దమ్మపేట: ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన తాతా మధు గెలుపు పట్ల దమ్మపేట టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం �
భద్రాచలం:నవజీవన్ ట్రస్ట్ ట్రస్టీ కే.శ్రీధర్ ఆచార్య ను ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు ఫర్ దివ్యాంగజీవన్ -2020 వరించింది. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇటీవల దేశ రాజధా
అశ్వారావుపేట: నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని దురదపాడు గ్రామంలోని నిరుపేద గిరిజనులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు దుప్పట్లు పంపీణీ చేశారు. ఆర్దిక ఇబ్బందులతో ఉన్న నిరుపే�
దమ్మపేట:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన “ఛలో ఢిల్లీ”కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా న�
పెద్ద జబ్బుకైనా.. చిన్నాసుపత్రిలోనే పరీక్ష త్వరలో జిల్లా ఆసుపత్రుల్లో కీమో, రేడియాథెరపీలు ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో 269 మంది క్యాన్సర్ రోగులు తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. అంద
విజయవంతంగా కొనసాగుతున్న సమ్మె రెండోరోజు నిలిచిన బొగ్గు ఉత్పత్తి బోసిపోయిన కార్యాలయాలు, గనులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులు కార్పొరేట్ శక్తుల కోసమే బొగ్గు బ్లాకుల వేలం నిరసన తెలిపిన టీబీజ�
పాల్వంచ: కొత్తగూడెం జిల్లాలో నేరాలను అదుపులో ఉంచుతూ శాంతి భద్రతలు కాపాడటంలో జిల్లా పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని హెచ్ఆర్పీవీఏ జిల్లా అధ్యక్షుడు కారెం జాన్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ
కొత్తగూడెం: ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే మెజారిటీ ఓటర్లు మావైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్�
కొత్తగూడెం: కొత్తగూడెంజిల్లాకు చెందిన బరిగెల భూపేష్కుమార్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. చిన్నప్పటి ను
చండ్రుగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ మండలానికి చెందిన ఎంపిటీసీలకు ఆయన స�
చండ్రుగొండ: జిల్లాలో 481 పంచాయతీల్లో 80లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమంలో పెంచుతున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూధనరాజు అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అ�
అశ్వారావుపేట: నాణ్యమైన పంట దిగుబడుల కోసం భూమిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.మాధవి, ఎస్బీఐ కొత్తగూడెం రీజనల్ మేనేజర్ మహేశ్వర్లు రైతులకు సూచించారు. భూసార పరీక్ష�
సారపాక : సారపాకలోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పూజారి వెంకటేశ్వరరావు ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీ పగలగొట్టి �