భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిలో వంట కోసం నిల్వ ఉంచిన కర్రల్లో ఐదు అడుగుల నాగు పాము బుసలు కొడుతూ పైకి లేచింది.
గిరిజన ఆశ్రమ పాఠశాలల డైలీవేజ్, కాంటినెంట్ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని మేకలతండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు.
లెవన్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట పల్నాడు జిల్లాలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జూనియర్ కేటగిరిలో తెలంగాణ క్రీడాకారులు రెండో స్థానం సాధించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని బోజ్యా తండాలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు గ్రామంలో సమస్యలు తీష్ట వేసి తండావాసులను వేధిస్తున్నాయి. పారిశుధ్యం పడకేయడంతో పాటు తాగున�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. చండ్రుగొండ మండలంలో పోకలగూడెం, రావికంపాడు, తుంగారం, రేపల్లెవాడ, తిప్పనపల్లి గ�
ఖమ్మం జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.96 కోట్ల వ్యయంతో చిన్న, మధ్య తరహా మరమ్మతు పనులను చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) కె.రవిబాబు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల వ్యాప్తంగా బుధవారం నుండి గ్రామాల్లో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు మండల వైద్యాధికారి ఉపేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని పశు �
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
ఒకటా.. రెండా ఎన్నింటిని తట్టుకోవాలి రైతులు. విత్తు వేసింది మొదలు.. పంట చేతికందే వరకూ అన్నదాతలకు అన్నీ కష్టాలే. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లోనూ అన్నీ తిప్పల
తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రే మొదలైన వాన.. తెల్లవారేసరికి పలు మండలాలను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాగు�
రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)’కు సంబంధించిన ఫీజుల బకాయిలను ఆయా ప్రైవేట్ పాఠశాలలకు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట తమ తల్లిదండ్రులతో క
విద్యుదాఘాతంతో దుక్కిటేడ్లు మృత్యువాతకు గురైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం తొడిదలగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో ఏరియా జీఎం శాలెం రాజును సోమవారం క�