పంచాయతీ ఎన్నికల మలిదశ పోరుకు సమయం ఆసన్నమైంది. భద్రాద్రి జిల్లాలోని అన్ని పార్టీలూ రెండో విడత ఎన్నికల సమరంలోకి దూకాయి. ఇప్పటికే హోరాహోరీ ప్రచారాన్ని సాగించారు. ఈ నెల 14న ఎన్నికలు జరుగనుండడంతో శుక్రవారంతో �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై మహిళలు ప్రభావం చూపనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ‘ఆమె’ తీర్పు ప్రధానంకాన�
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెసోళ్లు పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. పండ
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన జరిగే 35 పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో కారేపల్లి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో
సింగరేణి ఓసీ విస్తరణలో అక్కడ ఊరు మాయం అయింది. దీంతో అక్కడ ఉన్న కుటుంబాలు తలోదిక్కయ్యాయి. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి ఎన్నికలు వచ్చాయి. మరి ఎవరు పోటీ చేస్తున్నారు. ఎవరు బరిలో ఉన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు ప్�
ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, ఆయన భార్య చుక్కల బోడు, మాజీ సర్పంచ్ గంగాబాయి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోన
గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రావడానికి తాము ఎల్లప్పుడూ తోడుంటామని సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు అన్నారు. గురువారం విశ్వమా�
సింగరేణి సంస్థలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు- 2025 ఇల్లెందు ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో గురువారం జరిగాయి. ముఖ్య అతిథులుగా జీఎం సెంట్రల్ వర్క్ షాప్ ఎం.దామోదర్ రావు, ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ�
Karepalli |ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు లీకవుతున్నాయి. దాంతో నీరంతా వృథాగా పోతున్నది. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ ఇంటి నుండి వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించి రావాలని, రక్షణ అనేది ఇంటి నుండే మొదలు పెడదామని జనరల్ మేనేజర్ సెంట్రల్ వర్క్ షాప్ ఎన్.దామోదర్ రావు అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ షా�
Yellandu | పంచాయతీలో ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఇందుకు అభ్యర్థులు సహాకరించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, జిల్లా ఎన్నికల సహాయ అధికారి బైరు మల్లీశ్వరీ కోరారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో బుధవార�
చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ గ్రామానికి చెందిన పొన్నాల పృథ్వీరాజ్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. 47వ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ క్రీడలో ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలక