నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని బీ కాలనీ తండాలో గురువారం కార్డె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ బోడ బాలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో..
గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి కుటుంబానికి బీఆర్ఎఫ్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్న�
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకోవాలని చూస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిల�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పైపైకి వెళ్తున్నది. మంగళవారంతో పోల్చితే ఒక్క రోజులోనే భారీగా ధర పెరిగింది. ఈ ఏడాది ఇదే అధిక పెరుగుదల అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,200, �
Khammam : ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా హాలియా మున్సిపల్ కమిషనర్గా వెళ్లగా.. ప్రస్తుతం హాలియా మున్సిపల్ కమిషనర్ ఎం రామదుర్గారెడ్డికి కల్లూ�
జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించార�
కార్మికుల మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని, అదే స్ఫూర్తితో ఉత్పత్తి, భద్రత రంగాల్లో మెరుగుదల సాధ్యమవుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. మంగళవారం రాత్రి కొత్తగూడెం ఏరియా�
సీఎం పీఎఫ్ (CM PF కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వ
సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్
సికింద్రాబాద్-మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12745) రైలుకు బుధవారం నుండి కారేపల్లి రైల్వే స్టేషన్లో నిలుపుదలను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మణుగూరు నుండి సికింద్రాబాద్కు �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కోమట్లగూడెం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ ఎ.జయసుధ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి(60) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం నుండి చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు..