Sand Mafia | ర్యాంపు వద్ద స్థానికులపై నిర్వాహకులు దాడిచేసిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆదివారం బ్లూకోట్ కానిస్టేబుల్, హోంగార్డు విచారణకు వచ్చి విచారణ అనంతరం తిరిగి వెళుతుండగా ఇసుకలారీ పోలీసు ద్విచక్
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపలు కలకలం రేపాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూ ప్రకంప�
విద్యాసంస్థలకు గుమ్మంగా పేరొందిన ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు హాట్ కేక్గా మారింది. హైదరాబాద్ తర్వాత విద్యాసంస్థలకు అంతటి పేరున్న ఈ జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు పోటీ పడుతుంట
రేపటి నుంచి పాఠశాలలు మొదలవుతున్నాయి. ప్రైవేటు స్కూల్లో చదివే చాలామంది విద్యార్థులు ఆ స్కూల్ బస్సుల్లోనే పాఠశాలలకు వెళ్లివస్తుంటారు. అయితే ‘బడి బస్సు భద్రమేనా’ అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవు�
ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురైన బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు కలెక్టర్ దివాకరకు శనివారం
అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలోని పగిడేరు వాగుపై
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపప్లో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించిన 'గిరిజన జీవితం, సాంప్రదాయాలు, గతానుభవాలు, అంతర్ద్రుష్టులు, దూరదృష్టి' అంశంపై ఈ 12, 13 తేదీల్లో రెండు రో�
అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్లో అటవీ తనిఖీ కేంద్రంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ అవార్డును
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం పనితీరు ఆగమ్య గోచరంగా తయారైంది. ఇక్కడ 12 మంది డాక్టర్లు, ఆరుగురు హెడ్ నర్సులు, 26 మంది స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఉన్నార�
పల్లె ప్రకృతి వనాల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాలకు విరుద్ధంగా చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) కార్యాలయ భవనం నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణ
జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య�