తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై శుక్రవారం రైత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనదారులను మళ్లీ బాదుడు షురూ చేశారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలకు ఫిట్నెస్ చేయించే సమయంలో ఆయా వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టికర్లు(రేడియం) అంటి
వ్యక్తి బతికుండగానే డెత్ సరిఫికెట్ జారీ చేశారు. ఆ వ్యక్తికి ఐదుగురు సంతానం ఉండగా ఒకే కూతురు ఉన్నట్లు ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ సైతం ఇచ్చారు. వీటి ఆధారంగా ఏజెన్సీలో కులాంతర భూమి రికార్డులను బదిలీ చ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. సరిగ్గా 2:30 గంటలకు స్వల్పంగా భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్పై 3.8 నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర
ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని ఓ మహిళను అధికార పార్టీ నాయకుడు, భద్రాచలం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మోసం చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సంచలనం సృష్టించింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని, అక్కడ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపే
సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే గ్రామ, వార్డుసభల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించనున్న గ్రామ, వార్డుసభల ఏ
గిరిజన ప్రాంతానికి మెరుగైన వైద్యసేవలు అందాయంటే.. అది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అని చెప్పుకోవాలి. కేవలం ఏరియా ఆసుపత్రితో సర్దుకునే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను తీస�
ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణానికి చెందిన దంపతులు సూటీపై ఖమ్మం వెళ్లారు.
బీఆర్ఎస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బూత్, వార్డు, గ్రామస్థాయిల్లో మరింత పటిష్ట పరుస్తామని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావ�
పసికందు తలభాగం ఓ వీధిలో ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. బొల్లోరిగూడెంలోని ఓ వీధిల
భద్రాద్రి-కొత్తగడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీంకో ర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవా రం తుది తీర్పు వెల్లడించింది.