ఇరాన్పై అమెరికా యుద్ధం నేపథ్యంలో ని త్యావసర వస్తువుల ధరలను కేంద్రం తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కొత్తగూడెం బస్టాండ్ వద్ద సోమవారం �
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇల్లెందు ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసింది.
సీతారామ ప్రాజెక్టు పంట కాలువ సర్వేను రైతులు అడ్డుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో చోటుచేసుకున్నది. ప్రాజెక్టు కాలువ విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ తమ సిబ్బందిత
యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. శనివారం రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించ
అప్రకటిత విద్యుత్తు కోతలపై అన్నదాతలు ఆగ్రహించారు. కోతలు, లోవోల్టేజీ సమస్యపై బుధవారం విద్యుత్తు శాఖ అధికారులను ప్రశ్నిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలోని సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించా
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీట్లు దక్కని అభ్యర్థులు రెబల్స్గా బరిలో నిలిచారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత పది రోజులుగా కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సోమవారం రాత్రి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్యూన్బస్తీకి చెం�
తనను కోసినా పైసాలేదని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని అభివృద్ధి ఎలా చేస్తాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు. శనివారం అశ్�
పశువుల మందపై పెద్దపులి దాడి చేయడంతో ఆవు, దూడ మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్లలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాలను ఆయా మున్సిపల్ అధికారులు సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదో షెడ్యూల్ ఏరియాల్లోని జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ
మొన్నటి వరకు పల్లెల్లో నెలకొన్న రాజకీయ వేడి చల్లారక ముందే మళ్లీ పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకోనుంది. ఇప్పటికే పల్లె ఓటర్ల నుంచి పరాభవాన్ని ఎదుర్కొన్న అధికార పార్టీ.. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనైనా