో వచ్చే నెల 3వ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను, ఆహ్వాన పత్రికలను దేవాదాయశాఖ
దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాదం మరింతగా పెరుగుతుందని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో ఈ బృహత్ పల్లెప్రకృతి వనాన్ని రూ.26లక్షలతో ఏ�
దమ్మపేట :గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో మొద్దులగూడెం పంచాయతీలోని తడి, పొడి చెత్త బుట్టలను మెచ్చా పంపిణీ చేసారు. ఈసందర్బంగా మెచ్చా �
దమ్మపేట: ఏజెన్సీ మండలమైన దమ్మపేట, మల్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తొమర్ చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రధానంచేశారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్లో