కలర్ ప్రింటర్తో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు ఓ బాధిత రైతు ఫిర్యాదుతో రట్టయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రవ్య�
ఈ ఏడాది దసరా పండుగ రోజు సింగరేణి కార్మికులకు ఆనందంగా లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. లాభాలు ఎక్కువగా వచ్చినప్పటికీ దసరా బోనస్ తక్కువ ప్రకటించి నిరాశను మిగిల్చింది. గతంలో కంటే ఎక్కువ వస్తుందనుకున�
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. దసరా సంబరాల్లో భాగంగా మూడో రోజు జరుపుకునే ముద్దపప
కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మాదారం, ఉసిరికాయలపల్లి, పేరుపల్లి గ్రామ పంచాయతీలో ఆది కర్మయోగి సేవా కేంద్రాలను ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.విజయలక్ష్మి మంగళవారం ప్రారంభించా�
న్యాయవాద రక్షణ చట్టం అమలుకై ఇల్లెందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇల్లెందు కోర్టు ఆవరణంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో న్యాయవాదులపై దాడులు ప
గుర్తింపు సంఘాన్ని పిలవకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీశారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడు యూనియన్ సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. మంగళవారం �
వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పొద్దని సీఐటీయూ ములకలపల్లి మండల కన్వీనర్ నిమ్మల మధు అన్నారు. మంగళవారం ములకలపల్లిలో జరిగిన బిల్డింగ్ వర్కర్స్ సమావేశంలో ఆయన మ
దేశ వ్యాప్తంగా పేరు పొందిన ప్రతిష్ఠాత్మక ‘తిరుచ్చి ర్యాండర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే సైక్లింగ్ పోటీల్లో ఈసారి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి తొలిసారిగా 8 మంది సైక్లిస్టులు పాల్గొని విశ�
రైతులందరికీ సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు (Farmer Suicide) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి)మండలం మంగలి తండాకు చెందిన రైతు ధరావత్ పంతులు
చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో గల జగన్నాథపురం, కొదుమూరు గ్రామాల్లో సోమవారం యూరి యా కోసం రైతులు బారులుదీరారు. యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్దకు చేరుకున్�
జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్�