రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, తెలంగాణ రైతు సంఘం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో త�
అన్నదాతల ఆరుగాలం కష్టమంతా నీటిపాలైంది. ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నలకు కన్నీటి వ్యథను మిగిల్చింది. చేతికందిన పంటలు వర్షార్పణమయ్యాయి. అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉంచిన మొ
కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. ప్రతి కాలనీ భద్రత పోలీసులకు మాత్రమే పరిమితం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా
బూర్గంపహాడ్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు చేశారు. సోమవారం మండల పరిధిలోని పినపాక ఉప్పుసాక గ్రామాల మధ్య కిన్నెరసాని వాగు నుండి యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుం
భద్రాచలం పేపర్ బోర్డు కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సోమవారం టీపీఎం, సురక్షను బహిష్కరించి కార్మిక నేతలు నిరసన తెలిపారు. వేతన ఒప్పందం ముగిసి 34 రోజులు గడుస్తున్నా
కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎండను సైతం లెక్కచేయకుండా గత 40 రోజులుగా కాంట్
గ్రామాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయి అధికారులైనా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులతో సమన్వయంతో పని చేయాలని సింగరేణి (కారేపల్లి) మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్ అన్నారు. ఎంపీడీవో కా�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ చేపట్టిన RP&NCRAP (రెమెడియేషన్ ప్లాన్ & సహజ సామాజిక వనరుల వృద్ధి ప్రణాళిక) కార్యక్రమం కింద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెం
కారేపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మండలానికి చెందిన పలువురు సర్పంచులు పలు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆదివారం నాటి అకాలవర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్ర�
మండలంలోని పాతర్లపాడులో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరిత్యం కారణంగా రైతులకు రూ.లక్షల పంటనష్టంతోపాటు మూగజీవాల ప్రాణనష్టం కలిగింది. బాధిత రైతులు తెలిపిన
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిం�
సామాన్య ప్రజలపై ‘గ్యాస్ పిడుగు’ పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనంపై మోయలేని భారం మోపింది. ఆరు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగిం�