అశ్వారావుపేట :పోకలగూడెం పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన ఇరుముడి కార్యక్రమంలో ఎమ్మేల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాధాబాబు, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సర్పంచ్లు ఇస్లావత్ నిరోషా, పూసం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడా మొహన్రావు, జడ వెంకయ్య, భూపతి శ్రీనివాసరావు, మద్దిరాల చిన్నపిచ్చయ్య, ఉన్నం నాగరాజు, కొదుమూరి జనార్దన్రావు, బానోత్ బీలు, గుగులోత్ శ్రీనివాస్నాయక్, తదితరులు పాల్గొన్నారు.