కోయగూడెం ఉపరితల గని (కేవోసీ)లో ప్రతిరోజూ మూడువేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. నాణ్యమైన బొగ్గును వేరుచేయగా ‘అన్గ్రేడ్ బొగ్గు’ నిల్వలు కొండలను తలపిస్తూ పేరుకుపోయాయి. రెండు మూడు నెలలుగా ఇదే పరిస్థ�
సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తిలో ఫిబ్రవరి నెల చివరి వరకు లక్ష్యాన్ని సాధించలేక వెనుకబడి ఉంది. ఇప్పటివరకు కేవలం 81 శాతం మాత్రమే ఉత్పత్తి సాధించింది. ఫిబ్రవరి నెలక�
హోలీ వేడుకల్లో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగిన ఇద్దరు మిత్రులు గల్లంతయ్యారు. ఈ ఘటన మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. మ�
Velugumatla Victims | కాంగ్రెస్ సర్కార్ కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ చర్యలతో భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడ్డారు.
Bhadrachalam LIC | భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో నిరుపేదలపై ఇన్సూరెన్స్ తీసుకుని.. ఆపై వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి కోట్లు కాజేసినట్లు తెలిసింది. ఈ ఘరానా మో�
Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయ�
రైతులకు రైతుభరోసా అందించకుండా రేవంత్రెడ్డి సర్కారు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. సీజన్ దాటిపోతున్నా వరి పంట ఈనే దశకు వచ్చినా నేటికీ రైతులకు పంట పెట్టుబడి సాయం అందనేలేదు. నిన్న మొన్నటి వరకు ఎన్నిక�
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసి ఇంటిల్లిపాదికి నిలువ నీడ లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. వంట సామగ్రి, ఇతర వస్తువులన్నింటినీ మూటగట్టి ఖమ్మం నగరంలోని అంబేద�
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చుడేనా? రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలనా? లేక రాంబదుల రాజ్యమా? అని రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రశ్నించారు
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం, అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువ నీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మంగళ్ తండా సమీపంలో గల చేనులో 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. గ్రామ సమీప చేనులో..
పూజ గదిలో దేవుడి కోసం వెలిగించిన దీపం ఇంటిని దహనం చేసింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధి రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని గోపి ఏరియాలో సోమవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింద�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు ప్రముఖ బహుళ జాతి సంస్థ పెంటగాన్ టెక్నాలజీస్ బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇంజి
శాంతి సమాజ స్థాపనకు యుద్ధాలు వద్దు అని అఖిల భారత పీఠాధిపతుల సమైక్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని అన్నారు. కరుణగిరి మహోత్సవాల సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి �