పిడుగుపాటుతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, బూర్గంపహాడ్ మండలాల్లో శనివారం చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప�
భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, పాదచా�
గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి సరిహద్దులు దాటించి అక్రమ వ్యాపారం చేసేవారు. ఇప్పడు సన్నబియ్యం ఇస్తుండడంతో వ్యాపారులు మరికొంత ధర చెల్లించి లబ్ధిదా�
ఐటీసీలో 14వ వేతన ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మిక సంఘం నాయకులు, కాంట్రాక్టు కా�
పురుగుమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మందలపల్లి గ్రామానికి చెందిన అడపా నరసింహారావు అల�
సకల గుణాభిరాముడు.. సమాజానికి ఆదర్శప్రాయుడు.. కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. రాజదండం, రాజముద్రిక, పచ్చల పతకం, తామరం, బంగారు ఛత్రం, దుష్టశిక్షణ కోసం రాజ ఖడ్గాన్ని అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛరణల మధ్య.. భక్�
రిటైర్డు ఉద్యోగులకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్-2025ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదు�
ఇరాన్పై అమెరికా యుద్ధం నేపథ్యంలో ని త్యావసర వస్తువుల ధరలను కేంద్రం తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కొత్తగూడెం బస్టాండ్ వద్ద సోమవారం �
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇల్లెందు ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసింది.
సీతారామ ప్రాజెక్టు పంట కాలువ సర్వేను రైతులు అడ్డుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో చోటుచేసుకున్నది. ప్రాజెక్టు కాలువ విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ తమ సిబ్బందిత
యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. శనివారం రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించ