వ్యాపార విస్తరణ చర్యలతో సంస్థ అభివృద్ధికి పటిష్ట పునాది వచ్చే ఏడాది నుంచి నైనీ బ్లాక్లో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి 2025 నాటికి 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడు�
సంస్థకు 133 ఏళ్ల చరిత్ర రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర మహారత్న కంపెనీలకు దీటుగా దూసుకెళ్తున్న సంస్థ ఆరు జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలు ఆధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం చీకట�
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి డే ప్రధాన వేడుకలు హాజరుకానున్న సింగరేణి సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 22 : సింగరేణి సంస్థ 133 సంవత్సరాలు పూర్తి చేసుకొని 134 సంవత్సరంలోకి అడుగుపెడుతున
తదుపరి ఎన్నికల్లో ఈ స్థానంలో టీఆర్ఎస్ను గెలిపించాలి పోడు, విలీన పంచాయతీ సమస్యకు త్వరలోనే పరిష్కారం రామాలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు భద్రాచలం నియోజకర్గ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ మధు భ
కొత్తగూడెం: జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఉన్న ఎస్ఆర్టీ ఏరియా బాధితులకు అండగా ఉంటామని, వారిని అక్కడి నుంచి తొలగించవద్దని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్న�
కొత్తగూడెం: ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచి�
‘ఊరూరా చావుడప్పు’ నిరసనలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా మణుగూరులో ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర, దహనం మణుగూరు రూరల్, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ప
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
అశ్వారావుపేట: మైనర్ బాలికను మోసం చేసి వివాహం చేసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప
ఈ నెల 28 నుంచి యాసంగి ‘రైతుబంధు’ పాస్బుక్ ఉన్న ప్రతిఒక్కరికీ లబ్ధి ఉమ్మడి జిల్లాలో 4.57 లక్షల మంది అర్హులు వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ రైతులకు తప్పిన పెట్టుబడి కష్టాలు యాసంగి సీజన్ వచ్చేసింది.. రైతన్నకు
భద్రాచలం: గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అవకతవకలు లేకుండా సిద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు
చండ్రుగొండ: చందుగొండ మండల పరిధిలోని రేపల్లెవాడ అభయాంజనేయ ఆలయంలో అయ్యప్పభక్తులు ఇరుముడి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామస్తులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామ�
రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప�
చండ్రుగొండ: జాతీయ బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం మండలంలో బ్యాంకులు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బ్యాంకుల ప్రవేటీకరణ, వ