భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక 'ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్' బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరం
ఇల్లెందు పట్టణంలో రూ.37.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదే�
తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తుడు ఒక్కడే జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సంఘటన శుక్రవారం బూర్గంపహాడ్లో చోటుచేసుకుంది. బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై గ్రామస్తుడ�
Ration Shop | రేషన్ బియ్యం కోసం వెళ్లిన ప్రజలకు చీకటి కష్టాలు తప్పలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని జీసీసీ కేంద్రంలో గురువారం రాత్రి చీకట్లోనే రే�
రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. అందుకే ఏ సమస్యనూ పరిష్కరించడం లేదని, పైగా విద్యార్థులనే సమస్యల్లోకి నెట్టివే�
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్బీవో) బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, దీనిని అటవీ శాఖ అత్యంత సీరియస్గా తీసుకున్నదని, అడవుల్లో ఇలాంటి అక్రమ చర్యలకు పాల్�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించడంలోనూ కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా కొత్త యూనిఫాంను ప్రభుత్వం పంపి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏళ్లుగా గోప్యంగా సాగుతున్న రేట్ డిఫరెన్స్ (ఆర్డీ) వ్యవహారం రచ్చకెక్కింది. అధికారులు, వ్యాపారుల మధ్య ఆర్డీ వ్యవహారం తారస్థాయికి చేరింది. మార్కెట్లో జరుగుతున్న పలు పరిణామాల న�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో గురువారం విస్తృతం�
దేశంలోని పెట్రోలియం, డీజిల్, సహజ వాయువు (వంట గ్యాస్) డీలర్లు ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చే�
ఇటీవల మరణించిన తమ మనుమడి జ్ఞాపకార్థం తాత- నానమ్మలు పాఠశాలకు వంటగది నిర్మాణం చేపట్టి అందజేసిన సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎం.వెంకటాయప
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారని... ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అట�
దేశంలోని పెట్రోలియం, డీజిల్, సహజ వాయువు (వంటగ్యాస్) డీలర్లు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువ�
లంబాడీల వ్యతిరేకి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు రమేశ్ నాయక్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.