ధాన్యం రైతులు అనుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగూడెం పర్యటన విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేసింది. సీఎం అరగంట టూర్ కోసం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలు ఆరుగంటల పాటు పడిగాపులు పడాల్సి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. మంగళవారం పొద్దుపొద్దున్నే ఉదయం 5 గంటలకే నేతల ఇండ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లాకే�
ఎస్టీలు లేనిచోట సర్పంచ్ పదవిని ఆ వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే నోట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రావడం, అన్నదాతల మనసుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారంటూ ఆయనే స్వయంగా గుర్తుచేయడం వంటి మాటలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘటన భద్రా
మాదక ద్రవ్యాల నిర్మూలనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహించిన ‘చైతన్యం- డ్రగ్స్పై యుద్ధం’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్కుమార్, �
“రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్దెర ముచ్చట్లు ఎక్కువ.. పని తక్కువ... ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలే... సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమా సిగ్గు సిగ్గు... కళ్లున్నా చూడలేని కబోదులు స్థానిక మంత
నెలలు గడుస్తున్నా.. వరి పంట పొట్ట దశకు చేరుకున్నా.. రైతుల యూరియా కష్టాలు మాత్రం తీరడం లేదు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు క్యూలో నిల్చున్నారు. మూడు రోజులకోసారి �
సమాజంలోని ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సమాచార హక్కు చట్టం-2005 అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడీవోసీ కార్యాలయ
స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకుండా నాన్చుడు ధోరణి అవలంబించిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. కానీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా సమస్యను తెచ్చిపె�
విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం యథావిధిగా షెడ్యూల్ను ప్రకటించనున్నారు. భద్రాద్రి జిల్లాలో మ�