Blast | ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నారాయణరావు అనే వ్యక్తికి, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, నారాయణరావు కుటుంబసభ్యులు కలిసి మంటలను ఆర్పేశారు.
College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మేత కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్లే మేకల ట్రాలీ పల్టీ కొట్టిన ఘటనలో 15 మేకలు మృతి చెందాయి. ఈ దుర్ఘటన ఇల్లెందు మండలం పోచారం తండా సమీపంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలో పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందిస్తున్న రామవరం పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముస్తఫా, ఆయన మనవడు అఫాన్ జైదీనీ ని గురువారం పంజ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ట్రాన్స్జెండర్స్కి ఆర్ధిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్కి రూ.75 వేల చొప్పున మొత్తం 8 యూనిట్లకు వంద శాతం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా
రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి రామవరంలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇల్లెందు సింగరేణి ఏరియాలో పలువురు ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను జీఎం వి.కృష్ణయ్య గురువారం అందజేశారు. ఇల్లెందు ఏరియాలో పని చేస్తున్న NCWA ఉద్యోగులకు 1 జనవరి,2026 నాటికీ అర్హత కలిగిన వారికి సర్వీస్ లింక్�
ఈ సంవత్సరం యువ రక్తంతో నిండిన సింగరేణిని చూస్తున్నానని, ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్షాన్ని తప్పకుండా సాధించగలమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో నూతన స�
వినియోగదారులకు న్యాయమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ అన్నారు. బుధవారం ఇల్లెందు మండలం కొమరారంలో విద్యుత్ శాఖ పల్లె బాటలో భాగంగా 132/33 కే.వి ఇల�
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్ఓ దూదిపాళ్ల విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన సైన్స్ టీచర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల