సమాజంలోని ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సమాచార హక్కు చట్టం-2005 అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడీవోసీ కార్యాలయ
స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకుండా నాన్చుడు ధోరణి అవలంబించిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. కానీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా సమస్యను తెచ్చిపె�
విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం యథావిధిగా షెడ్యూల్ను ప్రకటించనున్నారు. భద్రాద్రి జిల్లాలో మ�
పసి పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీలకు భద్రాద్రి జిల్లాలో తగినన్ని పక్కా భవనాలు కూడా లేవు. ఉన్న వాటిల్లో దాదాపు సగం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని సొంత భవనాలు శి�
గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ప్రజలు నిలదీసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి మాజీ జడ్పీటీసీ లావణ్య, రాంబాబు దంపతుల కుమారుడికి... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సూర్యాంశ్ అని నామకరణం చేశార
నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పథకం సంపులో చిక్కుకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. �
కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆదివారం జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం అవుట్ఫ్లో 1,17,846 క్యూ సెక్కులుగా �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదగ్గర నుంచీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కుంటుపడింది. రెండు సంవత్సరాలుకావొస్తున్నా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సరితకు మనుబోతుల చెరువు ప్రాంతంలోని డబు ల్ బెడ్రూం సముదాయంలో ఇల్లు కేటాయిస్తున్నట్టు అధికారులు గ్రామసభలో పే రు చదివి వినిపించారు.
విద్యుదాఘాతంతో యువ రైతు సజీవ దహనమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. శంభునిగూడెం గ్రామ పంచాయతీ వెన్నెలబైలుకు చెందిన రైతు పర్శిక రాజు (34) కోతుల బె
అటవీ అధికారుల తీరును నిరసిస్తూ ఓరైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పూబెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామపట్నం వద్ద ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు.