ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని ఓ మహిళను అధికార పార్టీ నాయకుడు, భద్రాచలం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మోసం చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సంచలనం సృష్టించింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని, అక్కడ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపే
సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే గ్రామ, వార్డుసభల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించనున్న గ్రామ, వార్డుసభల ఏ
గిరిజన ప్రాంతానికి మెరుగైన వైద్యసేవలు అందాయంటే.. అది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అని చెప్పుకోవాలి. కేవలం ఏరియా ఆసుపత్రితో సర్దుకునే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను తీస�
ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణానికి చెందిన దంపతులు సూటీపై ఖమ్మం వెళ్లారు.
బీఆర్ఎస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బూత్, వార్డు, గ్రామస్థాయిల్లో మరింత పటిష్ట పరుస్తామని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావ�
పసికందు తలభాగం ఓ వీధిలో ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. బొల్లోరిగూడెంలోని ఓ వీధిల
భద్రాద్రి-కొత్తగడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీంకో ర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవా రం తుది తీర్పు వెల్లడించింది.
పిడుగుపాటుతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, బూర్గంపహాడ్ మండలాల్లో శనివారం చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప�
భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, పాదచా�
గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి సరిహద్దులు దాటించి అక్రమ వ్యాపారం చేసేవారు. ఇప్పడు సన్నబియ్యం ఇస్తుండడంతో వ్యాపారులు మరికొంత ధర చెల్లించి లబ్ధిదా�
ఐటీసీలో 14వ వేతన ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మిక సంఘం నాయకులు, కాంట్రాక్టు కా�