అధికారుల న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వీడాలని సీఎంవోఏఐ నాయకులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిం
పేదల ఆరోగ్య భద్రతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దపీట వేసిందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గుర్తుచేశారు. శనివారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహ�
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని, మున్నేరు, పాలేరు, వైరా ప్రధాన జలాశయాల నుంచి ప్రజల తాగునీటి అవసరాలకు తగినంత నీరు అందుబాటులో ఉందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ర�
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీపై ఉన్న మోజు, లేని ఫ్యూచర్సిటీపై ఉన్న ఆరాటం పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత
ఖమ్మం జిల్లాలో వానకాలం వ్యవసాయ సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో దుక్కులు పూర్తి చేసి విత్తనాలు విత్తడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పత్తి సాగు జిల్లావ్యాప్తంగా జోరుగా కొన
కొత్తగూడెం ఏరియాలోని పీవీకే నెం.5 ఇంక్లైన్ భూగర్భ గనిని సింగరేణి భూగర్భ గనుల జనరల్ మేనేజర్ కె. యాదయ్య శనివారం సందర్శించారు. గనిలో జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలు, నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ల గ్రామానికి చెందిన చందా లింగయ్యకు అరుదైన గౌరవం లభించింది. చందా లింగయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లా జడ
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని �
బూర్గంపహాడ్ మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్ధినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి(సీడీపీవో) కేఎం తార శనివారం ఒక ప్రకటనలో తెలిపార�
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి మనుగడకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బిజెపి భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో క�
కారేపల్లిలోని మైనార్టీ గురుకులంలో.శుక్రవారం సాయంత్రం విద్యార్థిని (మైనర్ బాలిక) హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంపై శనివారం సంబంధిత అధికారులు పాఠశాలకు చేరుకుని విస్తృత స్థాయిలో విచారణ చేపట్ట�
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్ను సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు శనివారం ఇల్లెందు గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి �
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ లిట్రసీ క్లబ్ ఏర్పాటు చేసుకుని 18 ఏళ్లు దాటిన యువతకు కొత్తగా ఓటు నమోదు చేపట్టాలని ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్ అన్నారు. శనివారం బూర్గం�
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం సమగ్రంగా ఉండేలా పూరించాలని భద�
మణుగూరు వైపు వెళ్లే సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని, గుంతల రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సారపాక-ఇరవెండి ప్రధాన రహదారిపై నాయకులు ర�