భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సోమవారం మధ్యాహ్న భోజనసమయంలో ఏఐవైఎఫ్ నాయకులు వంటశాలను తనిఖీ చేయగా నీటిట్యాంకులో బల్లి పడిన ఘటన వెలుగులో
ఓ వ్యక్తిని మరో వ్యక్తి కారుతో బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టి, అతడి ఇంటికి ని�
ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పను�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా-2026ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 1,127 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం జాబితాన�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరులో గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర
వరుసగా చైన్ స్నాచింగ్లు, బైక్ దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ
వ్యవసాయరంగ సేవలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ (ఫార్మర్ రిజిస్ట్రీ) భద్రాద్రి జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఈ ప్రక్రియను ప్రారంభించి సుమారు ఏ�
మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తున్నది. మక్కల కొనుగోలు సమయంలో కాంటాలు, రవాణా విషయంలో చుక్కలు చూపెట్టిన ప్రభుత్వం తాజాగా వారి ఖాతాల్లో వేసిన డబ్బుల్లోనూ భారీగా కోతలు విధించి మద్దతు ధర ఉ�
సింగరేణిలో 12వ వేతన కమిటీని ఏర్పాటు చేసి, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సోమవా
భద్రాద్రి జిల్లాలో చాలాకాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేఫన్ విడుదల చేయడంతో అధికార పార్టీ నాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జిల్లాలో ఖాళీగా ఉన్న 178 అంగన్వాడీ పోస్ట
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్ళల్లోకి నీరు చేరింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముసురుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ సన్నటి జల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షం పంటలకు ప్రాణం పోయడంతో అన్నదాతలు హర్ష�
తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై శుక్రవారం రైత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనదారులను మళ్లీ బాదుడు షురూ చేశారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలకు ఫిట్నెస్ చేయించే సమయంలో ఆయా వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టికర్లు(రేడియం) అంటి
వ్యక్తి బతికుండగానే డెత్ సరిఫికెట్ జారీ చేశారు. ఆ వ్యక్తికి ఐదుగురు సంతానం ఉండగా ఒకే కూతురు ఉన్నట్లు ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ సైతం ఇచ్చారు. వీటి ఆధారంగా ఏజెన్సీలో కులాంతర భూమి రికార్డులను బదిలీ చ�