పురుగుమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మందలపల్లి గ్రామానికి చెందిన అడపా నరసింహారావు అల�
సకల గుణాభిరాముడు.. సమాజానికి ఆదర్శప్రాయుడు.. కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. రాజదండం, రాజముద్రిక, పచ్చల పతకం, తామరం, బంగారు ఛత్రం, దుష్టశిక్షణ కోసం రాజ ఖడ్గాన్ని అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛరణల మధ్య.. భక్�
రిటైర్డు ఉద్యోగులకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్-2025ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదు�
ఇరాన్పై అమెరికా యుద్ధం నేపథ్యంలో ని త్యావసర వస్తువుల ధరలను కేంద్రం తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కొత్తగూడెం బస్టాండ్ వద్ద సోమవారం �
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇల్లెందు ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసింది.
సీతారామ ప్రాజెక్టు పంట కాలువ సర్వేను రైతులు అడ్డుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో చోటుచేసుకున్నది. ప్రాజెక్టు కాలువ విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ తమ సిబ్బందిత
యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. శనివారం రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించ
అప్రకటిత విద్యుత్తు కోతలపై అన్నదాతలు ఆగ్రహించారు. కోతలు, లోవోల్టేజీ సమస్యపై బుధవారం విద్యుత్తు శాఖ అధికారులను ప్రశ్నిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలోని సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించా
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీట్లు దక్కని అభ్యర్థులు రెబల్స్గా బరిలో నిలిచారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత పది రోజులుగా కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సోమవారం రాత్రి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్యూన్బస్తీకి చెం�
తనను కోసినా పైసాలేదని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని అభివృద్ధి ఎలా చేస్తాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు. శనివారం అశ్�
పశువుల మందపై పెద్దపులి దాడి చేయడంతో ఆవు, దూడ మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్లలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.