న్యాయమైన కోరికల సాధన కోసం గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఐకెపి వీఓఏలు సోమవారం తిరుమలయపాలెంలో వినూత్న నిరసన తెలిపారు. కండ్లకు నల్ల క్లాత్ కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని దారేడు గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త షేక్ ఇమామ్ (45) ఖమ్మం నగరంలో రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ 24న ఎండ తీవ్రతకు గురై అస్వస్థత చెందగా రాత్రి సమయంలో..
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ఆదివారం వడదెబ్బ కారణంగా మృతి చెందిన ఎన్.రజనీకాంత్కు రుద్రంపూర్ సర్పంచ్ బానోతు కేస్లీ, పంచాయతీ కార్యదర్శి నరేందర్ సోమ�
తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బ తగిలి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని తిలక్నగర్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవులపల్లి లక�
లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో సోమవారం కుక్క కాటుకి ఎం.రాములమ్మ(40) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. చేతకొండలో ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రాములమ్మపై సోమవారం వీధి క�
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో రైతులపై కేసులు పెట్టారు. పంట కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగినందుకు ముగ్గురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకూ ఎడాపెడా హామీలు గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలు సంగతి మరిచింది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఇంకో అడుగు ముందుకేసి దాదాపు అన్ని వర్గాలకూ ఎగనామం �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అగ్నికీలలు వ్యాపించాయి. వేర్వేరుగా జరిగిన ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. జూలూరుపాడు మండలంలో అడవికి నిప్పంటుకుంది. సమీప రైతులకు తృటిలో ప్రమాద
పేదోళ్లు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో, మాజీమంత్రి వనమ�
కరకగూడెం, మే24 : తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (71) ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి గత వారం రోజులుగా ఆయిల్పాం గెలలు పోటెత్తుతున్నాయి. దీంతో ట్రాక్టర్ల అన్లోడింగ్కు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఎండలు దంచికొడుతుండడంతో వేడ�
జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కాన�
ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ‘ఫైనాన్స్ క్లియరెన్స్' మాయాజాలం వెలుగుచూసింది. ఈ విషయంలో ఏకంగా కార్యాలయ ఉద్యోగులు ఇద్దరు, ఆర్టీఏ ఏజెంట్ ఒకరు పోలీసుల అదుపులో ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఓ వ్
రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్�