అశ్వారావుపేట :పోకలగూడెం పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన ఇరుముడి కార్యక్రమంలో ఎమ్మేల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాధాబాబు, ప్రధాన కార్యద
అశ్వారావుపేట:టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జనసభకు వేలాదిగా పార్టీ కారకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు హాజరుకావాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ
ములకలపల్లి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లతో
చండ్రుగొండ: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతన మండల కమిటి బాధ్యులకు సూచించారు. ఎమ్మెల్యే స్వగృహంలో కలిసిన నూతన మండల కమిటీ బాధ్యులు ఆయనకు కృతజ్ఞతలు త�
అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో �
చండ్రుగొండ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మంగయ్యబంజర గ్రామానికి చెందిన భూక్య శ్యాం(45) కుటుంబ సభ్య