కారేపల్లి, సెప్టెంబర్ 3: కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ తమ్మిశెట్టి శ్రీనివాస్ 'రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడి'గా ఎంపికయ్యారు. శ్రీనివాస్కు ఈ గౌరవం లభించడం పట్ల కళాశాల అధ్యాపకులు, విద్యార్థ
హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష నిలయంలో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ గ్రంథాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా మండల పరిధిలోని ఇరవెండి పంచాయతీకి గురువారం పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా..
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే యాజమాన్యంతో 24 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్ట�
మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రుద్రంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ ఎస్ఐ రమాదేవి విద్యార్థు�
ACB Raid | లంచం తీసుకుంటూ భద్రాది జిల్లా ఆలపల్లి మండలం కాచనాపల్లి గ్రామానికి చెందిన ఫారెస్టు బీట్ అధికారి బానోత్ రవికుమార్ , ప్రైవేట్ వ్యక్తి పఠాన్ సాధిక్ ఖాన్ అనే ఇద్దరిని పట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేందుకు ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు సదస్సులో ఆయన పాల�
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ బైపాస్ వద్ద రై�
ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలను విస్మరించిందని మధిర నియోజకవర్గ బీఆర్ఎస
చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఒక్కో కేసులో 6 నెలల చొప్పున మూడు కేసులకు సంబంధించి 18 నెలల జైలు శిక్షతో పాటు చెక్కులకు సంబంధించి నగదు చెల్లించాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ గు
గ్రామ స్థాయిలో పాలనను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలంటే ప్రజా ప్రతినిధులకు అందించే శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ అన్నార�
రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడ�
జీవో నంబర్ 76 ను అమలు చేసి కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 76 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యంపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన, ర్యాలీల నిర్వహణలో భాగంగా శుక్రవారం సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో వంటా వార్పును నిర్వ�