స్వల్ప ఘటనలు మినహా ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వ�
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్వంచ పట్టణంలో తన పార్టీ కండువా మెడలో వేసుకొని వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్పై దౌర్జన్యం..
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని డీవైఎస్వో తుంబూరు సునీల్రెడ్డి ఆకాంక్షించారు. రెండు రోజులపాటు ఖమ్మం నగరంలోని సర్దార్ పట�
రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ను సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చే�
పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ప్రభుత్వం లక్షలాది రూపాయలు హరితహారం పేరుతో ఖర్చు చేస్తుంటే మరొకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగిస్తున్న వైనం ఇది. చెట్లు తొలగించాలంటే అటవీ శాఖ అన�
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 31 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. 31 వార్డుల ప
Congress Candidate | కాంగ్రెస్ నాయకులు ఓ వైపు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లను ప్రలోభపెడుతూ.. మరోసారి విధుల్లో ఉన్న పోలీసులను కూడా లెక్కచేయడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ ఎన్ని�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు పలుగు, పార, బొచ్చలు సర్పంచ్ బోడ బాలు నాయక్ చేతుల మీదుగా..
విద్యార్థులు పరీక్షలంటే ఎటువంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ సోహెల్ అహ్మద్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాలలో బుధవారం ఇంటర్, పదో తరగతి వి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వ�
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అభివృద్ధికి, సంక్షేమానికి తార్కాణం. తప్పుడు వాగ్దానాలతో, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేళ్లుగా సాగిస్తున్న పాలన నమ్మక ద్రోహానికి నిలువెత్�
ఖమ్మం జిల్లాను క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న 2025-26 సీఎం కప్ క్రీడా పోటీలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ స�
ఆమన్నపేట, ఫిబ్రవరి 10: అమెరికతో చీకటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని భారత వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్న తాకట్టు పెడుతోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సీపీఎం జిల్లా కార
టేకులపల్లి, ఫిబ్రవరి 10 : టేకులపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని బద్దుతండ ఏకలవ్య ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తెలిపారు.