గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 5,168 వార్డు సభ్యుల ఎన్నికలను �
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఘట్టం మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల అధిక
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఐడీవోసీలో పంచాయతీ ఎన్
విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని టెస్సా రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల ప్రసాద్లు డిమాండ్ చేశారు. �
దేశంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఐక్యవేదిక జాక్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బుధవారం సిం�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ జనరల్ మేనేజర్లు జి.వి. కిరణ్ కుమార్ (వెల్ఫేర్ & CSR), ఏజీఎం మురళీధర్ ర�
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా నిర్వహించారు. RCHP హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎస్ఈ అజ్మీర శ్రీనివాస్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవరాం జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం ఎస్ ఓ టు జీఎం కోటిరెడ్డికి మెమ�
కారేపల్లి ఎస్ఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు బుధవారం సందర్శించారు. గురుకులంలో వసతి సౌకర్యాలను పరిశీలించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని కస్నాతండా గ్రామంలో 1,200 ఓట్లుకు ఎనిమిది వార్డులు ఉన్నవని, 8 వార్డుల్లో 4 జనరల్కు, మరో 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగిందని సీపీఎం పాలేరు డివిజన్ నాయకుడు భూక్య నాగేశ్వరరావు తెలి�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ ఉండదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఐడిఓసి లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశ�
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పాల్వంచలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారిలో గల అంబేద్కర్ విగ్రహానికి అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత..
తన నయవంచక విధానాన్ని మరోసారి చాటుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల 42 శాతం రిజర్వేషన్ల హామీని గట్టున పెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిండాముంచింది. తన చిత్తశుద్ధి లోపాన్ని తానే రుజువు చేసుకుంది. బీసీల �