రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆచరణీయమైనవని వక్తలు పేర్కొన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ శాఖలు, వివిధ పార్టీలు, పల�
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరు జలాశయానికి విడుదలవుతున్న నీటిని అధికారులు మంగళవారం బంద్ చేశారు. గత డిసెంబర్ 15వ తేదీన ప్రారంభమైన నీటి విడుదల ఇప్పటివరకు కొనసాగింది. సాగర్ నుంచి నీటి విడుదల బం�
ఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరహార దీక్షలు మంగళవారం 20వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరె�
బూర్గంపాడు మండలం ఐటీసీ పీఎస్పీడీ సారపాక కర్మగారంలో అడ్మిన్ బ్లాక్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీతో నల్ల చొక్కాలతో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడ
కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీకి చెందిన ఈ.సాత్విక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరించింది. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ.సంతోష్ బాబు కుమార్తె అయిన సాత్విక ఈ విజయ
అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ ముడు గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్టాండ్ సెంటర్లో పీఆర్టీయూ ఆధ్�
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ ర�
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు..
తమ సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. సోమవారంతో అది ఆరో రోజుకు చేరుకుంది. పాల్వంచ కేటీపీఎస్, మధిర డివిజన్ క
భద్రాచలంతోనే తమ పేగుబంధం ముడిపడి పడి ఉందని ఐదు విలీన పంచాయతీల ప్రజలు నినదిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రాలో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
ఉమ్మడి జిల్లాలో డిగ్రీ విద్య డీలా పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో వేల సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ.. వందలు, పదుల సంఖ్యలో కూడా ప్రవేశాలు జరగడం లేదు. అధ్యాపకులు, సిబ్బంది కొరత; వసతుల లేమి వంటివి అక్కడ ప్